Home » ICC
టీ20 ప్రపంచ కప్ 2026 ముగిసి నెలన్నర రోజులు దాటినప్పటికీ ఓ అంశం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. గ్రూప్ స్టేజిలో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో కెనడా జట్టు ఫిక్సింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా దీనిపై ఐసీసీ అవినీతి నిరోధక యూనిట్ దృష్టి పడింది.
టీమిండియా స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ టీ20 ప్రపంచ కప్ 2026లో అద్భుత ప్రదర్శనలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు ప్రకటించింది. స్టార్ పేసర్ బుమ్రాను వెనక్కి నెట్టి ఈ అవార్డును సంజు శాంసన్ దక్కించుకున్నాడు.
మహిళల క్రికెట్ చరిత్రలో మరో కీలక ముందడుగు పడింది. ఈ ఏడాది జూన్ 12 నుంచి జులై 5 వరకు ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి తాజాగా ఐసీసీ రికార్డు స్థాయిలో ప్రైజ్ మనీని ప్రకటించింది.
మార్చి నెలకు సంబంధించి ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు నామినేషన్ల జాబితాను ఐసీసీ తాజాగా వెల్లడించింది. ఇందులో భారత్ నుంచి ఇద్దరు ప్లేయర్లు మాత్రమే చోటు దక్కించుకున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026లో అద్భుత ప్రదర్శన కనబరిచిన పాకిస్థాన్ యువ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్కు అరుదైన పురస్కారం లభించింది. ఫిబ్రవరి నెలకు గానూ 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్'గా ఫర్హాన్ ఎంపికయ్యాడు.
మహిళల జట్టు వన్డే ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన 790 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది.
ఐసీసీ టోర్నీల్లో భారత క్రికెట్ జట్టు అద్భుతాలు చేసింది. అయితే టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ.. ప్రస్తుతం ఐసీసీకి బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీసీ టోర్నీల్లో భారత ఆధిపత్యంపై రోహిత్ తాజాగా స్పందించాడు.
పొట్టి ప్రపంచ కప్ 2026లో తాము పాల్గొనబోమంటూ బంగ్లా మొండి వైఖరిని ప్రదర్శించింది. బంగ్లాకు మద్దతుగా తాము కూడా వరల్డ్ కప్ ఆడబోమని పాక్ సరికొత్త డ్రామా చేసింది. ఈ హైడ్రామాపై ఎట్టకేలకు ఐసీసీ ఛైర్మన్ జై షా స్పందించారు. ఆ జట్లపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డేలో సల్మాన్ అఘా రనౌట్ వివాదం తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో మైదానంలో అనుచితంగా ప్రవర్తించినందుకు పాక్ ప్లేయర్ సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ చర్యలు తీసుకుంది.
వెస్టిండీస్ క్రికెటర్ జేవన్ సీర్లెస్కు ఐసీసీ భారీ షాకిచ్చింది. సీర్లెస్పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో ఐసీసీ సస్పెన్షన్ వేటు వేసింది.