• Home » International News

International News

140 లక్షల మంది ఇరానియన్లు ప్రాణత్యాగానికి సిద్ధం: ఇరాన్ అధ్యక్షుడు

140 లక్షల మంది ఇరానియన్లు ప్రాణత్యాగానికి సిద్ధం: ఇరాన్ అధ్యక్షుడు

హోర్ముజ్ జలసంధిని తెరవకుంటే ఇరాన్‌ను సర్వనాశనం చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు సమీపిస్తుండగా ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని కాపాడుకునేందుకు ఇరాన్ ప్రజలు ప్రాణత్యాగానికి కూడా సిద్ధంగా ఉన్నారని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్టు పెట్టారు.

నెలకు రూ.40 వేల కోట్లు.. అదే జరిగితే ఇరాన్ జాక్‌పాట్ కొట్టినట్టే..

నెలకు రూ.40 వేల కోట్లు.. అదే జరిగితే ఇరాన్ జాక్‌పాట్ కొట్టినట్టే..

తాత్కాలిక కాల్పుల విరమణకు బదులు శాశ్వతంగా యుద్ధానికి తెరదించే పరిష్కారం కావాలని అమెరికాకు ఇరాన్ తేల్చి చెప్పింది. కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా ప్రతిపాదనలను తమ ప్రభుత్వం తిరస్కరించిందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ సోమవారం ఓ కథనాన్ని ప్రచురించింది.

ఖమేనీ కోమాలో ఉన్నారా.. కీలక నిర్ణయాలలో ఆయన ప్రమేయం లేదా..

ఖమేనీ కోమాలో ఉన్నారా.. కీలక నిర్ణయాలలో ఆయన ప్రమేయం లేదా..

ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ చాలా రోజుల నుంచి కోమాలో ఉన్నారా? ప్రస్తుతం ఖోమ్ నగరంలో చికిత్స పొందుతున్నారా? ఇరాన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో మొజ్తాబా ప్రమేయం ఏమీ లేదా?.. అవుననే అంటోంది అంతర్జాతీయ మీడియా.

అంతరక్షింలోకి న్యుటెల్లా.. ఉచితంగా భారీ పబ్లిసిటీ..

అంతరక్షింలోకి న్యుటెల్లా.. ఉచితంగా భారీ పబ్లిసిటీ..

సాధారణంగా ఏ సంస్థ అయినా తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. అయితే అమెరికాకు చెందిన చాక్లెట్–హాజెల్‌నట్ జామ్‌ 'న్యుటెల్లా'కు రూపాయి ఖర్చు లేకుండా భారీ పబ్లిసిటీ వచ్చేసింది.

యుద్ధంలో అమెరికా గెలిస్తే..హోర్ముజ్‌లో టోల్ వసూలు చేస్తాం: డొనాల్డ్ ట్రంప్

యుద్ధంలో అమెరికా గెలిస్తే..హోర్ముజ్‌లో టోల్ వసూలు చేస్తాం: డొనాల్డ్ ట్రంప్

పశ్చిమాసియాలోని యుద్ధం నేపథ్యంలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి అంతర్జాతీయ రాజకీయాలకు కేంద్రంగా మారింది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం ఈ మార్గం గుండానే జరుగుతోంది.

ఇరాన్‌కు మరో గట్టి దెబ్బ... ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ హతం

ఇరాన్‌కు మరో గట్టి దెబ్బ... ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ హతం

ట్రంప్ బెదిరింపుల వేళ ఇరాన్‌కు మరో గట్టిదెబ్బ తగిలింది. అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ మజీద్ ఖాదేమీ మరణించారు.

యుద్ధాన్ని ఆపేందుకు చివరి ప్రయత్నం.. 45 రోజుల కాల్పుల విరమణ దిశగా మధ్యవర్తుల చర్చలు!

యుద్ధాన్ని ఆపేందుకు చివరి ప్రయత్నం.. 45 రోజుల కాల్పుల విరమణ దిశగా మధ్యవర్తుల చర్చలు!

ట్రంప్ విధించిన గడువు ముగియడానికి ముందు, ఇరాన్ - అమెరికా మధ్య శాంతిని నెలకొల్పేందుకు అంతర్జాతీయ మధ్యవర్తులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. 45 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ప్రత్యేక బలగాలు, డజన్ల కొద్దీ విమానాలు.. ఎఫ్-25 పైలట్‌ను రక్షించిన యూఎస్

ప్రత్యేక బలగాలు, డజన్ల కొద్దీ విమానాలు.. ఎఫ్-25 పైలట్‌ను రక్షించిన యూఎస్

శత్రు భూభాగంలో తమ ఎయిర్‌మెన్ చిక్కుకుపోయినప్పుడు యూఎస్ సాహసోపేతమైన ఆపరేషన్‌ను నిర్వహించి అతన్ని రక్షించింది. దేశ చరిత్రలోనే తొలిసారి శత్రు భూభాగంలోకి వెళ్లి అత్యంత సాహసోపేతమైన ఈ ఈపరేషన్‌ను తమ సైన్యం సమర్ధవంతంగా నిర్వహించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

ఇరాన్ టాప్ మిలిటరీ లీడర్ల హతం.. వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు..

ఇరాన్ టాప్ మిలిటరీ లీడర్ల హతం.. వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు..

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై భీకర దాడులకు పాల్పడినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన అగ్రశ్రేణి మిలిటరీ నాయకులు చనిపోయారని వెల్లడించారు. ఆ దాడులకు సంబంధించిన వీడియోను ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్‌లో పోస్ట్ చేశారు.

ట్రంప్‌ వద్ద కంటే.. మా వద్దే భద్రం

ట్రంప్‌ వద్ద కంటే.. మా వద్దే భద్రం

తమ కుమారుడు యుద్ధ విమాన పైలట్‌ అని, ఇరాన్‌లో యుద్ధానికి వెళ్లిన ఆయన నుంచి స్పందన రావడం లేదంటూ అమెరికాకు చెందిన ఒక మహిళ ‘ఎక్స్‌’లో ఆవేదన వ్యక్తం చేశారు....

తాజా వార్తలు

మరిన్ని చదవండి