• Home » Gulf Letter

Gulf Letter

‘అస్తిత్వ’ అవస్థల్లో భారతీయులు!

‘అస్తిత్వ’ అవస్థల్లో భారతీయులు!

భారతీయుడా, నీవు భారతీయ పౌరుడువేనా?! విడ్డూరమైన కాలమిది. కాకపోతే భారతీయ పౌరుడుగా గుర్తింపు విషయంలో భారతీయులు అయోమయంలో పడవలసిరావడమేమిటి? సగటు భారతీయుడు తన జాతీయత...

‘సర్‌’: ప్రవాస ఓటర్ల మాటేమిటి?

‘సర్‌’: ప్రవాస ఓటర్ల మాటేమిటి?

విదేశాలలో, ప్రత్యేకించి గల్ఫ్ దేశాలలో ఉపాధి పొందుతున్న తెలుగువారు లక్షల సంఖ్యలో ఉన్నారు. ఈ తెలుగు ప్రవాసుల ఉనికి విషయమై ఉభయ తెలుగు రాష్ట్రాలలో పాలకులకుగానీ, రాజకీయ పక్షాలకుగానీ...

అమెరికా.. అడకత్తెరలో పోకచెక్క

అమెరికా.. అడకత్తెరలో పోకచెక్క

‘జడలు విచ్చిన, సుడులు రెచ్చిన/ కడలి నృత్యం శమిస్తుందా?/ నడుమ తడబడి, సడలి, ముడుగక/ పడవ తీరం క్రమిస్తుందా?’ – పశ్చిమాసియాలో ప్రస్తుత యుద్ధ గతిని గమనిస్తుంటే ద్వితీయ ప్రపంచ యుద్ధ సంగ్రామ...

రైతన్నకు మోదీ సర్కార్‌ మేలు

రైతన్నకు మోదీ సర్కార్‌ మేలు

ఇరాన్‌పై అమెరికా– ఇజ్రాయెల్‌ సంయుక్త యుద్ధంతో నెలకొన్న చమురు, నౌకాయాన సంక్షోభాలతో అనేక వర్ధమాన దేశాలు అల్లకల్లోలమవుతున్నాయి. మరే దేశం కంటే భారత్‌ అత్యధికంగా నష్టపోతోంది. అయితే...

వైదేశిక నీతిపై బెంగాల్‌ నీడలు

వైదేశిక నీతిపై బెంగాల్‌ నీడలు

పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల ఫలితం దేశీయ రాజకీయాలను మలుపు తిప్పడంతో పాటు భారత విదేశాంగ విధానంలోని ఇరుగుపొరుగు కోణాన్ని కూడా గణనీయంగా...

ఆశ నిరాశల నడుమ ఇరాన్‌–అమెరికా చర్చలు

ఆశ నిరాశల నడుమ ఇరాన్‌–అమెరికా చర్చలు

అమెరికా–ఇరాన్ మధ్య కాల్పుల విరామం ఈ రోజు (బుధవారం 22, ఏప్రిల్)తో ముగియనున్నది. మరుసటి రోజు (గురువారం) నుంచి అరేబియా సముద్ర జలాలలో ఉత్పన్నమయ్యే పరిణామాలు ఒక్క పశ్చిమాసియాపైనే కాకుండా...

పతనమవుతున్న డాలర్‌ వైభవం

పతనమవుతున్న డాలర్‌ వైభవం

అమెరికాపై ప్రపంచ దేశాలు క్రమేణా విశ్వాసాన్ని కోల్పోతున్నాయి. సుంకాలు, ఆంక్షలతో సకల దేశాలను బెదిరించడం మొదలుపెట్టిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై యుద్ధానికి వెళ్లి...

పశ్చిమాసియా కల్లోలంలో భారత్‌ అభివృద్ధి

పశ్చిమాసియా కల్లోలంలో భారత్‌ అభివృద్ధి

మధ్యప్రాచ్య దేశాలలో తరచూ యుద్ధ ఉద్రిక్తతలు నెలకొనడం పరిపాటి. ఈ దేశాల చమురు ఉత్పత్తులపై ఆధారపడ్డ దేశాలు, మరీ ముఖ్యంగా భారత్ యుద్ధ పరిస్థితులు తలెత్తిన ప్రతిసారీ తీవ్ర...

గుజరాత్‌ కాండ్లా పోర్టుకు వస్తున్న మరో రెండు నౌకలు

గుజరాత్‌ కాండ్లా పోర్టుకు వస్తున్న మరో రెండు నౌకలు

పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య భారత్ కీలక విజయాన్ని సాధించింది. భారీ ఎల్‌పిజి నౌక శివాలిక్ నిన్న గుజరాత్‌కు రాగా, నేడు ఎల్‌పిజి నౌక నందా దేవి, క్రూడ్ ఆయిల్ నౌక జగ్ లాడ్కీ గుజరాత్ పోర్టుకు వస్తున్నాయి.

యుద్ధవేళ.. భారత్‌ ప్రయోజనాలే ముఖ్యం

యుద్ధవేళ.. భారత్‌ ప్రయోజనాలే ముఖ్యం

ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్‌ యుద్ధం ఉధృతమవుతోంది. ఈ యుద్ధం వల్ల గల్ఫ్‌ దేశాలకు తీవ్ర నష్టాలు వాటిల్లుతున్నాయి. పశ్చిమాసియాను అతలాకుతలం చేస్తోన్న ఈ యుద్ధం అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా...

తాజా వార్తలు

మరిన్ని చదవండి