• Home » Hyderabad

Hyderabad

నిమ్స్‌లో పిల్లలకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలు

నిమ్స్‌లో పిల్లలకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలు

పిల్లలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు నిజామ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) డైరెక్టర్‌ రాహుల్‌ దేవరాజ్‌ తెలిపారు. నిమ్స్‌లో ఈ నెల 13 (గురువారం) నుంచి శస్త్రచికిత్సలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు.

కిడ్నీ పరీక్షలు తప్పనిసరి..!

కిడ్నీ పరీక్షలు తప్పనిసరి..!

దేశంలో 20 ఏళ్ల వయసు నిండిన ప్రతి ఒక్కరూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి విధిగా మూత్రపిండాల పనితీరు పరీక్షలు చేయించుకునేలా జాతీయ విధానం తీసుకురావాలని ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

రూ. 5 వేల కోట్లతో హైదరాబాద్‌- బెంగళూరు హైవే!

రూ. 5 వేల కోట్లతో హైదరాబాద్‌- బెంగళూరు హైవే!

హైదరాబాద్‌- బెంగళూరు జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌- 44) విస్తరణకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఈ రహదారి విస్తరణ అంశంపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) కీలక అడుగు వేసింది.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదాపై కేంద్రం క్లారిటీ..

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదాపై కేంద్రం క్లారిటీ..

తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చే అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే ప్రతిపాదన ప్రస్తుతం కేంద్రం పరిశీలనలో లేదని జలశక్తి శాఖ స్పష్టం చేసింది.

తెలంగాణలో ముగిసిన సర్ ప్రక్రియ.. ఓటర్లు ఎంతమంది అంటే..?

తెలంగాణలో ముగిసిన సర్ ప్రక్రియ.. ఓటర్లు ఎంతమంది అంటే..?

తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తేల్చారు. తెలంగాణలో 73,95,954 మంది ఓటర్లను తొలగించినట్లు సమాచారం.

కోర్టు చెప్పినా రంగనాథ్ తీరు మారడం లేదు: రాంచందర్ రావు

కోర్టు చెప్పినా రంగనాథ్ తీరు మారడం లేదు: రాంచందర్ రావు

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మరోసార్ హాట్ కామెంట్స్ చేశారు. కోర్ట్‌ను తప్పుదోవ పట్టిస్తూ కాలయాపన చేయడం సరికాదన్నారు.

గుప్త నిధుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు.. నలుగురి అరెస్ట్

గుప్త నిధుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు.. నలుగురి అరెస్ట్

ఇళ్ల కింద గుప్త నిధులు ఉన్నాయంటూ అమాయకులను నమ్మించి మోసగిస్తున్న ఒక ముఠాను రాజేంద్రనగర్ పోలీసుల భాగస్వామ్యంతో శంషాబాద్ జోన్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

'హర్ ఘర్ తిరంగా' అభియాన్‌లో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలి: బండి సంజయ్

'హర్ ఘర్ తిరంగా' అభియాన్‌లో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలి: బండి సంజయ్

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సూచించారు.

‘హర్ ఘర్ తిరంగా’తో ప్రతి ఇంటా దేశభక్తి చాటాలి: రాంచందర్ రావు

‘హర్ ఘర్ తిరంగా’తో ప్రతి ఇంటా దేశభక్తి చాటాలి: రాంచందర్ రావు

హర్ ఘర్ తిరంగాతో ప్రతి ఇంటా దేశభక్తి చాటాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు పిలుపునిచ్చారు. ఆగస్టు 14న ట్యాంక్ బండ్ దగ్గర భారీ ‘తిరంగా యాత్ర’ను నిర్వహిస్తున్నామని.. పార్టీలకతీతంగా ప్రజలందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

నార్సింగిలో  కారు బీభత్సం..  రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృతి

నార్సింగిలో కారు బీభత్సం.. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృతి

హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి హైదర్ షాకోట్‌ ఎస్‌ఎంపీ స్కూల్ సమీపంలో మహేంద్ర XUV కారు బీభత్సం సృష్టించింది. ఈ కారు ఢీకొని రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృతిచెందారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి