Home » Guntakal
మండల పరిధిలోని బొచ్చుపల్లిలో శు క్రవారం పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి రథోత్సవా న్ని గ్రామస్థులు వైభవంగా నిర్వహించారు. ఉదయం దేవాలయంలో ప్రత్యేక పూ జలు నిర్వహించి, స్వామి వారి కల్యాణోత్సవం చేపటా ్టరు.
ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలనే డిమాండ్తో పాటు ఉపాధ్యాయులు ఇతర సమస్యలపై శుక్రవారం సాయంత్రం ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో స్ధానిక తహసీల్దార్ కా ర్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ ప్రభుత్వ విద్యారంగం, ఉపాధ్యాయులు ఎదుర్కొంటుంన్న సమ స్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు.
పయ్యావుల సోదరుల చొరవతో మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల రూపురేఖలే మా రనున్నాయి. అంగనవాడీ నుంచి ఇంటర్ వరకు ఒకే చోట విద్యన భ్యసించేలా స్కూల్ ఆఫ్ ఎలక్షన్స పైలెట్ ప్రాజెక్టుగా స్థానిక ఉన్నత పాఠశాలను చేపట్టడానికి చర్యలు తీసుకోవడంతో గ్రామీణ విద్యార్థులకు అనుకూలంగా వుండ నుంది.
గ్రామీ ణ ప్రాంతాల పాలనలో కీ లకపాత్ర పోషించే పం చాయతీ కార్యదర్శుల కొర త మండలంలో వేధిస్తోం ది. గ్రామ పంచాయతీ ల లో ప్రభుత్వ పథకాల అ మలు, పన్నుల వసూలు, రికార్డులు, గ్రామసభల నిర్వహణ వంటి బాధ్యతలు ప్రధానంగా కార్య దర్శులపైనే ఉంటాయి.
డివిజన్ కేంద్రం మీదుగా వెళ్లే పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేశామని అధికారులు బుధవారం తెలిపారు. నైరుతి రైల్వే జోన్లోని హుబ్లీ డివిజన్, క్యాస్టిల్ రాక్-కులేం రైల్వే సెక్షన్లోని ఘాట్ మార్గంలో అంతరాయాల కారణంగా గుంతకల్లు మీదుగా వెళ్లే కొన్ని రైళ్లను వాస్కోడగామా వరకూ కాకుండా హుబ్లీ స్టేషన్ వరకే పరిమితం చేశామని తెలిపారు.
విద్యార్థినులు స్యయం ఉపాధి దిశగా ముందడుగు వేయాలని ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మయ్య పేర్కొన్నా రు. స్ధానిక కళాశాలలో కుట్టు, ఎంబ్రాయిడరీ నైపుణ్య శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని బుధ వారం నిర్వహించారు. విద్యార్థినులు స్వయంగా కుట్టిన దుస్తులను ప్రదర్శించారు.
మండలకేంద్రంలో లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మో త్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన కబడ్డీ పోటీలు ఉత్కంఠభరితంగా జరిగాయి. సీనియర్స్ విభాగంలో మొత్తం 20జట్లు పాల్గొనగా, బెంగళూరుకు చెందిన సెవెనస్టార్స్ హరీష్ జట్టు మొదటి బహుమతి రూ.50వేలు కైవసం చేసుకుంది.
మండలపరిధిలోని గంగవరం గ్రామ ఎస్సీ కాలనీలో బుధవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్, ఆర్డీటీ వ్యవస్థాపకులు ఫాదర్ ఫెర్రర్ విగ్రహాల ఆవిష్కరణను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆర్డీటీ ప్రొగ్రామ్ డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ ముఖ్య అతిథిగా పాల్గొని రెండు విగ్రహాలను ఆవిష్కరించి, అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
పట్టణంలోని లచ్చానుపల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన ఎంఐజీ లేఅవుట్ను బుధవారం జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ పరిశీలించారు. సర్వే నెంబరు 642లో 11.82 ఎకరాల విస్తీర్ణంలో ఎంఐజీ లేఅవుట్ను ఏర్పాటు చేశారు. దానిని పరిశీలించిన జేసీ మాట్లాడుతూ... లేఅవుట్లో పిచ్చిమొక్కలు తొలగించాలని సూచిం చారు.
స్థానిక మార్కెట్ యార్డు లో చైర్పర్సన, కార్యదర్శికి మధ్య స్పర్థలు తారాస్థాయికి చేరాయి. చైర్ పర్సనకు చెందిన వాహన అలవెన్సు బిల్లును కార్యదర్శి పెట్టకపోవడం, కార్యదర్శితో పాటు ఇతర ఉద్యోగుల జీతాల ఆర్డరుపై చైర్పర్సన నెలపా టు సంతకం చేయడంలో ఆలస్యం చేసే వరకూ పరిస్థితి దారితీసింది.