• Home » Hyderabad

Hyderabad

శుద్ధ జలం.. పచ్చి అబద్ధం

శుద్ధ జలం.. పచ్చి అబద్ధం

వేసవి తాపం ఇంకా వీడడం లేదు. నైరుతి ముఖం చాటేయడంతో తాగునీటి వ్యాపారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో జోరుగా సాగుతోంది.

SIR విషయంలో ఎవరినీ ఉపేక్షించం.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్

SIR విషయంలో ఎవరినీ ఉపేక్షించం.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్

SIR విషయంలో సీరియస్‌గా లేకపోవడం పట్ల పలువురు ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని ఫైర్ అయ్యారు.

పాకాల పిలుస్తోంది..

పాకాల పిలుస్తోంది..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే సుందరమైన పర్యాటక ప్రదేశం పాకాల.

వ్యాధుల కాలం.. జర పైలం

వ్యాధుల కాలం.. జర పైలం

పిల్లల ఆటాపాటలు.. కిలకిల నవ్వులు.. సరదా సందడిగా ఉంటేనే ఇంటిల్లిపాది సంతోషంగా ఉండేది. ఒక వేళ అనారోగ్యం తలెత్తితే భిన్న పరిస్థితులు చూడాల్సి ఉంటుంది.

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 9.30 నుంచి విద్యుత్‌ సరఫరా బంద్

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 9.30 నుంచి విద్యుత్‌ సరఫరా బంద్

హైదరాబాద్‏లోని ఆజామాబాద్‌, హైదరాబాద్‌ -1 డివిజన్ల పరిధిలో బుధవారం విద్యుత్‌ సరఫరా ఉండదని సీబీడీ ఏడీఈలు నరేంద్రరాజు, వినోద్‌కుమార్‌ తెలిపారు.

హైదరాబాద్ భారీ చోరీ.. రూ.17 లక్షలతో ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్ పరార్!

హైదరాబాద్ భారీ చోరీ.. రూ.17 లక్షలతో ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్ పరార్!

నగరంలోని పాతబస్తీలో మంగళవారం భారీ చోరీ కలకలం రేపింది. ఓ ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్.. రూ.17 లక్షల నగదును అపహరించి పరారయ్యాడు. వివరాల్లోకి వెళితే..

నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అరెస్ట్

నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అరెస్ట్

నిజామాబాద్‌ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డి అరెస్టయ్యారు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

అత్తగారింటి ముందు టెంట్ వేసుకుని మహిళ ధర్నా

అత్తగారింటి ముందు టెంట్ వేసుకుని మహిళ ధర్నా

అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వేధిస్తున్నారంటూ ఓ మహిళ అత్తగారింటి ముందు టెంట్ వేసుకుని ధర్నాకు దిగింది. మేడ్చల్ జిల్లా కైలాష్ హిల్స్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌‌పోర్ట్ నిర్మాణంలో చొరవ తీసుకోండి.. కేంద్ర మంత్రి రామ్మోహన్‌కు తుమ్మల విజ్ఞప్తి

గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌‌పోర్ట్ నిర్మాణంలో చొరవ తీసుకోండి.. కేంద్ర మంత్రి రామ్మోహన్‌కు తుమ్మల విజ్ఞప్తి

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం గ్రీన్‌ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం చేపట్టాలని కేంద్రమంత్రికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు.

‘రేవంత్ అడిగారు.. నేను ఏర్పాటు చేశా’.. ఎక్స్‌లో కిషన్ రెడ్డి పోస్ట్

‘రేవంత్ అడిగారు.. నేను ఏర్పాటు చేశా’.. ఎక్స్‌లో కిషన్ రెడ్డి పోస్ట్

ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్‌తో రేవంత్ సమావేశమయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి