Home » Health news
ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకంలో వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొందరికి కాసుల వర్షం కురిపిస్తోంది.
గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకాలతో అస్తవ్యస్తంగా మారిన ప్రజారోగ్య వ్యవస్థను ప్రక్షాళన చేసి గాడిలో పెట్టామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. డిజిటల్ ఆరోగ్య సేవలు, ఎన్ఫోర్స్మెంట్పై ప్రత్యేక దృష్టి సారించామని, లక్ష ప్రాంతాల్లో 2 కోట్ల మందితో..
Drinking While Standing: నిలబడి నీళ్లు తాగటం వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుందని, మరీ ముఖ్యంగా కిడ్నీలపై ప్రభావం పడుతుందని కుటుంసభ్యులనుంచో.. స్నేహితుల నుంచో మీరు వినే ఉంటారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వార్తలు చదివే ఉంటారు.
The Best Time of the Day to Poop: అందరికీ ఉదయం పూట బోవెల్ మూమెంట్స్ ఉండవు. అందులో సమస్య ఏమీ లేదు. రోజులో మూడు సార్లు మల విసర్జన చేయటం లేదా వారంలో మూడు సార్లు మాత్రమే మల విసర్జన చేయటం అన్నది సాధారణ విషమని డాక్టర్లు చెబుతున్నారు.
ఉద్యోగుల కొత్త ఆరోగ్య పథకానికి ఒక్క శాతం లేదా ఒకటిన్నర శాతం వేతనాన్ని అందించాలనే రెండు ప్రతిపాదనలు ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఉద్యోగ సంఘాలు మాత్రం ఒక శాతానికి మించి చెల్లించలేమని స్పష్టంచేస్తున్నాయి.
Original Vs Fake Paneer: పన్నీర్ను రుచి, వాసన, ఆకృతిని బట్టి కూడా అది సహజమైనదా కాదా తెలుసుకోవచ్చు. నిజమైన పన్నీర్ మృదువుగా పాల రుచిని కలిగి ఉంటుంది. నకిలీ పన్నీర్ రబ్బరు మాదిరిగా, చాలా నమిలేలా ఉంటుంది.
Coconut Water Vs Sugarcane Juice: సమ్మర్లో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు జ్యూస్లు, చల్లటి పానీయాలను తీసుకుంటారు ప్రజలు. వాటిలో కోకోనట్ వాటర్, చెరుకు రసం కూడా ముఖ్యమైనవనే చెప్పుకోవాలి.
Ultraprocessed Foods: అమెరికన్ జర్నల్ ప్రివెంటివ్ మెడిసిన్లో పబ్లిష్ అయిన పరిశోధనకు సంబంధించిన రిపోర్టు ప్రకారం.. శాస్త్రవేత్తలు ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చిలీ, కొలంబియా, మెక్సికో, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్లలో ఓ సర్వే నిర్వహించారు.
Outdoor Shoes: కొంతమంది బయట వేసుకుని తిరిగే షూలతో ఇంట్లోకి వస్తూ ఉంటారు. వాటితోటే ఇంట్లో అటు, ఇటు తిరుగుతూ ఉంటారు. ఇలా చేయటం వల్ల ప్రాణాలు తీసే బ్యాక్టీరియా, క్యాన్సర్కు కారణమయ్యే కెమికల్స్ ఇంట్లోకి చేరే అవకాశం ఉందట.
ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘంతో సీఎం చంద్రబాబు నాయుడు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్టు కింద వైద్య సేవలు మంగళవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి.