• Home » Hyderabad News

Hyderabad News

Jubilee Hills Bypoll: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి వివేక్ వెంకటస్వామి

Jubilee Hills Bypoll: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి వివేక్ వెంకటస్వామి

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అడిగే అన్ని ప్రశ్నలకు తాను సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రి వివేక్ తెలిపారు. మంత్రి అడ్లూరిని తాను ఏమి అనలేదని స్పష్టం చేశారు. అడ్లూరి గురించి తాను ఎక్కడ మాట్లాడలేదని పేర్కొన్నారు.

Raja Singh vs Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు..

Raja Singh vs Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు..

ఇవాళ మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే చాలామంది మీ మేలు కోసం ఎదురుచూస్తున్నారు. నా జిల్లాని సర్వనాశనం చేసి నన్ను బయటి పంపించారు మీరు కూడా ఏదో ఒక రోజు వెళ్తారు పక్కా.' అంటూ.. రాజాసింగ్ మరోసారి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ఆరోపణలు చేశారు.

Nowhera Shaik: నౌహీరా షేక్‌ ఆస్తుల వేలం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈడీ

Nowhera Shaik: నౌహీరా షేక్‌ ఆస్తుల వేలం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈడీ

ఆక్షన్‌లో పాల్గొంటున్న వారిపై నౌహీరా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు నౌహీరా చర్యలపై ఈడీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

Hyderabad Woman Kills Children: బాలానగర్‌లో దారుణం.. కవలపిల్లలు చంపి ఆపై తల్లి ఆత్మహత్య..

Hyderabad Woman Kills Children: బాలానగర్‌లో దారుణం.. కవలపిల్లలు చంపి ఆపై తల్లి ఆత్మహత్య..

బాలానగర్ పద్మారావు నగర్ ఫేజ్-1లో చల్లారి సాయిలక్ష్మీ, అనిల్ కుమార్ దంపతులు నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో పిల్లలను చంపి తల్లి సాయిలక్ష్మీ ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.

Vishnuvardhan Reddy: మాజీ ఎమ్మెల్యే గోపినాథ్ బతికి ఉంటే.. ఎమ్మెల్యే అయ్యేవాడిని

Vishnuvardhan Reddy: మాజీ ఎమ్మెల్యే గోపినాథ్ బతికి ఉంటే.. ఎమ్మెల్యే అయ్యేవాడిని

తనకు కష్టకాంలో బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచిందని విష్ణువర్థన్ రెడ్డి పేర్కొన్నారు. దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తనని రెండుసార్లు ఓడించారని గుర్తు చేశారు.

BV Raghavulu: కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ట్రాప్‌లో పడింది..

BV Raghavulu: కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ట్రాప్‌లో పడింది..

కేంద్ర ప్రభుత్వం తీసుకోచ్చిన ఈ విధానం ద్వారా అదానీ కంపెనీలకు అధిక లాభం కలగనుందని బీవీ రాఘవులు ఆరోపించారు. విద్యుత్ పంపిణీ సంస్థలను ప్రైవేటీకరణించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.

Jubilee Hills By-Election: నేటి నుంచి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ..

Jubilee Hills By-Election: నేటి నుంచి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ..

నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 14న యూసఫ్‌గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల కౌంటింగ్ చేయనున్నట్లు పేర్కొన్నారు.

Teacher Inspection Committees: విద్యాశాఖ కీలక నిర్ణయం.. పాఠశాలల తనిఖీలకు టీచర్ల కమిటీలు

Teacher Inspection Committees: విద్యాశాఖ కీలక నిర్ణయం.. పాఠశాలల తనిఖీలకు టీచర్ల కమిటీలు

ప్రైమరీ స్కూల్‌ కమిటీకి ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం, యూపీఎస్‌ కమిటీకి స్కూల్‌ అసిస్టెంట్‌ నోడల్‌ అధికారిగా ఉంటారు. మరో ఇద్దరు సభ్యులుగా వ్యవహరిస్తారు.

Srikanth Iyengar Controversy: శ్రీకాంత్ అయ్యంగార్‌పై మా అసోసియేషన్‌కు ఫిర్యాదు..

Srikanth Iyengar Controversy: శ్రీకాంత్ అయ్యంగార్‌పై మా అసోసియేషన్‌కు ఫిర్యాదు..

శ్రీకాంత్ అయ్యంగార్‌ చేసిన వ్యాఖ్యలతో ప్రజలు గ్రూపులుగా విడిపోయి కొట్టుకునే పరిస్థితి వస్తుందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తెలిపారు. ఫాదర్ ఆఫ్ ది నేషన్‌పైన ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మా అసోసియేషన్‌ను కోరినట్లు చెప్పారు

Panjagutta Road Accident: పంజాగుట్టలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

Panjagutta Road Accident: పంజాగుట్టలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

స్థానికుల సమచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి