• Home » Hyderabad

Hyderabad

వందేభారత్‌ రైళ్లకు బాంబు బెదిరింపు!.. రైల్వేశాఖ అలర్ట్..

వందేభారత్‌ రైళ్లకు బాంబు బెదిరింపు!.. రైల్వేశాఖ అలర్ట్..

వందేభారత్ రైళ్లను పేల్చేస్తామని బెదిరిస్తూ రైల్వే అధికారులకు ఓ అగంతకుడు లేఖ రాసిన ఘటన కలకలం రేపింది. ఈ లేఖ ఈ నెల 3వ తేదీన ఓ పోస్టు ద్వారా రైల్వే జీఎంకు చేరినట్లు అధికారులు తెలిపారు.

ఎమ్మెల్సీ నివాసం, గెస్ట్‌హౌస్‌లపై డ్రోన్ల ఎగరవేత

ఎమ్మెల్సీ నివాసం, గెస్ట్‌హౌస్‌లపై డ్రోన్ల ఎగరవేత

బీఆర్ఎస్ పార్టీ శాసనమండలి సఢ్యుడు శంభీపూర్‌ రాజుకు చెందిన నివాసం, గెస్ట్‌హౌస్‌లపై డ్రోన్లు ఎగరవేయడం స్థానికంగా సంచలనం కలిగించింది. అయితే.. డ్రోన్ల ఎగురవేతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

పెరిగిన పచ్చిమిర్చి, కాకర ధరలు.. తగ్గిన టమాటా

పెరిగిన పచ్చిమిర్చి, కాకర ధరలు.. తగ్గిన టమాటా

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా రూ. 11, వంకాయ 23, బెండకాయ 28, పచ్చిమిర్చి 45, బజ్జీమిర్చి 23, కాకరకాయ 38, బీరకాయ 38, క్యాబేజీ 13, బీన్స్‌ 28లకు విక్రయిస్తున్నారు.

హైదరాబాద్‏లో నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలు..

హైదరాబాద్‏లో నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలు..

బంజారాహిల్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ తెలిపారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు 11కేవీ ఐఓఏ, జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌.22 ఫీడర్ల పరిధిలో విద్యుత్‌ సరఫరా ఉండదని తెలిపారు.

హోరెత్తుతున్న ఎన్నికల ప్రచారం

హోరెత్తుతున్న ఎన్నికల ప్రచారం

మునిసిపల్‌ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రచారం హోరెత్తుతోంది. అభ్యర్థులు గెలుపు కోసం ఓటర్లను ఆకర్శించడానికి రకరకాల ఎత్తులు ప్రదర్శిస్తున్నారు. మైకులు, కళాకారుల ఆట పాటలతో ప్రచారాన్నిహోరెత్తిస్తున్నారు.

మరో మూడు నెలల్లో కొత్త రాజకీయ పార్టీ ప్రకటన: కవిత

మరో మూడు నెలల్లో కొత్త రాజకీయ పార్టీ ప్రకటన: కవిత

మరో మూడు నెలల్లో కొత్త రాజకీయ పార్టీని ప్రకటిస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెల్లడించారు. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నానని ఆమె చెప్పారు.

ఘాటెక్కిన మిర్చి ధర..

ఘాటెక్కిన మిర్చి ధర..

వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధరలు ఘాటెక్కుతున్నాయి. గత రికార్డులను బ్రేక్‌ చేస్తూ గురువారం వండర్‌హాట్‌ రకం మిర్చి క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ.38వేల ధర పలికి రికార్డు సృష్టించింది.

విజయశాంతి రెడ్డి సూసైడ్ కేసులో కీలక మలుపు.. లాస్ట్ కాల్‌‌ ఆధారంగా..

విజయశాంతి రెడ్డి సూసైడ్ కేసులో కీలక మలుపు.. లాస్ట్ కాల్‌‌ ఆధారంగా..

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విజయశాంతి రెడ్డి, తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. విజయశాంతి రెడ్డి లాస్ట్‌ కాల్‌ను తన సోదరుడికి చేసినట్లు గుర్తించిన పోలీసులు.. దాని ఆధారంగా విచారణ చేపట్టారు.

బాబోయ్‌.. పులి.. వరంగల్ జిల్లా కుందారంలో పాదముద్రల గుర్తింపు

బాబోయ్‌.. పులి.. వరంగల్ జిల్లా కుందారంలో పాదముద్రల గుర్తింపు

మహారాష్ట్రలోని తిప్పేశ్వర్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ నుంచి బయలుదేరిన మగ పులి.. వరంగల్ జిల్లా లింగాలఘణపురం మండలం కుందారం శివారుకు చేరుకున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు.

కలర్, జెండర్‌ ఆధారంగా రేట్ ఫిక్స్.. చైల్డ్ ట్రాఫికింగ్‌లో షాకింగ్ నిజాలు

కలర్, జెండర్‌ ఆధారంగా రేట్ ఫిక్స్.. చైల్డ్ ట్రాఫికింగ్‌లో షాకింగ్ నిజాలు

చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ముఠా.. శిశువు కలర్, జెండర్ ఆధారంగా రేట్లను నిర్ణయిస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి