Home » Income Tax Department
ఆర్థిక పరమైన లావాదేవీలు చేయడానికి పాన్ కార్డును ఉపయోగించలేరు. మరి ఇప్పుడేం చేయాలి? గడువులోగా పాన్-ఆధార్ కార్డ్ను లింక్ చేయలేదు.. ఇప్పుడెలా? పాన్-ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవడానికి మరో మార్గం ఉందా? ఉంటే ఏం చేయాలి? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..
ప్రతి ఏడాది ఆర్థిక నివేదికలు, వార్షిక రిటర్న్లను దాఖలు చేసేవారికి కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.
ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆధార్ను పాన్ కార్డుతో లింక్ చేయడానికి ఓ డెడ్ లైన్ విధించింది. 2025, డిసెంబర్ 31వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేసింది.
సైబర్ నేరగాళ్లు ఈ పాన్ కార్డు పేరిట మోసాలకు తెరతీశారు. ఫిషింగ్ మెయిల్స్ను పంపి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ మోసాలపై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.
విదేశాల్లో ఉన్న ఆస్తులను ఐటీ రిటర్నుల్లో వెల్లడించని వారిపై ఆదాయ పన్ను మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. 2025-26 ఏడాదికి గాను వ్యక్తిగతంగా ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసిన వారిలో తమకు విదేశాల్లోవున్న ఆస్తులను వెల్లడించని వారిని గుర్తించినట్టు వెల్లడించింది.
ఫైల్ చేసిన ఐటీ రిటర్న్స్కు సంబంధించి రిఫండ్ల విడుదల ఆలస్యం అవుతోంది. దీనికి కారణాలను సీబీడీటీ చైర్మన్ రవి అగర్వాల్ వెల్లడించారు. ఎక్కువ మంది నుంచి పెద్ద మొత్తాల రిఫండ్ అభ్యర్ధనలు రావడం వల్ల కొంత ఆలస్యానికి కారణమవుతుందని..
ఐటీఆర్ ఫైల్ చేసేందుకు ఈరోజు (సెప్టెంబర్ 15, 2025) లాస్ట్ డేట్. ఈ క్రమంలోనే సోషల్ మీడియా, వాట్సాప్లో సెప్టెంబర్ 30 వరకు గడువు పెంచారనే పుకార్లు ఊపందుకున్నాయి. దీనిపై ఆదాయపు పన్ను శాఖ స్పందించింది.
పన్ను చెల్లింపు దారులు ఐటీఆర్ ఫైల్ చేశారా లేదా. ఈరోజు సెప్టెంబర్ 15 చివరి తేదీ. అంటే రాత్రి 12 గంటల వరకు మాత్రమే ఐటీఆర్ దాఖలు చేసేందుకు టైం ఉంది. ఇంకా ఫైల్ చేయని వాళ్లు వెంటనే చేసేయండి మరి.
పన్ను చెల్లింపు దారులకు కీలక సూచన. ఎందుకంటే ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు గడువు తుది దశకు చేరుకుంది. సెప్టెంబర్ 15, 2025 అంటే, ఒక్క రోజు మాత్రమే మిగిలింది. ఆలస్యం చేస్తే మాత్రం జరిమానాలు తప్పవు.
ఐటీఆర్ ఫైలింగ్ గడువు దగ్గర పడుతోంది. ఇంకా అనేక మంది రిటర్న్స్ ఫైల్ చేయలేదు. చాలామంది పన్ను చెల్లింపుదారులు గడువు మళ్లీ పొడిగిస్తారేమోనని ఆశతో ఉన్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.