Home » Hyderabad
సౌదీ అరేబియా ఘటనపై సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు టోల్ ఫ్రీ నెబర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ను అధికారులు కూల్చివేశారు. సంధ్యా శ్రీధర్ రావు తమ ప్లాట్లను ఆక్రమించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారులు రంగంలోకి దిగి కూల్చివేతలు చేపట్టారు.
ఐ బొమ్మ రవి అరెస్ట్పై సీపీ సజ్జనార్ సంచలన విషయాలు బయటపెట్టారు. పైరసీని అరికట్టే క్రమంలో ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేశామని, అతడిపై మూడు పైరసీ కేసులున్నాయని తెలిపారు.
సౌదీ రోడ్డు ప్రమాదంలో ఒక కుటుంబానికి చెందిన ఎనిమిది మందిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో కుటుంబంలోని ఏడుగురు చనిపోయారు.
సాధారణ రైతు బిడ్డ స్థాయి నుంచి.. ప్రపంచమంతా తెలుగువారి వైపు చూసేలా ఎదిగిన దివంగత రామోజీ రావు జీవితం యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని పలువురు ప్రముఖులు ప్రశంసించారు. రామోజీ స్థాపించిన సంస్థల ద్వారా ఎంతోమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం పొందారని..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీసీ వాదంతో గెలిచిందనే విషయాన్ని కాంగ్రెస్ మర్చిపోవద్దని బీసీ జేఏసీ నేతలు పేర్కొన్నారు. రేపు(సోమవారం) 17వ తేదీన జరిగే తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో ఢిల్లీకి వెళ్లే అఖిల పక్షం తేదీని ప్రకటించాలని కోరారు బీసీ జేఏసీ నేతలు.
రండి బాబూ రండి.. చౌక ధర.. ఐదొందలు టికెట్ కొనుక్కో.. ఐదు కోట్ల ఇంటిని సొంతం చేసుకో. ఆలస్యం చేసినా ఆశాభంగం.. త్వరపడండి.. ఫాస్ట్ ఫాస్ట్..’’ అంటూ కేకలేస్తున్నంత పనిచేస్తోంది లండన్లోని బివొటిబి సంస్థ. ఈ కంపెనీ కొన్నేళ్ల నుంచీ ఖరీదైన ఇళ్లు, కార్లు, గడియారాలను వేలం వేస్తోంది.
ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దూకుడు పెంచారు. రవిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
రుమాల్ హోటల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలటంతో కిచెన్లో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న యజమాన్యం ఎంతో చాకచక్యంగా వ్యవహరించింది.
భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 21వ తేదీన హైదరాబాద్లో పర్యటించనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు.