Home » IND vs AUS
ఈ ఆల్రౌండర్ల నుంచి ఆశించిన ఫలితం రాకపోగా.. బౌలింగ్ పరంగానూ వికెట్ల సామర్థ్యం తగ్గింది. ఈ నిర్ణయం పూర్తిగా జట్టు కూర్పుపై ప్రభావం పడింది. అటు బ్యాటింగ్ ఆర్డర్ ఒత్తిడి ఎదుర్కోగా..
అడిలైడ్ వేదికగా ఇవాళ(గురువారం) భారత్ తో జరిగిన రెండో వన్డేలో 2 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 46.2 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 265 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. మాథ్యూ షార్ట్(74), కూపర్ కోనోలీ(61*), మిచెల్ ఓవెన్(36) లు ఆసీస్ గెలుపులో కీలక పాత్ర పోషించారు
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (73), శ్రేయస్ అయ్యర్ (61) రాణించడంతో ఆడిలైడ్లో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్లో టీమిండియా కాస్త మెరుగైన స్థితిలో నిలిచింది. అక్షర్ పటేల్ (44) కూడా కీలక ఇన్నింగ్స్తో ఆదుకోవడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియాలో మూడు వన్డేల సిరీస్ను టీమిండియా ప్రారంభించింది. శుభ్మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా చాలా నెలల తర్వాత ఆస్ట్రేలియాలో ఓ వన్డే సిరీస్ ఆడబోతోంది. అలాగే ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఓ వన్డే సిరీస్ ఆడనుంది.
సుధీర్ఘ విరామం తర్వాత ఆసీస్ మ్యాచ్ తో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశపర్చాడు. తొలి మ్యాచ్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన కోహ్లీ డకౌట్గా వెనుదిరిగాడు. 8 బంతులాడి కోహ్లీ మిచెల్ స్టార్క్ బౌలింగ్లో కూపర్ కొన్నోల్లీ స్టన్నింగ్ క్యాచ్కు పెవిలియన్ చేరాడు.
భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ పెర్త్ తో జరుగుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ దిగిన భారత్ నిర్ణీత 26 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. ఇది ఇలా ఉంటే ఆసీస్ బౌలింగ్ సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
పెర్త్లో ప్రారంభమైన తొలి వన్డేకు వర్షం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. ఎన్నో అంచనాలతో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ను ప్రారంభించిన టీమిండియా పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. అయితే వరుణుడు అడ్డుకోవడం కాస్త కలిసొచ్చేలా కనిపిస్తోంది.
ఎన్నో అంచనాలతో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ను ప్రారంభించిన టీమిండియా పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. పెర్త్లో ప్రారంభమైన తొలి వన్డేలో తడబడుతోంది. కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాను ఆస్ట్రేలియా పేసర్లు బెంబేలెత్తిస్తున్నారు.
ఆస్ట్రేలియాలో మూడు వన్డేల సిరీస్ను టీమిండియా ప్రారంభించింది. శుభ్మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా చాలా నెలల తర్వాత ఆస్ట్రేలియాలో ఓ వన్డే సిరీస్ ఆడబోతోంది. అలాగే ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఓ వన్డే సిరీస్ ఆడనుంది.
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఆ జట్టును వదిలే ప్రసక్తే లేదంటున్నాడు. వాళ్ల మీద కోపం ఎప్పటికీ తగ్గదంటున్నాడు. హిట్మ్యాన్ ఇంకా ఏమన్నాడంటే..