Home » International News
ఈశాన్య నైజీరియాలో పొరపాటున జరిగిన సైనిక వైమానిక దాడిలో 100 మందికి పైగా పౌరులు మృతిచెందారు. బోకో హరామ్ జిహాదీలను లక్ష్యంగా చేసుకున్న దాడి కాస్తా మిస్ ఫైర్ అయినట్లు స్థానిక మీడియా తెలిపింది.
ప్రపంచం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసిన అమెరికా-ఇరాన్ చర్చలు విఫలమయ్యాయి. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు సుమారు 21 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగినా ఎలాంటి ఫలితం....
ఇస్లామాబాద్లో అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు ఫలించకపోవడంతో పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. దాదాపు నలభై రోజుల పాటు అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో దాదాపు 3375 మంది మరణించినట్టు ఇరాన్ తెలిపింది.
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం కావడంతో పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్పై ఎలాంటి చర్యలు తీసుకుంటారోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇస్లామాబాద్లో 21 గంటల పాటు జరిగిన కీలక చర్చలు ఫలితం లేకుండా ముగిశాయి
చంద్రుడిపై మరోసారి కాలు మోపాలన్న అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా లక్ష్యంలో కీలక ముందడుగు విజయవంతంగా పూర్తయింది. ఆర్టెమిస్ అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా 1వ తేదీన ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష....
అమెరికా - ఇరాన్ మధ్య శాంతి చర్చలకోసం ఇస్లామాబాద్ సర్వసన్నద్ధమైంది. నగరంలో లాక్డౌన్ విధించారు. పకడ్బందీ భద్రత ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు ప్రభుత్వం సెలవు దినాలుగా ప్రకటించింది.
పశ్చిమాసియాలో జరిగిన యుద్ధం ప్రపంచ దేశాలకు తీవ్ర ఆర్థిక నష్టం కలిగించింది. ఆసియా దేశాలు చమురు సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఇక, ఇరాన్పై దాడికి తెగబడిన అమెరికా కూడా భారీ మూల్యం చెల్లించుకుంది. ఈ యుద్ధం కోసం అమెరికా భారీగా ఖర్చు పెట్టింది.
హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన చేశారు. ప్రపంచంలోని అత్యంత కీలకమైన జలమార్గాలలో ఒకటైన హోర్ముజ్ నిర్వహణలో ఇది ఇరాన్కు ఒక కీలకమైన నూతన అధ్యాయమని ఆయన అభివర్ణించారు.
పశ్చిమాసియాలో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ తీరుతో పీటముడి పడింది. అటు కాల్పుల విరమణ ప్రకటన రాగానే.. ఇటు లెబనాన్పై ఇజ్రాయెల్ మరింత ఉధృతంగా దాడులు చేయడం పరిస్థితిని సంక్లిష్టంగా మార్చింది.
హోర్ముజ్ జలసంధి భద్రతపై స్పష్టమైన ప్రణాళికలు సమర్పించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐరోపా దేశాలకు స్పష్టం చేశారు. ప్రకటనలతో సరిపెడితే కుదరదని తేల్చి చెప్పారు.