• Home » Guntur

Guntur

Vijayasai Reddy ED Notice: వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి బిగ్ షాక్..

Vijayasai Reddy ED Notice: వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి బిగ్ షాక్..

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేసింది.

Amaravati Land Pooling: అమరావతిలో జోరుగా ల్యాండ్ పూలింగ్.. కర్లపూడిలో ప్రారంభం

Amaravati Land Pooling: అమరావతిలో జోరుగా ల్యాండ్ పూలింగ్.. కర్లపూడిలో ప్రారంభం

అమరావతిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ ఊపందుకుంది. పల్నాడు జిల్లాలోని కర్లపూడి - లేమల్లెలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను మంత్రి నారాయణ ప్రారంభించారు. గ్రామానికి వచ్చిన మంత్రి, ఎమ్మెల్యేకు రైతులు ఘన స్వాగతం పలికారు.

Telugu Student Missing: అలాస్కా ట్రిప్.. మైనస్ 40 డిగ్రీల చలి.. తెలుగు విద్యార్థి అదృశ్యం

Telugu Student Missing: అలాస్కా ట్రిప్.. మైనస్ 40 డిగ్రీల చలి.. తెలుగు విద్యార్థి అదృశ్యం

అమెరికాలోని అలాస్కా రాష్ట్రంలో తెలుగు విద్యార్థి కనిపించకుండా పోయారు. గుంటూరుకు చెందిన హరి కృష్ణా రెడ్డి ఒంటరిగా అలాస్కా పర్యటనకు వెళ్లారు..

Guntur Chili Season Issues: నూటికి నూరు శాతం.. ఈ-క్రాప్ చేస్తున్నాం: మంత్రి అచ్చెన్నాయుడు

Guntur Chili Season Issues: నూటికి నూరు శాతం.. ఈ-క్రాప్ చేస్తున్నాం: మంత్రి అచ్చెన్నాయుడు

గత ఏడాది మిర్చి సీజన్‌లో చాలా ఇబ్బందులు వచ్చాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆ సమస్యలను పరిష్కరించి, ముందస్తు చర్యలు తీసుకోవడానికి సమీక్షా సమావేశం పెట్టామని ఆయన తెలిపారు.

Tenali Tension: ఎమ్మెల్సీ ఫ్లెక్సీల తొలగింపు.. ఉద్రిక్తం

Tenali Tension: ఎమ్మెల్సీ ఫ్లెక్సీల తొలగింపు.. ఉద్రిక్తం

తెనాలిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీ ఆలపాటి రాజా ఫ్లెక్సీలను తొలగించడంపై టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు.

CM Chandrababu:  తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు వద్దు... సమైక్యత అవసరం

CM Chandrababu: తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు వద్దు... సమైక్యత అవసరం

నీటి విషయంలోనైనా, సహకారం విషయంలోనైనా తెలుగువారంతా కలిసి ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.గతేడాది సుమారు కృష్ణా, గోదావరి నదుల నుంచి 6,282 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రపంచ తెలుగు మహాసభలకు సీఎం చంద్రబాబు

ప్రపంచ తెలుగు మహాసభలకు సీఎం చంద్రబాబు

ప్రపంచ తెలుగు మహాసభలు ఈరోజుతో ముగియనున్నాయి. చివరి రోజు వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు.

World Telugu Conference: శ్రీనివాస కల్యాణంతో మహాసభలకు శ్రీకారం

World Telugu Conference: శ్రీనివాస కల్యాణంతో మహాసభలకు శ్రీకారం

మూడవ ప్రపంచ తెలుగు మహాసభలకు అంకురార్పణ జరిగింది. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో తెలుగు మహాసభలకు ఏర్పాట్లు జరిగాయి.

 Pemmasani: శంకర్ విలాస్ ఆర్ఓబీ పనులపై పెమ్మసాని క్లారిటీ

Pemmasani: శంకర్ విలాస్ ఆర్ఓబీ పనులపై పెమ్మసాని క్లారిటీ

శంకర్ విలాస్ ఆర్ఓబీ పనులపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఆర్ఓబీ పనులపై ఎవరూ అపోహలకు గురి కావద్దని అన్నారు. సకాలంలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి అవుతుందని స్పష్టం చేశారు.

Guntur News: పందెం కోసం బాల్‌ పెన్ను మింగేశాడు..

Guntur News: పందెం కోసం బాల్‌ పెన్ను మింగేశాడు..

పందెం కోసం ఓ బాలుడు బాల్‌ పెన్ను మింగేసిన విషయం గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. అయితే.. మూడేళ్ల క్రితం మింగిన ఈ పెన్నును వైద్యులు ఎటువంటి ప్రమాదం లేకుండా బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి

తాజా వార్తలు

మరిన్ని చదవండి