Home » Harmanpreet Kaur
గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. క్రీడా విభాగంలో పలువురికి పద్మ అవార్డులు వరించాయి. హాకీ, క్రికెట్, ఫుట్బాల్, పారా -ఆర్చరీ విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన దిగ్గజ క్రీడాకారులను ఈ గౌరవం వరించింది.
డబ్ల్యూపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్గా హర్మన్ప్రీత్ రికార్డులకెక్కింది. మొత్తంగా ఈ ఘనత సాధించిన ప్లేయర్లలో హర్మన్ రెండో స్థానంలో ఉంది.
మహిళల ప్రీమియర్ లీగ్ 2026 శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఆరంభ మ్యాచులోనే అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచింది. ఆఖరి బంతి వరకు పోరాడి.. గెలుపు అంచున కూడా లేని ఆర్సీబీ జట్టు.. అనూహ్యంగా ముంబై ఇండియన్స్పై 3 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. ఓటమిపై ఎంఐ కెప్టెన్ హర్మన్ మాట్లాడింది.
టీమిండియా మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్.. మాజీ స్టార్ బ్యాటర్ మిథాలీ రాజ్ రికార్డును సమం చేసింది. మిథాలీ ఇప్పటి వరకు టీ20 కెరీర్లో 12 ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు తీసుకుంది. మంగళవారం నాటి ఇన్నింగ్స్తో హర్మన్ కూడా 12 సార్లు ఈ అవార్డు అందుకుంది.
తిరువనంతపురం వేదికగా శ్రీలంక-భారత్ ఐదో టీ20లో తలపడతున్నాయి. నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయిన టీమిండియా 175 పరుగులు చేసింది. లంక బ్యాటర్లకు 176 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న నాలుగో టీ20లో భారత మహిళా క్రికెటర్లు చెలరేగారు. నిర్ణీత 20 ఓవర్లకు 221 పరుగులు చేశారు. లంకకు 222 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నిర్దేశించారు.
తిరువనంతపురం వేదికగా శ్రీలంక-భారత మహిళా క్రికెట్ జట్ల మధ్య నాలుగో టీ20 జరగనుంది. టాస్ ఓడిన భారత్.. తొలుత బ్యాటింగ్ చేయనుంది. అనారోగ్యం కారణంగా జెమీమా ఆటకు దూరమైంది.
టీమిండియా మహిళల జట్టు శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్ ఆడుతుంది. ఇందులో భాగంగా మూడు మ్యాచులు గెలిచిన భారత్.. 3-0తో సిరీస్ను దక్కించుకుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఓ ప్రపంచ రికార్డును నెలకొల్పింది.
టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తున్న నేపథ్యంలో భారత మహిళా క్రికెట్ జట్టు సన్నాహక మ్యాచులు ఆడుతుంది. శ్రీలంకతో టీ20 సిరీస్లో భాగంగా తొలి రెండు మ్యాచుల్లో గెలిచింది. కానీ ఫీల్డింగ్లో ఇంకా మెరుగవ్వాల్సిన అవసరం ఉంది.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ట్రోఫీని టీమిండియా సగర్వంగా ముద్దాడింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఈ ఏడాది తెర పడింది. షెఫాలీ వర్మ, దీప్తి శర్మ.. వంటి ప్లేయర్లు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ట్రోఫీని అందించారు. ఆ మరుపురాని క్షణాలు మరోసారి నెమరువేసుకుందాం..