Home » GST
దేశంలో వస్తు సేవల పన్ను జీఎస్టీ అమల్లోకి వచ్చిన ఎనిమిదేళ్ల తర్వాత భారీ సంస్కరణలు తీసుకొచ్చారు..
జీఎస్టీ శ్లాబుల కుదింపు, చాలా రకాల వస్తువుల పన్నుల్లో మార్పుతో లబ్ధి ఎంత? పన్ను తగ్గిన వస్తువుల ధరలు నేరుగా అంత శాతం తగ్గుతాయా...
ఇటీవల జీఎస్టీ మార్పులు మన జీవనశైలిపై ప్రభావం చూపబోతున్నాయి. రోజువారీ ఉత్పత్తుల ధరలు చౌకగా మారడం సంతోషకరం. కానీ లగ్జరీ వస్తువులు మాత్రం మరింత ఖరీదైనవిగా మారబోతున్నాయి. అయితే వాటిలో ఎలాంటివి ఉన్నాయనేది ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో ఇటీవల తీసుకున్న రెండు శ్లాబ్ల నిర్ణయంతో అనేక ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి. ఈ క్రమంలో నిర్మాణ రంగానికి కీలకమైన సిమెంట్ ధరలు కూడా భారీగా తగ్గిపోనున్నాయి. గతంతో పోల్చితే ఈసారి ధరలు మరింత తక్కువ స్థాయికి చేరే అవకాశం ఉంది.
దేశంలో కొత్త జీఎస్టీ నిబంధనలు మరికొన్ని రోజుల్లో అమల్లోకి రానున్నాయి. ఈ మార్పుల వల్ల అనేక ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి. ఈ సమయంలో బంగారం, వెండి ధరలు తగ్గుతాయా, వీటిపై ప్రభావం ఎలా ఉంటుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
జీఎస్టీ స్లాబ్లు తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఫలితంగా నిత్యావసరాలు, విద్యా, ఆరోగ్య రంగం, వ్యవసాయ ఉత్పత్తులకు పన్నులు గణనీయంగా తగ్గుతాయని..
జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వం చేసిన సంస్కరణలు కోట్ల కుటుంబాల కష్టాలను తగ్గిస్తాయని కొనియాడారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ప్రజల సంక్షేమంపై స్పష్టమైన దృష్టితో ఈ సంస్కరణలను తీసుకువచ్చినందుకు ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కృతజ్ఞతలు తెలిపారు.
కేంద్రం ప్రతిపాదించిన జీఎస్టీ సంస్కరణల్ని కాంగ్రెస్ నేత చిదంబరం స్వాగతించారు. 'కానీ చాలా ఆలస్యమైంది' అంటూ వ్యాఖ్యానించారు. అమెరికా సుంకాలు, బీహార్ ఎన్నికలు, వృద్ధి మందగించడం, ప్రజల రుణభారం పెరిగి, పొదుపు తగ్గడం..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశం జరిగింది. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో ఈరోజు 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. ఈ భేటీకి దాదాపు అన్ని రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే విషయాలను ఇప్పుడు చూద్దాం.