Home » Health
ఇటీవల చాలా మంది కడుపు మంట, ఎసిడిటీ సమస్యలతో బాధపడుతున్నారు. కడుపులో మంటగా ఉంటే ఎంతో అసౌకర్యంగా ఉంటుంది. అది తగ్గాలంటే తీసుకోవాల్సిన ఆహారం గురించి తెలుసుకుందాం.
నగరంలోని గాంధీ ఆసుపత్రిలో యువతికి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. ఆసిఫాబాద్కు చెందిన పల్లవి అనే యువతి జన్యుపరమైన వ్యాధితో పాటు తీవ్రమైన గుండెపోటు, శ్వాస సమస్యలతో బాధపడుతోంది. అయితే.. ఆమెకు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించి ప్రాణాన్ని కాపాడారు.
పదే పదే నోటి పూతలు రావడం తీవ్రమైన అనారోగ్యానికి సంకేతం కావొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. నోటి పూతలు తరచుగా రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? వాటిని ఎలా వదిలించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆన్లైన్ క్లాసులు, గేమ్స్, సోషల్ మీడియా వల్ల గంటల తరబడి స్క్రీన్లను చూడటం సాధారణమైపోయింది. కానీ ఇలా సరైన భంగిమ లేకుండా మొబైల్ను ఉపయోగించడం వల్ల ‘మొబైల్ నెక్ సిండ్రోమ్’ అనే కొత్త ఆరోగ్య సమస్య పెరుగుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
భారతీయ వంటకాల్లో యాలకులకు ఎంతో ప్రత్యేకత ఉంది. యాలకులు రుచి, సువాసనను ఇవ్వడంతో పాటు జీర్ణక్రియనూ మెరుగుపరుస్తాయి.
పుర్రె ఎముక తెరవకుండానే.. వైద్యులు అరుదైన సర్జరీని నిర్వహించారు. మెదడులోని క్యాన్సర్ కణతిని అత్యాధునిక ఎండోస్కోపిక్ శస్త్ర చికిత్స ద్వారా హైటెక్ సిటీలోని కేర్ ఆస్పత్రి వైద్యులు తొలగించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
ఒకే వాతావరణంలో ఉన్నప్పటికీ పురుషుల కంటే స్త్రీలకు చలి ఎక్కువగా అనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే, పురుషుల కంటే స్త్రీలకు చలి ఎందుకు ఎక్కువగా అనిపిస్తుంది? దీనికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నీరు తాగడం చాలా అవసరం. అయితే.. ఈ ఆహార పదార్థాలు తిన్న వెంటనే నీరు తాగడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు..
తలనొప్పి అనేది చాలా మందిని తరచూ వేధించే సాధారణ సమస్య. అయితే పదే పదే తలనొప్పి వస్తుంటే దానికి కొన్ని కారణాలు ఉండొచ్చు. ఇవి ఎక్కువగా మన జీవనశైలి, ఆహార అలవాట్లు, నిద్ర విధానానికి సంబంధించినవే అని నిపుణులు చెబుతున్నారు..
డయాబెటిస్ వచ్చే ముందు శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుంది. వాటిని తొలిదశలోనే గుర్తించి జాగ్రత్తలు తీసుకోకపోతే రక్తంలో చక్కెర స్థాయి పెరిగి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.