• Home » Hyderabad

Hyderabad

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ బడా మోసం.. సబ్ రిజిస్ట్రార్లతో సహా పలువురిపై కేసులు

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ బడా మోసం.. సబ్ రిజిస్ట్రార్లతో సహా పలువురిపై కేసులు

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో భారీ మోసం వెలుగుచూసింది. నిజాంపేట పరిధిలో ఫ్లాట్ల విక్రయం పేరిట జరిగిన ఈ కోట్లాది రూపాయల కుంభకోణంపై సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు.

రెచ్చిపోతున్న మట్టి మాఫియా!

రెచ్చిపోతున్న మట్టి మాఫియా!

ఖమ్మం జిల్లాలోని ఏదులాపురం మున్సి పాలిటీ పరిధిలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్రమార్కులు ఇసుక డంప్‌ల మాదిరిగానే పదుల సంఖ్యలో మట్టిని కూడా డంప్‌ చేస్తున్నారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బుల్లెట్ల కలకలం

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బుల్లెట్ల కలకలం

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా అధికారులు ఒక పెను ప్రమాదాన్ని అడ్డుకున్నారు. శంషాబాద్ నుంచి కేరళం వెళ్లేందుకు సిద్ధమైన ఒక ప్రయాణికుడి బ్యాగేజీలో బుల్లెట్లు బయటపడటంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసిన భార్య

ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసిన భార్య

మండలంలోని తిప్పనపల్లిలో ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన ఎస్‌కే జాఫర్‌ కేసు పోలీసుల విచారణలో మలుపు తిరిగింది. సాధారణ మృతికాదని, హత్యేనని తేలింది.

నవమి వేడుకలను విజయవంతంగా నిర్వహించాలి

నవమి వేడుకలను విజయవంతంగా నిర్వహించాలి

భద్రగిరిలో శ్రీరామనవమి వేడుకలను విజయవంతంగా నిర్వహించాలని 27న జరిగే సీతారాముల కల్యాణం, 28న జరిగే మహా పట్టాభిషేకం కార్యక్రమాలను ఎలాంటి లోటుపాట్లు, అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా పూర్తిచేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజ రామయ్యర్‌ అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్‌లో ఇంధన కొరత లేదు: ఆందోళన చెందవద్దు: సీపీ సజ్జనార్

హైదరాబాద్‌లో ఇంధన కొరత లేదు: ఆందోళన చెందవద్దు: సీపీ సజ్జనార్

హైదరాబాద్‌లో ఇంధనం, ఎల్పీజీ కొరత లేదని సీపీ సజ్జనార్ చెప్పారు. సరిపడా స్టాక్ అందుబాటులో ఉందని.. నగర వ్యాప్తంగా సరఫరా సజావుగా కొనసాగుతోందని వెల్లడించారు. పౌరులు ఆందోళన చెందవద్దని, రూమర్స్ నమ్మొద్దని, వ్యాప్తి చేయొద్దని కోరారు.

వికారాబాద్‌ డిపోలో నిలిచిన అద్దె బస్సులు

వికారాబాద్‌ డిపోలో నిలిచిన అద్దె బస్సులు

వికారాబాద్‌ ఆర్టీసీ డిపోలో సోమవారం అద్దె బస్సుల సర్వీసులు నిలిచాయి. డిపో మేనేజర్‌ వైఖరికి నిరసనగా హైర్‌ బస్సుల డ్రైవర్లు ఆందోళనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరిస్తేనే అద్దె బస్సులు బయటకు తీస్తామని తేల్చి చెప్పారు.

మెట్రో డీలక్స్‌ బస్‌ చార్జీల్లో రాయితీ

మెట్రో డీలక్స్‌ బస్‌ చార్జీల్లో రాయితీ

గ్రేటర్‌లో మెట్రో డీలక్స్‌ బస్సుల సంఖ్య పెంచే దిశగా ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దానిలో భాగంగా చార్జీల్లో 15-20 శాతం రాయితీ కల్పిస్తోంది.

నీటి యుద్ధాలు రాకుండా ముందుగానే మేల్కొనాలి

నీటి యుద్ధాలు రాకుండా ముందుగానే మేల్కొనాలి

మిడిల్‌ ఈస్ట్‌ దేశాల్లో చమురు కోసం జరుగుతున్న యుద్ధాల మాదిరిగానే.. భవిష్యత్తులో నీటికోసం యుద్ధాలను చూడబోయే కాలం మరెంతో దూరం లేదని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ అన్నారు.

ఆగని నీటి దందా

ఆగని నీటి దందా

వేసవిలో నీటి అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు అక్రమంగా బోర్లు వేసి నీటిని అమ్ముకుంటూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి