• Home » Hyderabad

Hyderabad

పెరిగిన పచ్చిమిర్చి.. తగ్గిన టమాటా..

పెరిగిన పచ్చిమిర్చి.. తగ్గిన టమాటా..

నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాటా రేటు బాగా తగ్గిపోయింది. అయితే.. పచ్చిమిర్చి రేటు మాత్రం కిలో రూ. 50కి విక్రయిస్తున్నారు. మొత్తంగా.. కూరగాయల ధరలు ఎలా ఉన్నాయంటే..

మేం గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్‌ఎస్‌లో ఎవ్వరూ మిగలరు: మంత్రి లక్ష్మణ్

మేం గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్‌ఎస్‌లో ఎవ్వరూ మిగలరు: మంత్రి లక్ష్మణ్

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌లో చేరికలు ఉంటాయని కేసీఆర్ అనడం హాస్యాస్పదమన్నారు.

కోఠి కాల్పుల కేసు.. పోలీసులను తప్పుదోవ పట్టించిన నిందితులు

కోఠి కాల్పుల కేసు.. పోలీసులను తప్పుదోవ పట్టించిన నిందితులు

కోఠి కాల్పుల కేసులో పోలీసులనే తప్పుదోవ పట్టించేలా దుండగులు ప్రవర్తించారు. ఘటన జరిగిన రోజంతా ఆటోలో తిరుగుతూ టైంపాస్ చేసిన దుండగులు.. తర్వాతి రోజు సిటీ వదిలి పరారైనట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

బడ్జెట్‌లో పన్ను రాయితీ ప్రకటనతో హైదరాబాద్‌కు మేలు..

బడ్జెట్‌లో పన్ను రాయితీ ప్రకటనతో హైదరాబాద్‌కు మేలు..

డేటా సెంటర్లకు పన్ను రాయితీ ప్రకటన హైదరాబాద్‌ నగరానికి ఉపయోగకరం కానుంది. భవిష్యత్తులో ఇక్కడ మరిన్ని డేటా సెంటర్ల ఏర్పాటుకు అవకాశం కలుగుతుందని ఐటీ నిపుణులు చెబుతున్నారు...

ఏబీఎన్‌పై దాడిని ఖండించిన కేంద్ర మంత్రులు

ఏబీఎన్‌పై దాడిని ఖండించిన కేంద్ర మంత్రులు

బీఆర్ఎస్ భవన్ దగ్గరకు కవరేజ్ కోసం వెళ్లిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలకు చెందిన కెమెరా జర్నలిస్ట్‌ పవన్‌పై బీఆర్ఎస్ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు.

 ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కెమెరా జర్నలిస్ట్‌పై బీఆర్ఎస్ శ్రేణుల దాడి

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కెమెరా జర్నలిస్ట్‌పై బీఆర్ఎస్ శ్రేణుల దాడి

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ని సిట్ అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే. అయితే బీఆర్ఎస్ భవన్ వద్దకు కవరేజీ కోసం వెళ్లిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలకు చెందిన కెమెరా జర్నలిస్ట్‌పై బీఆర్ఎస్ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు.

మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి యత్నం.. బీఆర్‌ఎస్‌‌వీ నేతల అరెస్ట్

మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి యత్నం.. బీఆర్‌ఎస్‌‌వీ నేతల అరెస్ట్

మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి యత్నించిన బీఆర్‌ఎస్‌‌వీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

కలలో కూడా అనుకోలేదు.. కేసీఆర్ భావోద్వేగం

కలలో కూడా అనుకోలేదు.. కేసీఆర్ భావోద్వేగం

నందినగర్‌లోని నివాసంలో మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. విచారణకు ముందు పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు..

సిట్‌కు సహకరించండి.. తప్పు చేస్తే శిక్ష అనుభవించండి: ఎంపీ చామల కిరణ్

సిట్‌కు సహకరించండి.. తప్పు చేస్తే శిక్ష అనుభవించండి: ఎంపీ చామల కిరణ్

బీఆర్‌ఎస్ నేతలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు చేరిపివేసి ఇప్పుడు తెలంగాణ ఆత్మ గౌరవం గుర్తుకు వస్తుందా అని ఫైర్ అయ్యారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్న సిట్..

ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్న సిట్..

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో విచారణ జరుగుతోంది..

తాజా వార్తలు

మరిన్ని చదవండి