• Home » Hyderabad

Hyderabad

యువకుడి దారుణం.. వేరే పెళ్లి చేసుకుందన్న కోపంతో మహిళపై..

యువకుడి దారుణం.. వేరే పెళ్లి చేసుకుందన్న కోపంతో మహిళపై..

తనని కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో ఓ యువకుడు మహిళపై కత్తితో దాడి చేశాడు. తండ్రి, స్నేహితుడితో మహిళ ఇంటికి వెళ్లి మరీ ఈ ఘోరానికి ఒడిగట్టాడు.

జీవన్ రెడ్డితో ముగిసిన మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్‌ల భేటీ

జీవన్ రెడ్డితో ముగిసిన మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్‌ల భేటీ

కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డితో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్‌ల భేటీ ముగిసింది. పార్టీ పెద్దల తీరుపై గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి.. కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి.. బీఆర్ఎస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. సిట్ బృందానికి చిక్కిన డ్రగ్ పెడ్లర్..

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. సిట్ బృందానికి చిక్కిన డ్రగ్ పెడ్లర్..

తెలుగు రాష్ట్రాల్లో మొయినాబాద్ డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సిట్ దర్యాప్తు చేపట్టిన ఈ కేసు తాజాగా కీలక మలుపు తిరిగింది. డ్రగ్ పెడ్లర్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అభిషేక్ సింగ్‌ను సిట్ బృందం అదుపులోకి తీసుకుంది.

గ్యాస్‌ కోసం జనం బారులు

గ్యాస్‌ కోసం జనం బారులు

వంట గ్యాస్‌ కష్టాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. రానున్న రోజుల్లో సిలిండర్లు దొరకడం కష్టమంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్‌ కావడంతో జనం గ్యాస్‌ సిలిండర్‌ కోసం ఏజెన్సీల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు.

ఏసీ మెకానిక్‌నంటూ ఫ్లాట్‌లోకి చొరబడి..

ఏసీ మెకానిక్‌నంటూ ఫ్లాట్‌లోకి చొరబడి..

ఎల్‌బీనగర్‌ పీఎస్‌ పరిధిలో ఏసీ మెకానిక్‌నంటూ ఫ్లాట్‌లోకి ప్రవేశించిన యువకుడు మహిళా టీచర్‌ తలపై ఇనుప సుత్తితో మోది.. ఆమె మెడలోని 25 గ్రాముల బంగారు పుస్తెల తాడును తెంచుకుని పరారయ్యాడు.

రంజాన్ పండగ వేళ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రార్థనలు..

రంజాన్ పండగ వేళ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రార్థనలు..

హైదరాబాద్‌ నగరం రంజాన్ వేడుకలకు సిద్ధమైంది. ఈద్గా, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు ముస్లిం సోదరులు. చరిత్రాత్మక మక్కా మసీదులో రంజాన్ వేడుకలు ఇవాళ(శనివారం) ఉదయం 10గంటలకు ప్రారంభంకానున్నాయి.

మద్యం మత్తులో ఘర్షణ.. బండరాయితో మోది వ్యక్తి హత్య

మద్యం మత్తులో ఘర్షణ.. బండరాయితో మోది వ్యక్తి హత్య

మద్యం మత్తులో ఓ వ్యక్తి మరో వ్యక్తిపై బండరాయితో దాడిచేసి హత్య చేసిన సంఘటన సనత్‌నగర్‌ పోలీస్‏స్టేషన్‌ పరిధిలో జరిగింది.

పిల్లి విషయంలో తల్లితో గొడవ.. ఎంబీబీఎస్‌ విద్యార్థిని ఆత్మహత్య

పిల్లి విషయంలో తల్లితో గొడవ.. ఎంబీబీఎస్‌ విద్యార్థిని ఆత్మహత్య

తల్లితో గొడవపడిన ఓ ఎంబీబీఎస్‌ విద్యార్థిని శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది. అల్వాల్‌ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

పెరిగిన బీరకాయ.. తగ్గిన టమాటా

పెరిగిన బీరకాయ.. తగ్గిన టమాటా

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 13, వంకాయ 15, బెండకాయ 28, పచ్చి మిర్చి 45 రూపాయలకు విక్రయిస్తున్నారు.

నేడు 13ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు

నేడు 13ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు

నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య తిరిగే 13 ఎంఎంటీఎస్‌ రైళ్లను శనివారం రద్దు చేసినట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి