• Home » Hyderabad

Hyderabad

రూ.80లక్షల కారులో 11 ఏళ్ల బాలుడి షికారు

రూ.80లక్షల కారులో 11 ఏళ్ల బాలుడి షికారు

రూ.80లక్షలకుపైగా విలువజేసే కారును పదకొండేళ్ల బాలుడు రయ్‌మంటూ డ్రైవింగ్‌ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

శరీరాకృతి కోసం స్టెరాయిడ్ల వినియోగం.. జిమ్‌లలో పోలీసుల ముమ్మర తనిఖీలు

శరీరాకృతి కోసం స్టెరాయిడ్ల వినియోగం.. జిమ్‌లలో పోలీసుల ముమ్మర తనిఖీలు

హైదరాబాద్‌లోని పలు జిమ్‌లపై ఏసీపీ ఆకస్మిక తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇటీవల జిమ్‌లలో వరుసగా యువకులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనల నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు.

పిండి, కొవ్వులతో కల్తీ పనీర్‌ తయారీ

పిండి, కొవ్వులతో కల్తీ పనీర్‌ తయారీ

పిండి పదార్థాలు, వెజిటెబుల్‌ ఫ్యాట్స్‌ (వనస్పతి కొవ్వులు), ఇతర కొవ్వు ఉత్పత్తులతో కల్తీ పనీర్‌ను తయారు చేస్తున్న కేంద్రాలు, విక్రయ దుకాణాలపై హెచ్‌ఫాస్టు పోలీసులు దాడులు చేశారు.

కాచిగూడ-మురదేశ్వర్‌ సూపర్‌ఫాస్ట్‌ ‘కుంట’వరకు పొడిగింపు

కాచిగూడ-మురదేశ్వర్‌ సూపర్‌ఫాస్ట్‌ ‘కుంట’వరకు పొడిగింపు

హైదరాబాద్ కాచిగూడ నుంచి కర్ణాటకలోని మురదేశ్వర్‌కు ప్రస్తుతం నడుస్తున్న వీక్లీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‏ను కుంట వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు

హైదరాబాద్ కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో ) ఇలా ఉన్నాయి.

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 9 గంటల నుంచి కరెంట్ కట్

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 9 గంటల నుంచి కరెంట్ కట్

హైదరాబాద్‌ నగరంలోని ఆజామాబాద్‌, హైదరాబాద్‌ సిటీ-1 పరిధిలో శుక్రవారం విద్యుత్‌ సరఫరా ఉండదని సీబీడీ ఏడీఈలు నరేంద్రరాజు. వినోద్‌కుమార్‌ తెలిపారు.

హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలు ప్రాంతాలు జలమయం

హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలు ప్రాంతాలు జలమయం

భాగ్యనగరంలో గురువారం భారీ వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. పలుచోట్ల రహదారులు నీటమునిగిపోగా, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

గాదె ఇన్నయ్యపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ..

గాదె ఇన్నయ్యపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ..

సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా ఛార్జ్‌షీట్‌లో ఎన్ఐఏ పలు కీలక అంశాలను వెల్లడించింది.

ఒడిశాలో తెలంగాణ ఈగల్‌ ఫోర్స్‌ ఆపరేషన్‌.. భారీగా గంజాయి సీజ్

ఒడిశాలో తెలంగాణ ఈగల్‌ ఫోర్స్‌ ఆపరేషన్‌.. భారీగా గంజాయి సీజ్

తెలంగాణకు గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాపై ఈగల్‌ ఫోర్స్‌ మేజర్ ఆపరేషన్‌ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా 500 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

 ప్రభుత్వ భూములు కబ్జా చేయాలని చూస్తే కఠిన చర్యలు.. సీఎం వార్నింగ్

ప్రభుత్వ భూములు కబ్జా చేయాలని చూస్తే కఠిన చర్యలు.. సీఎం వార్నింగ్

ఎవరైనా ప్రభుత్వ భూములను కబ్జా చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. కబ్జాలతో ప్రజలకు సమస్యలు రాకూడదనే హైడ్రా తీసుకువచ్చామని ప్రస్తావించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి