Home » ICC
ఐసీసీ పాలకమండలిలో భారీ మార్పు చోటుచేసుకుంది. ఎడిన్బర్గ్లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశాల్లో భాగంగా నిర్వహించిన ‘అసోసియేట్ మెంబర్ డైరెక్టర్ల’ ఎన్నికల్లో అనూహ్య పరిణామం ఎదురైంది.
ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్లో భారత బౌలర్ శ్రీ చరణి సంచలనం సృష్టించింది. బౌలింగ్ విభాగంలో శ్రీ చరణి నంబర్వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది.
పాకిస్థాన్ క్రికెట్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం మళ్లీ టెస్టు జట్టు కెప్టెన్గా నియమితుడయ్యాడు.
మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భారత జట్టు ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయిన సంగతి తెలిసిందే. అయితే టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన వ్యక్తిగత ప్రదర్శనకు మాత్రం ఐసీసీ గుర్తింపు లభించింది.
టీ20 ర్యాంకింగ్స్ జాబితాను తాజాగా ఐసీసీ విడుదల చేసింది. ఇందులో టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ 876 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకున్నాడు.
మహిళా క్రికెటర్ల కోసం ఐసీసీ ఓ కీలక ముందడుగు వేసింది. ప్రసవం తర్వాత కూడా మైదానంలోకి అడుగుపెట్టేందుకు ‘రిటర్న్ టు ప్లే పోస్ట్-ప్రెగ్నెన్సీ’ గైడ్లైన్స్ను రూపొందించింది. ఐసీసీ ప్రకటించిన ఈ మార్గదర్శకాలను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్వాగతించాడు.
న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ జట్టు 253 పరుగుల భారీ తేడాతో ఘోర ఓటమిని చవి చూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్ జట్టుకు ఐసీసీ భారీ షాకిచ్చింది.
ట్రై సిరీస్లో భాగంగా భారత్, శ్రీలంక ‘ఎ’ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. టీమిండియా యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ లంక ప్లేయర్ తోసేయడానికి యత్నించాడు.
మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో భారత జట్టు తన తొలి మ్యాచ్లో దాయాది పాకిస్థాన్తో తలపడనుంది. మరి ఆ మ్యాచ్ ఎప్పుడు? టీమ్ఇండియా షెడ్యూల్ ఏంటి? ఓసారి చూద్దాం...
ప్రపంచవ్యాప్తంగా మహిళా క్రికెట్కు వస్తున్న ఆదరణ, క్రేజ్ అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో మహిళా టీ20 వరల్డ్ కప్ 2026 కోసం ఐసీసీ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది.