• Home » Guntur

Guntur

పల్నాడు అభివృద్ధికి అండగా ఉంటామని ప్రధాని హామీ ఇచ్చారు: ఎంపీ కృష్ణదేవరాయలు..

పల్నాడు అభివృద్ధికి అండగా ఉంటామని ప్రధాని హామీ ఇచ్చారు: ఎంపీ కృష్ణదేవరాయలు..

పల్నాడు జిల్లా అభివృద్ధి, గ్రామీణ ఆర్థిక సాధికారతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వివరించారు. ఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసంలో ఆయనను ఎంపీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా ‘క్రెడిట్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్’ ప్రగతిపై సమగ్ర నివేదికను అందజేశారు.

నేతన్న సేవలో పథకం అర్హులకు మంత్రి సవిత కీలక సూచన..

నేతన్న సేవలో పథకం అర్హులకు మంత్రి సవిత కీలక సూచన..

ఆంధ్రప్రదేశ్ చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత ఆ శాఖ అధికారులతో సోమవారం మధ్యాహ్నం సమీక్షా సమావేశం నిర్వహించారు. 'నేతన్న సేవలో' పథకం అమలు, కార్యాచరణపై అధికారులతో చర్చించి వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులకు మంత్రి సవిత కీలక సూచనలు చేశారు.

జనసేన కార్యకర్తలకు అండగా నిలుస్తాం: శాసన మండలి విప్ పిడుగు హరిప్రసాద్..

జనసేన కార్యకర్తలకు అండగా నిలుస్తాం: శాసన మండలి విప్ పిడుగు హరిప్రసాద్..

జనసేన పార్టీ కార్యకర్తలకు న్యాయపరమైన అండగా నిలిచేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి, ఏపీ శాసన మండలి విప్ పిడుగు హరిప్రసాద్ తెలిపారు. అమరావతిలో జరిగిన జనసేన న్యాయవాదుల సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

వైసీపీ మాజీ ఎమ్మెల్యే కోసం పోలీసుల గాలింపు.. ఆచూకీ చెప్పాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం..

వైసీపీ మాజీ ఎమ్మెల్యే కోసం పోలీసుల గాలింపు.. ఆచూకీ చెప్పాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం..

గుంటూరు తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు ముస్తఫా కోసం ఏలూరు జిల్లా నూజివీడు పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు ఆయన కుమారుడు బషీర్‌పై నమోదైన పలు క్రిమినల్ కేసుల నేపథ్యంలో ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

కాచిగూడ-తిరుచానూరు మార్గంలో ప్రత్యేక రైళ్లు

కాచిగూడ-తిరుచానూరు మార్గంలో ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కాచిగూడ-తిరుచానూరు (తిరుపతి) మార్గంలో రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.

ఎర్ర బంగారం.. ‘సూపర్‌ 10 డీలక్స్‌’ నాటు మిర్చి క్వింటా రూ.32 వేలకు బిడ్డింగ్‌

ఎర్ర బంగారం.. ‘సూపర్‌ 10 డీలక్స్‌’ నాటు మిర్చి క్వింటా రూ.32 వేలకు బిడ్డింగ్‌

ఆ రైతు పొలంలో ఎర్ర బంగారం పండింది. ధర కూడా నషాళాన్ని అంటేలా ఉంది. ఎగుమతిదారులు ఆ టాప్‌ క్వాలిటీ మిర్చికి క్వింటాకు రూ.32 వేలు ఇస్తామని ముందుకొచ్చారు. అయితే ఇంకా ఎక్కువ ధర వస్తుందన్న ధీమాతో ఆ రైతు విక్రయించడానికి అంగీకరించలేదు.

గొడ్డలి పార్టీ ట్రాప్‌లో పడొద్దు: సీఎం చంద్రబాబు

గొడ్డలి పార్టీ ట్రాప్‌లో పడొద్దు: సీఎం చంద్రబాబు

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీడీపీ సిద్ధమైంది. రేపటి నుంచి 45 రోజుల పాటు ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించాలని సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులకు ఆదేశించారు.

కార్గిల్ విజయ్ దివస్.. అమరవీరులకు చంద్రబాబు, పవన్ నివాళి..

కార్గిల్ విజయ్ దివస్.. అమరవీరులకు చంద్రబాబు, పవన్ నివాళి..

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు. కార్గిల్ యుద్ధంలో వారు చూపిన ధైర్యసాహసాలు, పోరాడిన తీరును ప్రశంసించారు.

బటన్ నొక్కితే ఓట్లు రావు.. పనులు చేస్తేనే వస్తాయి: కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని

బటన్ నొక్కితే ఓట్లు రావు.. పనులు చేస్తేనే వస్తాయి: కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని

బటన్ నొక్కితే ఓట్లు రావు.. పనులు చేస్తేనే వస్తాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లాకు శాశ్వత మంచినీటి అభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన అమృత్ 2.0 పథకం పనులకు పైలాన్‌ను పెమ్మసాని ఆవిష్కరించారు.

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. హౌసింగ్ ఉద్యోగుల 3 రోజుల జీతం కోత ఉత్తర్వులు రద్దు

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. హౌసింగ్ ఉద్యోగుల 3 రోజుల జీతం కోత ఉత్తర్వులు రద్దు

ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSHCL) ఉద్యోగుల మూడు రోజుల జీతం కోతపై జారీ చేసిన ఉత్తర్వులను యాజమాన్యం వెనక్కి తీసుకుంది. ఉద్యోగుల ముందస్తు సమ్మతి లేకుండానే జీతం కోత విధించడం సరైంది కాదని గుర్తించిన నేపథ్యంలో మెమోను రద్దు చేస్తూ ఎండీ పి. అరుణ్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి