• Home » Guntur

Guntur

Guntur: డీసీఎంఎస్‌ చైర్మన్ల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా వడ్రాణం హరిబాబు నాయుడు

Guntur: డీసీఎంఎస్‌ చైర్మన్ల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా వడ్రాణం హరిబాబు నాయుడు

జిల్లా కో ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ చైర్మన్ల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా గుంటూరు జిల్లా కో ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ చైర్మన్‌ వడ్రాణం హరిబాబు నాయుడు ఎన్నికయ్యారు.

Jagan Case Filed: జగన్‌పై కేసు.. వైసీపీ నేతలకు నోటీసులు

Jagan Case Filed: జగన్‌పై కేసు.. వైసీపీ నేతలకు నోటీసులు

Jagan Case Filed: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మిర్చియార్డు పర్యటనపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే పలువురు వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు.

YS Jagan Sattenapalli Tour: జగన్ సత్తెనపల్లి పర్యటన వల్ల మరొకరు బలి

YS Jagan Sattenapalli Tour: జగన్ సత్తెనపల్లి పర్యటన వల్ల మరొకరు బలి

YS Jagan Sattenapalli Tour: 22 ఏళ్ల తెల్లజర్ల మధు కళ్లు తిరిగిపడిపోయాడు. దీంతో అతడ్ని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మధును పరీక్షించిన వైద్యులు అతడికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని ధ్రువీకరించారు.

Singayya Death Case: సింగయ్య మృతిపై లోతైన దర్యాప్తు.. విచారణకు జగన్ సెక్యూరిటీ

Singayya Death Case: సింగయ్య మృతిపై లోతైన దర్యాప్తు.. విచారణకు జగన్ సెక్యూరిటీ

Singayya Death Case: జగన్ భద్రతా సిబ్బందిని పోలీసులు పిలిపించి విచారిస్తున్నారు. సంఘటన జరిగిన సమయంలో ఎవరు ఎక్కడ డ్యూటీలో ఉన్నారంటూ ప్రశ్నిస్తున్నారు.

Guntur Case: వృద్ధురాళ్ల హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి..

Guntur Case: వృద్ధురాళ్ల హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి..

Guntur Case: తెనాలిలో ఇద్దరు వృద్ధురాళ్ల హత్య కేసులో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

Dhulipalla slams Jagan: నేరపూరిత స్వభావం కలిగిన వ్యక్తి జగన్.. ఎమ్మెల్యే ఆగ్రహం

Dhulipalla slams Jagan: నేరపూరిత స్వభావం కలిగిన వ్యక్తి జగన్.. ఎమ్మెల్యే ఆగ్రహం

Dhulipalla slams Jagan: యువతను రెచ్చగొట్టి నేరాల వైపు జగన్ ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే ధూళిపాళ్ల మండిపడ్డారు. జగన్ హయాంలో పోలీసులపై ఒత్తిడి తెచ్చి టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారన్నారు.

Trains: గుంటూరు మీదగా.. కాకినాడ టౌన్‌, చర్లపల్లి, లింగంపల్లికి ప్రత్యేక రైళ్లు

Trains: గుంటూరు మీదగా.. కాకినాడ టౌన్‌, చర్లపల్లి, లింగంపల్లికి ప్రత్యేక రైళ్లు

గుంటూరు మీదగా చర్లపల్లి, కాకినాడ టౌన్‌, లింగంపల్లికి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో ఎ.శ్రీధర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. (07447) కాకినాడ టౌన్‌ - చర్లపల్లి ప్రత్యేక రైలు జూలై 5 నుంచి 2026 మార్చి 28 వరకు ప్రతి శనివారం రాత్రి 8.10కి బయలుదేరి గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల మీదగా మరుసటి రోజు ఉదయం 8.30కి చర్లపల్లి చేరుకొంటుంది.

Kanna Slams Jagan: ఓదార్పుకు కాదు.. యుద్ధానికి వెళ్లినట్టుంది.. జగన్‌పై కన్నా సెటైర్

Kanna Slams Jagan: ఓదార్పుకు కాదు.. యుద్ధానికి వెళ్లినట్టుంది.. జగన్‌పై కన్నా సెటైర్

Kanna Slams Jagan: నూటికి నూరు పాళ్ళు నాగమల్లేశ్వరావు ఆత్మహత్యకు జగనే కారణమని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. నాగమల్లేశ్వరావు ఆత్మహత్యకు పోలీస్ వేధింపులనేది అసత్యమన్నారు.

YSRCP Placard Controversy: వివాదాస్పద ప్లకార్డులు.. వైసీపీ కార్యకర్త అరెస్ట్

YSRCP Placard Controversy: వివాదాస్పద ప్లకార్డులు.. వైసీపీ కార్యకర్త అరెస్ట్

YSRCP Placard Controversy: పల్నాడు పర్యటనలో భాగంగా జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ అరాచకం అడుగడుగునా కనిపించింది. ఏడాది కిందట వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందంటూ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న నాయకుడి కుటుంబాన్ని ఇప్పుడు పరామర్శించారు జగన్‌.

FIR On Ambati: అంబటిపై కేసు.. ఎందుకంటే..

FIR On Ambati: అంబటిపై కేసు.. ఎందుకంటే..

FIR On Ambati: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అంబటిపై ఆరోపణలు ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి