Home » Hardik Pandya
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య టెస్టు క్రికెట్లో రీఎంట్రీపై మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్టు క్రికెట్లో ఆడతానంటే బీసీసీఐ హార్దిక్ పాండ్యకు అడ్డు చెప్పదని వెల్లడించాడు. తుది నిర్ణయం అతడిపైనే ఆధారపడి ఉంటుందని తెలిపాడు.
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్లో పర్యటించనుంది. జనవరి 11నుంచి టీమిండియాతో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. అయితే టీ20 జట్టును ప్రకటించిన బీసీసీఐ.. వన్డే జట్టును ప్రకటించాల్సి ఉంది. అయితే ఇందులో స్టార్ ప్లేయర్లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం.
విజయ్ హజారే ట్రోఫీలో టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఆడనున్నాడు. ముంబై తరఫున రెండు మ్యాచుల్లో ఆడనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విరాట్ కోహ్లీ ఢిల్లీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య గొప్ప మనసు చాటుకున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన ఐదో టీ20లో హార్దిక్ పాండ్య చెలరేగి ఆడాడు. పాండ్య కొట్టిన ఓ సిక్సర్ ఫీల్డ్ వెలుపల ఉన్న కెమెరామెన్కు బలంగా తాకింది. మ్యాచ్ అనంతరం అతడి దగ్గరకు వెళ్లి పాండ్య హగ్ ఇచ్చాడు.
ధర్మశాల వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇందులో భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య ఓ అరుదైన రికార్డును సృష్టించాడు.
టీమిండియా స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్య గాయం కారణంగా రెండు నెలలు ఆటకు దూరమై.. సౌతాఫ్రికాతో తొలి టీ20లో రీఎంట్రీ ఇచ్చాడు. జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఆ ప్రదర్శనకు తన భాగస్వామి కూడా ఓ కారణమని చెప్పుకొచ్చాడు.
భారత క్రికెటర్ హార్దిక్ పాండ్య ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఫొటో గ్రాఫర్లపై అసహనం వ్యక్తం చేశాడు. తన గర్ల్ఫ్రెండ్ను కెమెరామెన్లు ఫొటో తీయడంపై ఆగ్రహించాడీ ఆల్రౌండర్. అసలేం జరిగిందంటే...
ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో టీమిండియా స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్య పునరాగమనం చేశాడు. పంజాబ్తో జరిగిన ఈ మ్యాచ్లో పాండ్య ఆల్రౌండ్ షోతో బరోడా జట్టు ఘన విజయం సాధించింది.
టీమిండియా ఆటగాళ్లను గాయాల బెడద వేధిస్తోంది. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లు మరీ సున్నితంగా తయారయ్యారనే వాదనలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 30 నుంచి సౌతాఫ్రికాతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్ను దృష్టిలో పెట్టుకుని ఈ సిరీస్కు బుమ్రా, హార్దిక్ పాండ్యలకు రెస్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం.