• Home » Hyderabad

Hyderabad

హైదరాబాద్ అత్తాపూర్‌లో ఉద్రిక్తత.. 'ధురంధర్‌2' సినిమా ప్రదర్శనలో ఘర్షణ

హైదరాబాద్ అత్తాపూర్‌లో ఉద్రిక్తత.. 'ధురంధర్‌2' సినిమా ప్రదర్శనలో ఘర్షణ

హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో ఒక సినిమా థియేటర్లలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ‘ధురంధర్ 2’ సినిమా సెకండ్ షో పడిన కొద్దిసేపటి‌కే, రెండు కుటుంబాల మధ్య మొదలైన చిన్నపాటి వివాదం కాస్త పెద్ద గొడవకు దారితీసింది. వివరాల్లోకి వెళితే..

శాసనసభలో నేడు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న తెలంగాణ ప్రభుత్వం..

శాసనసభలో నేడు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న తెలంగాణ ప్రభుత్వం..

తెలంగాణ శాసనసభ సమావేశాలు నేడు(బుధవారం) ఆరో రోజుకు చేరుకున్నాయి. ఉదయం 10గంటలకు ప్రశ్నోత్తరాలతో సభ ప్రారంభం కానుంది.

షెల్టర్‌ హోమ్‌కు మానసిక రోగి తరలింపు

షెల్టర్‌ హోమ్‌కు మానసిక రోగి తరలింపు

బంజారాహిల్స్‌ కేబీఆర్‌ పార్కు వద్ద మానసిక రోగిని జీహెచ్‌ఎంసీ సిబ్బంది బేగంపేట షెల్డర్‌ హోమ్‌కు తరలించారు. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ట్వీట్‌కు జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ స్పందించారు.

యుద్ధం ఎఫెక్ట్‌.. మూతబడుతున్న పెట్రోల్‌ బంక్‌లు

యుద్ధం ఎఫెక్ట్‌.. మూతబడుతున్న పెట్రోల్‌ బంక్‌లు

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నగరంలో తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇప్పటికే నగరంలో గ్యాస్‌ కష్టాలు మొదలైన విషయం తెలిసిందే.

హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేస్తాం

హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేస్తాం

హైదరాబాద్‌ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు చేస్తున్నామని, ఇందులో భాగంగానే తమ ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్లలోనే నగరాభివృద్ధికి రూ.15వేల కోట్లకు పైగా నిధుల మంజూరుకు అనుమతులు ఇచ్చామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.

1.23 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా రక్షణ

1.23 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా రక్షణ

గండిపేట మండలంలో దాదాపు 1.23 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని హైడ్రా కాపాడింది. ఆ స్థలం విలువు దాదాపు రూ.60 కోట్లు ఉంటుందని సెక్రటేరియట్‌ కాలనీవాసులు పేర్కొన్నారు.

ఆ ఏరియాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి కరెంట్ కట్

ఆ ఏరియాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి కరెంట్ కట్

గ్రీన్‌ల్యాండ్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ ఎల్‌వీ సత్యనారాయణ తెలిపారు.

'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్' ట్వీట్‌కు స్పందన.. రీహాబిలిటేషన్ సెంటర్‌కు మానసిక రోగి

'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్' ట్వీట్‌కు స్పందన.. రీహాబిలిటేషన్ సెంటర్‌కు మానసిక రోగి

హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ పార్క్ సమీపంలో ఓ మానసిక రోగి పడుతున్న ఇబ్బందిపై 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్' భానుప్రకాశ్ కోగంటి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్‌కు జోనల్ కమిషనర్ స్పందించారు.

ఈవీ వాహనాలపై 20 శాతం డిస్కౌంట్: మంత్రి పొన్నం

ఈవీ వాహనాలపై 20 శాతం డిస్కౌంట్: మంత్రి పొన్నం

హైదరాబాద్ నగరంలో వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ బడా మోసం.. సబ్ రిజిస్ట్రార్లతో సహా పలువురిపై కేసులు

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ బడా మోసం.. సబ్ రిజిస్ట్రార్లతో సహా పలువురిపై కేసులు

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో భారీ మోసం వెలుగుచూసింది. నిజాంపేట పరిధిలో ఫ్లాట్ల విక్రయం పేరిట జరిగిన ఈ కోట్లాది రూపాయల కుంభకోణంపై సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి