Home » Health news
సాధారణంగా చాలామంది ఇంటాబయట అనే తేడా లేకుండా అన్నిచోట్లా కాలుమీద కాలు వేసుకుని కూర్చుంటుంటారు. అయితే.. ఇది ఎంతో ప్రమాదకరమని, దీర్ఘకాలిక రోగాలకు దారితీస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు.
మన శరీరానికి ఎంతో అవసరమైన అతి ముఖ్యమైన పోషకాల్లో విటమిన్ ‘ఏ’ ఒకటి. కంటి చూపు మెరుగుపడాలన్నా, రోగనిరోధక శక్తి పెరగాలన్నా ఈ విటమిన్ ఎంతోొ అవసరం. విటమిన్ ఏ సమృద్ధిగా లభించే ఆహారం ఏంటో తెలుసుకుందాం..
ప్రస్తుతం కాలంలో మారుతున్న వాతావరణం, కాలుష్యం కారణంగా త్వరగా జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే మన శరీరంలో రోగనిరోధక శక్తి బలంగా ఉండాలి.
రాత్రిపూట సరైన నిద్ర లేకపోవడం వల్ల మరుసటి రోజు అలసట, నీరసంగా అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో చాలా మందిని పట్టి పీడిస్తున్న సమస్య ఇది. దీని వల్ల పలు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.
రోడ్డుప్రమాద బాధితులను రక్షించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, భానుడి భగభగలు.. వేసవి కాలం వచ్చిందంటే చాలు శరీరం త్వరగా అలసిపోతుంది. ఎండ తీవ్రత వల్ల శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం, నీరసం, చర్మ సమస్యలు, జీర్ణక్రియ సంబంధిత ఇబ్బందులు వస్తుంటాయి.
ఎండలు పెరుగుతున్న కొద్దీ చాలా మందిని వేధించే ప్రధాన సమస్య చెమటకాయలు. చర్మ రంధ్రాలు పూడుకుపోయి చెమట బయటకు రానప్పుడు చెమటకాయలు ఏర్పడతాయి. కొన్ని చిట్కాలు పాటిస్తే అవి ఇట్టే మాయమవుతాయి.
సాధారణంగా మనం వంటల్లో రుచి కోసం జీలకర్రను వాడుతుంటాం. అయితే.. జీలకర్ర సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు, ఇందులో లెక్కలేనన్ని దివ్యౌషధాలు దాగి ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. జీలకర్ర వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
మనిషి శరీరంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను వడబోసి రక్తాన్ని శుభ్ర పరుస్తాయి. అయితే, కిడ్నీలు బలహీనపడినప్పుడు అవి సోడియం, పొటాషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలను సమర్థవంతంగా బయటకు పంపలేవు.
వేసవిలో లభించే కర్బూజ పండు శరీరానికి అద్భుతమైన చలువనిచ్చి, డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. ఇందులో విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడం, గుండె ఆరోగ్యాన్ని రక్షించడం, బరువు తగ్గడంలో ఇది సహాయపడుతుంది.