Home » ICC
టీ20 ర్యాంకింగ్స్ జాబితాను తాజాగా ఐసీసీ విడుదల చేసింది. ఇందులో టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ 876 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకున్నాడు.
మహిళా క్రికెటర్ల కోసం ఐసీసీ ఓ కీలక ముందడుగు వేసింది. ప్రసవం తర్వాత కూడా మైదానంలోకి అడుగుపెట్టేందుకు ‘రిటర్న్ టు ప్లే పోస్ట్-ప్రెగ్నెన్సీ’ గైడ్లైన్స్ను రూపొందించింది. ఐసీసీ ప్రకటించిన ఈ మార్గదర్శకాలను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్వాగతించాడు.
న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ జట్టు 253 పరుగుల భారీ తేడాతో ఘోర ఓటమిని చవి చూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్ జట్టుకు ఐసీసీ భారీ షాకిచ్చింది.
ట్రై సిరీస్లో భాగంగా భారత్, శ్రీలంక ‘ఎ’ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. టీమిండియా యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ లంక ప్లేయర్ తోసేయడానికి యత్నించాడు.
మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో భారత జట్టు తన తొలి మ్యాచ్లో దాయాది పాకిస్థాన్తో తలపడనుంది. మరి ఆ మ్యాచ్ ఎప్పుడు? టీమ్ఇండియా షెడ్యూల్ ఏంటి? ఓసారి చూద్దాం...
ప్రపంచవ్యాప్తంగా మహిళా క్రికెట్కు వస్తున్న ఆదరణ, క్రేజ్ అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో మహిళా టీ20 వరల్డ్ కప్ 2026 కోసం ఐసీసీ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది.
టెస్టు ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ 869 పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
మరికొద్ది రోజుల్లో మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసింది. దీంట్లో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.
రాబోయే ఐసీసీ త్రైమాసిక సమావేశాలు అహ్మదాబాద్ వేదికగా జరగనున్నాయి. ఈ సమావేశాలకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ హాజరవుతాడా? లేదా? అనే ఉత్కంఠకు తెరపడింది. ఆయన ప్రత్యక్షంగా అహ్మదాబాద్కు రావడం లేదని నివేదికలు వెల్లడించాయి.
రాబోయే ఐసీసీ త్రైమాసిక సమావేశాలు భారత్లో జరగనున్న సంగతి తెలిసిందే. దీనికి అహ్మదాబాద్ వేదిక కానుంది. అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ హాజరుపై మాత్రం సందిగ్ధత నెలకొంది.