• Home » Guntur

Guntur

Tenali Theft: రెండు భారీ చోరీలు.. ఆందోళనలో ప్రజలు

Tenali Theft: రెండు భారీ చోరీలు.. ఆందోళనలో ప్రజలు

కొల్లిపర మండలం తూములూరు గ్రామంలో మరో భారీ చోరీ జరిగింది. మోటూరు మధుసూదనరావు ఇంట్లోకి చొరబడ్డ దుండగులు బీరువా తలాలు పగలగొట్టి మరీ చోరీకి పాల్పడ్డారు. 10 లక్షలు విలువ చేసే ఆభరణాలు అపహరణకు గురయ్యాయి.

Minister Atchannaidu Advice To Fishermen: మత్స్యకారులకు మంత్రి అచ్చెన్న కీలక సూచన

Minister Atchannaidu Advice To Fishermen: మత్స్యకారులకు మంత్రి అచ్చెన్న కీలక సూచన

కాకినాడకు చెందిన నలుగురు మత్స్యకారులను శ్రీలంక నావికా దళం అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో వారి విడుదల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో వారు విడుదలై స్వస్థలాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వారు ధన్యవాదాలు తెలిపారు.

Lovers Tragedy Near Peracherla Station: పేరేచర్లలో తీవ్ర విషాదం.. రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య..

Lovers Tragedy Near Peracherla Station: పేరేచర్లలో తీవ్ర విషాదం.. రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య..

పెద్దల నిర్ణయం కారణంగా విడిపోయి బతకటం కష్టమని భావించారు ఓ ప్రేమజంట. విడిపోయి బతకటం కంటే కలిసి చావటం మేలనుకున్నారు. ఈ నేపథ్యంలోనే దారుణమైన నిర్ణయం తీసుకున్నారు.

Cholera Cases Rise: కలరా విజృంభణ.. అధికారుల అప్రమత్తం

Cholera Cases Rise: కలరా విజృంభణ.. అధికారుల అప్రమత్తం

గుంటూరు జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు కృష్ణా జిల్లా నుంచి వచ్చిన మరొకరికి కలరా సోకినట్లు గుర్తించారు. కలరా ఉధృతితో వైద్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.

Guntur Cholera Outbreak: గుంటూరులో కలరా కలకలం.. ఎన్ని కేసులంటే

Guntur Cholera Outbreak: గుంటూరులో కలరా కలకలం.. ఎన్ని కేసులంటే

గుంటూరు జిల్లా వ్యాప్తంగా 114 మంది అనారోగ్యంతో అసుపత్రిలో చేరారు. వీరికి వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. నాలుగు కలరా కేసులు నమోదు అవగా.. ఈకోలీ బ్యాక్టరీయా కేసులు 16క నమోదు అయ్యాయి.

Bapatla Accident: కుక్కను తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టిన కారు..  స్పాట్‌లోనే..

Bapatla Accident: కుక్కను తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. స్పాట్‌లోనే..

ప్రయాణికులు తిరుపతి నుంచి పిఠాపురం దేవాలయంలో పూర్వికులకు పిండ ప్రధానం చేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతిచెందిన ముగ్గురు ఓకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించినట్లు పేర్కొన్నారు.

Telugu Vikasam :  గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్తు  'తెలుగు వికాసం' అవార్డులు

Telugu Vikasam : గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్తు 'తెలుగు వికాసం' అవార్డులు

ఆంధ్ర సారస్వత పరిషత్తు 'తెలుగు వికాసం' పేరిట గుంటూరులో నిర్వహించిన లఘు చలన చిత్ర పోటీలలో 'పెద్ద బాల శిక్ష'కు ప్రధమ బహుమతి దక్కింది, 'ఉనికి' , 'తెలుగు వైభవం' చిత్రాలకు ద్వితీయ, తృతీయ బహుమతులు దక్కాయి.

Minister Dola Bala Veeranjaneya: రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి చేసి చూపిస్తున్నాం...

Minister Dola Bala Veeranjaneya: రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి చేసి చూపిస్తున్నాం...

కూటమి ప్రభుత్వ హయాంలో హాస్టల్స్‌‌లో చదువుకునే విద్యార్థులకు మంచి భోజన సదుపాయం అందిస్తున్నట్లు మంత్రి డోలా స్పష్టం చేశారు. పీ-4 ద్వారా పేదరికంలో ఉన్న వారికి ఆర్థికంగా తోడ్పాటు కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు.

Venkaiah Naidu on NTR Book Launch: కాంగ్రెస్‌పై ఎన్టీఆర్ పోరాటం: వెంకయ్య నాయుడు

Venkaiah Naidu on NTR Book Launch: కాంగ్రెస్‌పై ఎన్టీఆర్ పోరాటం: వెంకయ్య నాయుడు

1984లో ప్రజాస్వామ్యాన్ని నిస్సిగ్గుగా ఖూనీ చేశారని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు విమర్శించారు. చరిత్ర పుస్తకాల్లోనే కాదు రాజనీతి శాస్త్ర పుస్తకాల్లో చేర్చాల్సిన అంశం 1984 ఘటన అని వెంకయ్య నాయుడు తెలిపారు.

CM Chandrababu on NTR Book Launch: సజీవ చరిత్ర పుస్తకం ద్వారా వాస్తవాలు తెలుస్తాయి: సీఎం చంద్రబాబు

CM Chandrababu on NTR Book Launch: సజీవ చరిత్ర పుస్తకం ద్వారా వాస్తవాలు తెలుస్తాయి: సీఎం చంద్రబాబు

దేశ రాజకీయాల్లో 1983 ఒక సంచలనమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సజీవ చరిత్ర పుస్తకం ద్వారా 1984లో చోటు చేసుకున్న వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి