• Home » Hyderabad

Hyderabad

భోజనం విషయంలో వివాదం.. డ్రైవర్‌ను చంపేసిన వంట మనిషి..

భోజనం విషయంలో వివాదం.. డ్రైవర్‌ను చంపేసిన వంట మనిషి..

భోజనం విషయంలో గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. డ్రైవర్‌ను వంట మనిషి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆదివారం కోకాపేటలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

గోదావరి పుష్కరాలు-2027.. భక్తులకు ఏ చిన్న సమస్యా రాకుండా చూసుకోవాలి: సీఎం రేవంత్

గోదావరి పుష్కరాలు-2027.. భక్తులకు ఏ చిన్న సమస్యా రాకుండా చూసుకోవాలి: సీఎం రేవంత్

గోదావరి పుష్కరాలు 2027పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. పుష్కరాల నిర్వహణకు అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు టెక్నికల్ ఇంజనీర్ల కమిటీని నియమించాలని అధికారులను ఆయన ఆదేశించారు.

పోలీసులపై దాడి.. ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

పోలీసులపై దాడి.. ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

హైదరాబాద్‌లోని మెహిదీపట్నం ప్రాంతంలో పోలీసులపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాసబ్ ట్యాంక్ పరిసర ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున సుమారు 3 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

సీఎం రేవంత్ రెడ్డితో మేనకా గాంధీ బృందం భేటీ.. ఏఏ అంశాలపై చర్చించారంటే..

సీఎం రేవంత్ రెడ్డితో మేనకా గాంధీ బృందం భేటీ.. ఏఏ అంశాలపై చర్చించారంటే..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ బృందం భేటీ అయ్యింది. రాష్ట్రంలో వీధికుక్కల నిర్వహణ, గోసంరక్షణ వంటి అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ట్రై మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసిన స్పీకర్..

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసిన స్పీకర్..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు అడ్డుపడుతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మె్ల్యేలందరిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సస్పెన్షన్ వేటు వేశారు. సమావేశాలు ముగిసే వరకు వారిపై సస్పెన్షన్ కొనసాగేలా కీలక నిర్ణయం తీసుకున్నారు.

నెక్లెస్ రోడ్డులో నవ భారత్ రన్..

నెక్లెస్ రోడ్డులో నవ భారత్ రన్..

హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో నవభారత్ రన్ నిర్వహించారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై.. రన్‌ను ప్రారంభించారు.

తెలంగాణకు మెస్సీని కాకుండా డ్రగ్ డీలర్లను తీసుకురావాలా.?

తెలంగాణకు మెస్సీని కాకుండా డ్రగ్ డీలర్లను తీసుకురావాలా.?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రజాప్రతినిధుల స్పోర్ట్స్, కల్చరల్ మీట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు మంచి క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని కోరారు.

జాతీయ ఫుట్ బాల్ ప్లేయర్ ఇంటిపై అల్లరి మూకల దాడి..

జాతీయ ఫుట్ బాల్ ప్లేయర్ ఇంటిపై అల్లరి మూకల దాడి..

జాతీయ స్థాయిలో ఫుట్‌‌బాల్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న క్రీడాకారిణితో కొందరు వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించారు. కుక్క విషయంలో మొదలైన గోడవ చివరకు క్రీడాకారిణి కుటుంబానికి ప్రాణభయంగా మారింది. కొందరు మందుబాబులతో క్రీడాకారిణికి కుక్క విషయంలో గొడవ జరిగింది.

చిన్నారుల కోసం 'తొలి ముద్ద' పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్

చిన్నారుల కోసం 'తొలి ముద్ద' పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్

అంగన్వాడీ చిన్నారులకు అల్పాహారం అందించేందుకు 'తొలి ముద్ద' పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దీని ద్వారా ప్రభుత్వం ఉప్మా, కిచిడీ మిక్స్‌ను బ్రేక్‌ ఫాస్ట్‌గా అందించనుంది.

అసెంబ్లీలో మైనింగ్ అంశంపై వాడివేడి చర్చ... హరీశ్ రావు సంచలన ఆరోపణలు

అసెంబ్లీలో మైనింగ్ అంశంపై వాడివేడి చర్చ... హరీశ్ రావు సంచలన ఆరోపణలు

మైనింగ్ అంశంపై తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర చర్చ జరిగింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌పై ఎమ్మెల్యే హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. మైనింగ్ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని హరీశ్ డిమాండ్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి