Home » IND vs PAK
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ ఫలితాన్ని పిచ్ శాసించనుంది. మైదానంలో పరిస్థితులే కీలకం కానున్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్లు కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఆదివారం తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉందని వార్తలు వస్తున్నాయి. అదే జరిగి ఈ మ్యాచ్ రద్దైతే పరిస్థితి ఏంటనే దానిపై ఆసక్తి నెలకొంది.
ఆది నుంచి పాక్పై భారత్దే ఆధిపత్యం. సచిన్, ధోనీ, విరాట్ కోహ్లీ ఇప్పుడు సూర్య కుమార్ యాదవ్.. నాయకత్వంలో టీమిండియా అజేయంగా నిలుస్తూ వస్తోంది. కానీ టీ20 క్రికెట్లో ఒకే ఒక్క మ్యాచ్లో పాక్ విజయం సాధించింది.
2003 మార్చి 1.. సచిన్ను క్రికెట్ దేవుడిగా మార్చిన ఓ రోజు. ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్లో సచిన్ ఆడిన నాక్.. చరిత్రలో నిలిచిపోయింది. కేవలం 75 బంతుల్లోనే 98 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడి.. భారత జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్తో మ్యాచ్ ఆడే విషయంలో పాక్ యూ టర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన పరిణామాల దృష్ట్యా ఈ ప్రపంచ కప్లో భారత్-పాక్ తలపడితే చూడాలని ఎంతో మంది ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ అంశంపై పాక్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ స్పందించాడు.
కొలంబోలో మ్యాచ్ ప్రాక్టీస్ అనంతరం తిరిగి హోటల్కు వెళ్తున్న పాక్ ఆటగాళ్లకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాక్ జట్టుకు శ్రీలంక క్రికెట్ బోర్డ్ అందిస్తున్న ఆతిథ్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అండర్ 19 ప్రపంచ కప్లో భాగంగా పాకిస్థాన్తో టీమిండియా తలపడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన టీమిండియా.. కాస్త తడబడుతోంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి విఫలమయ్యారు. అతడు ఔట్ అయిన తీరు ప్రస్తుతం అంతటా చర్చనీయాంశం అయింది.
అండర్ 19 ప్రపంచ కప్ సూపర్ సిక్సెస్లో భాగంగా టీమిండియా పాకిస్థాన్తో తలపడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్.. 49.5 ఓవర్లకు 252 పరుగులు చేసి ఆలౌటైంది. పాకిస్థాన్కు 253 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది.
అండర్-19 వన్డే ప్రపంచకప్లో ఇవాళ మరో కీలక పోరు జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్థాన్ సూపర్-6లో భాగంగా తలపడనున్నాయి. బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో పాకిస్థాన్ టాస్ గెలిచింది.
టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తున్న నేపథ్యంలో సన్నాహకంగా జనవరి 7 నుంచి శ్రీలంకతో పాకిస్తాన్ మూడు టీ20ల సిరీస్లో తలపడనుంది. ఈ మ్యాచుల కోసం పాక్ సీనియర్ సెలక్షన్ కమిటీ 15 మందితో కూడిన జట్టును తాజాగా ప్రకటించింది.