Home » Harmanpreet Kaur
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా జర్నీ గ్రూప్ దశలోనే ముగిసింది. లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన కీలక పోరులో భారత్ ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో..
ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచ కప్లో టీమిండియా పురోగమిస్తుందా.. ఇంటిబాట పడుతుందా..తేలేందుకు మరికొద్ది గంటల సమయమే మిగిలింది.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ జోరుకు బ్రేక్ పడింది. పాకిస్థాన్, నెదర్లాండ్స్పై సునాయసంగా గెలిచేసిన టీమిండియాకు.. సౌతాఫ్రికా చేతిలో పరాభవం ఎదురైంది. మ్యాచ్ అనంతరం ఓటమిపై కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ స్పందించింది.
మహిళల టీ20 ప్రపంచకప్లో ఆదివారం ఎడ్జ్బాస్టన్ వేదికగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 64 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. దీప్తిశర్మ ఆల్రౌండ్ ప్రదర్శనకు తోడు స్మృతి మంధాన, హర్మన్ మెరుపులతో పాక్పై భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది.
నేడు బర్మింగ్హామ్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో భారత మహిళలు తలపడనున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. పాక్ ప్లేయర్లతో భారత్ హ్యాండ్షేక్ ఇస్తుందా? దీనిపై హర్మన్ప్రీత్ స్పందించింది.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించగా.. భారత జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ను విలేకరులు పలు ప్రశ్నలు అడిగారు.
భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్తో మూడో టీ20లో బరిలోకి దిగిన హర్మన్.. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంది.
భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్కు ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం లభించింది. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా హర్మన్ ఈ పురస్కారాన్ని అందుకుంది.
దక్షిణాఫ్రికా గడ్డపై భారత మహిళల జట్టు వరుస ఓటములను చవిచూస్తోంది. నిన్న జోహన్నెస్బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లోనూ 9 వికెట్ల తేడాతో భారత్ ఓడింది. ఈ మ్యాచ్లో భారత జట్టు ఓటమి పాలైనప్పటికీ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఓ ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకుంది.
గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. క్రీడా విభాగంలో పలువురికి పద్మ అవార్డులు వరించాయి. హాకీ, క్రికెట్, ఫుట్బాల్, పారా -ఆర్చరీ విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన దిగ్గజ క్రీడాకారులను ఈ గౌరవం వరించింది.