Home » Hyderabad
కంటి చూపు లేకుండా పుట్టిన శిశువుకు వైద్యులు చికిత్స నిర్వహించి కంటి చూపును ప్రసాదించారు. హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల డాక్టర్లు కంటి చూపు తెప్పించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
మేడారం జాతరకు తాను దూరంగా ఉన్నానని జరుగుతున్న ప్రచారాన్ని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి మంత్రి కొండా సురేఖ తిప్పికొట్టారు. హనుమకొండ పబ్లిక్గార్డెన్ సమీపంలోని టీటీడీ కల్యాణ మండపంలో మేడారం హుండీల లెక్కింపును ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
నగరంలోని కూకట్పల్లోగల జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీలో జిరాక్స్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దాదాపు రూ. 3కోట్ల రూపాయల వ్యాపారం చేసినట్లు సమాచారం. ఇందుకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి.
దేవుడు ఆదేశించిండు.. నేను ఇట్లా నడుస్తూ వచ్చిన.. అని అన్నారు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తూర్పు జయప్రకాష్రెడ్డి. ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, తాను సంగారెడ్డిలో ఓడిపోవడం చాలా బాధేసిందన్నారు.
దేశ వ్యాప్తంగా ఫిబ్రవరిలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఎల్-నినో పరిస్థితుల కారణంగా 2026 వేసవి సీజన్లో సాధారణ కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి.
నగరంలోని కూకట్పల్లి రైతుబజార్లో కూరగాయల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రసుతం టమాట ధర తగ్గిపోగా... పచ్చిమిర్చి ధర మాత్రం కొంచెం పెరిగింది. మొత్తంగా.. రైతుబజార్లో ధరల వివరాలు ఎలా ఉన్నాయంటే...
హైదరాబాద్లోని ఆయా ఏరియాల్లో శుక్రవారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ట్రాన్స్ కో అధికారులు తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మతులు, ఆతర పనుల కారణంగా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ విజయా రెడ్డి, ఆమె పిల్లల ఆత్మహత్య కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్లో గల ఓ ఉమెన్స్ హాస్టల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మంత్రి వివేక్వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి పార్టీ బీఆర్ఎస్ అని, ఆ మాట కేసీఆర్ బిడ్డ కవితనే చెబుతున్నదని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ సారధ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోతోందన్నారు.