Home » Hardik Pandya
ఐపీఎల్ 2026లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్తో నిన్న జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 244 పరుగుల భారీ లక్ష్యాన్ని హైదరాబాద్ జట్టు కేవలం 18.4 ఓవర్లలోనే అందుకుంది.
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. నిన్న చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 103 పరుగుల భారీ తేడాతో ముంబై ఓటమి పాలైంది. ఈ ఘోర పరాజయంపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య స్పందించాడు.
IPL 2026: హార్దిక్, కృనాల్ పాండ్య సోదరుల మధ్య విభేదాలు వచ్చాయని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై కృనాల్ స్పందించాడు. తమ సోదరుల మధ్య వస్తోన్న వార్తలను ఖండించాడు.
బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబై ఇండియన్స్.. ఐపీఎల్ 2026లో విజయాల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఆడిన ఐదు మ్యాచుల్లో కేవలం ఒకే ఒక్క విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. మరి ఈరోజైనా ఎంఐ గెలుస్తుందా? గుజరాత్ టైటాన్స్తో జరిగే ఈ మ్యాచ్లో ఓడితే హార్దిక్ పాండ్య, ముంబై ఇండియన్స్ పరిస్థితి ఏంటి?
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఓడిన సంగతి తెలిసిందే. ముంబై బ్యాటర్లు బాగానే రాణించిన.. బౌలర్లు మాత్రం పూర్తిగా విఫలమయ్యారు.
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. జట్టు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యపై విమర్శలు ముదురుతున్నాయి.ఇదే అంశంపై టీమిండియా మాజీ ప్లేయర్ సదాగోపన్ రమేశ్ ఘాటుగా స్పందించాడు. .
మంగళవారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పరాజయం పాలైంది. దీంతో ఆడిన మూడు మ్యాచుల్లో రెండింట్లో ఓడి పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి చేరింది. అయితే ఈ ఓటమిపై ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్య స్పందించాడు.
నిన్న ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్తో అలరించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య.. వైభవ్ను దగ్గరకు పిలిచి ప్రత్యేకంగా అభినందించాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్తో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలో ముంబై జట్టుకు బిగ్ షాక్ తగిలింది.
భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యాపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారో వ్యక్తి. టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం సంబరాల్లో భాగంగా హార్దిక్ మువ్వన్నెల జెండాను అవమానించాడని ఫిర్యాదుదారు ఆరోపించారు.