Home » Hindu
భారత 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల థీమ్గా ‘వికసిత్ భారత్’ను ఎంపిక చేసినట్లు అధికారులు ప్రకటించారు. 2047 నాటికి భారత్ను ‘అభివృది చెందిన దేశం’గా మార్చే ధేయ్యంతో ఈ థీమ్ను రూపొందించారు.
మధ్యప్రదేశ్లోని వివాదాస్పద భోజశాల-కమల్ మౌలా మసీదు సముదాయం కింద 94కి పైగా విరిగిన విగ్రహాలు దొరికినట్లు భారతీయ పురావస్తు విభాగం (ఏఎస్ఐ ) తన శాస్త్రీయ సర్వేలో తేల్చిందని న్యాయవాది హరిశంకర్ జైన్ తెలిపారు.
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సుదీర్ఘంగా ప్రసంగించారు. అయోధ్య రాములవారి ఆలయం నుంచి విపక్షాలపై దర్యాప్తు సంస్థల దాడుల వరకు ఆయన మాట్లాడారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ, హిందుత్వపై చేసిన వ్యాఖ్యలు సభలో దుమారాన్ని సృష్టించాయి. రాహుల్ హిందూ సమాజాన్ని హింసాత్మకంగా అభివర్ణించారని ప్రధాని మోదీ ఆరోపించారు.
హిందూ మతంలో విద్వేషాలకు, అసమానతలకు చోటు లేదని విభిన్న హిందూ సంస్థల ప్రతినిధులు, పీఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలు, సాధువులు పేర్కొన్నారు. హిందూ మతం ఒక జీవన విధానం కాదని, అది విభిన్న జీవన విధానాల సహజీవన వ్యవస్థ అని తెలిపారు.
శంలో మెజారిటీ జనాభాగా ఉన్న హిం దువుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి వెల్లడించింది.
జ్ఞానవాపి మసీదు లోపల ఉన్న వ్యాస్ కా టెఖనా వద్ద హిందువులు పూజ చేసేందుకు వారణాసి సెషన్స్ జడ్జి ఇటీవల అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. దానిని అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ రోజు అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది.
అబుదాబిలో మొదటి హిందూ దేవాలయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. అయితే ఈ ఆలయం ప్రత్యేకతలు, విశిష్టతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హిందుత్వ సిద్ధాంతము, హిందూ విశ్వాసాల మధ్య తేడా ఉందంటూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి వివాదానికి తెరతీశారు. ఒక వైపు మైనారిటీ ఓట్లు పోకుండా, మరోవైపు మోడరేట్ హిందూ ఓట్లు దక్కించుకునేందుకు రాజకీయ వ్యూహంగా 'సాఫ్ట్ హిందుత్వ'ను పావుగా వాడుకుంటున్నట్టు కనిపిస్తోందన్నారు.
కెనడా(Canada)లో ఓ హిందూ వ్యాపారవేత్త ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడటం కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ లోని సర్రేలో హిందూ వ్యాపారవేత్త నివసిస్తున్నారు.
దాయాది దేశం పాకిస్థాన్లో ఫిబ్రవరి 2024లో జాతీయ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియలో మొత్తం 3,139 మంది మహిళా అభ్యర్థులు బరిలో నిలవగా వారిలో ఒకే ఒక్క హిందూ మహిళ ఉంది. ఆమె పేరే సవీరా ప్రకాశ్. 25 ఏళ్ల సవీరా పాకిస్థాన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి హిందూ మహిళగా చరిత్ర సృష్టించబోతున్నారు.