• Home » Guntur

Guntur

మా ప్రభుత్వంలో విద్యావ్యవస్థలో పెను మార్పులు తెచ్చాం: పెమ్మసాని

మా ప్రభుత్వంలో విద్యావ్యవస్థలో పెను మార్పులు తెచ్చాం: పెమ్మసాని

తమ ప్రభుత్వంలో విద్యావ్యవస్థలో పెను మార్పులు తీసుకువచ్చామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ప్రైవేటు స్కూల్స్ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో లక్షమంది విద్యార్థులు చేరారని పేర్కొన్నారు.

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్‌

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్‌

మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజుకు పలాస కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

మంగళగిరి అభివృద్ధి కోసం చంద్రబాబుతో గొడవ పెట్టుకున్నా: మంత్రి లోకేశ్

మంగళగిరి అభివృద్ధి కోసం చంద్రబాబుతో గొడవ పెట్టుకున్నా: మంత్రి లోకేశ్

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో రెండో రోజు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ‘మన ఇల్లు - మన లోకేశ్’ పేరిట మంత్రి నారా లోకేశ్.. ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టారు.

ఏపీలో పలు జిల్లాలకు రైయిన్ అలర్ట్‌

ఏపీలో పలు జిల్లాలకు రైయిన్ అలర్ట్‌

ఆంధ్రప్రదేశ్‌లో రేపు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తాపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తాంధ్రలో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

అంబటి రాంబాబుపై పరువు నష్టం దావా వేస్తా: గళ్లా మాధవి

అంబటి రాంబాబుపై పరువు నష్టం దావా వేస్తా: గళ్లా మాధవి

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి డిమాండ్ చేశారు.

గుంటూరు ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలి: సీఎం చంద్రబాబు

గుంటూరు ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలి: సీఎం చంద్రబాబు

గుంటూరులో ఓ మహిళపై దాడికి పాల్పడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనను వారు తీవ్రంగా ఖండించారు.

గుంటూరు ఘటనపై హోం మంత్రి అనిత సీరియస్

గుంటూరు ఘటనపై హోం మంత్రి అనిత సీరియస్

గుంటూరులో ఓ మహిళపై దాడికి పాల్పడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత సీరియస్ అయ్యారు.

ఏపీ వక్ఫ్ బోర్డ్ చరిత్రలో సువర్ణ అధ్యాయం ప్రారంభం: అబ్దుల్ అజీజ్

ఏపీ వక్ఫ్ బోర్డ్ చరిత్రలో సువర్ణ అధ్యాయం ప్రారంభం: అబ్దుల్ అజీజ్

ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ చరిత్రలో సువర్ణ అధ్యాయం మొదలైందని ఏపీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు. దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభించిందని తెలిపారు.

మంగళగిరి రైల్వేస్టేషన్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన పీఎం మోదీ.. పాల్గొన్న మంత్రి లోకేశ్

మంగళగిరి రైల్వేస్టేషన్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన పీఎం మోదీ.. పాల్గొన్న మంత్రి లోకేశ్

ఆధునీకరించిన మంగళగిరి రైల్వేస్టేషన్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు.

పారిశ్రామికవేత్తలుగా మారడానికి పల్నాడు చిరునామా కావాలి: సీఎం చంద్రబాబు

పారిశ్రామికవేత్తలుగా మారడానికి పల్నాడు చిరునామా కావాలి: సీఎం చంద్రబాబు

పల్నాడు పౌరుషానికి శక్తివంతమైన ఆయుధమిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పారిశ్రామికవేత్తలుగా మారడానికి పల్నాడు చిరునామా కావాలని ఆకాంక్షించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి