• Home » GST

GST

పన్నుల పరిపాలనలో ఏపీ సరికొత్త సంస్కరణలు.. ఏఐ టెక్నాలజీపై జీఎస్టీ అధికారుల ప్రశంసలు

పన్నుల పరిపాలనలో ఏపీ సరికొత్త సంస్కరణలు.. ఏఐ టెక్నాలజీపై జీఎస్టీ అధికారుల ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పన్నుల శాఖ సంస్కరణలను జీఎస్టీ కౌన్సిల్ సెక్రటేరియట్ అధికారులు ప్రశంసించారు. దేశానికే ఆదర్శంగా ఏపీ ఏఐ ఆధారిత పన్నుల పరిపాలన ఉందని వ్యాఖ్యానించారు.

జులైలో రూ.2లక్షల కోట్లు దాటిన GST కలెక్షన్లు

జులైలో రూ.2లక్షల కోట్లు దాటిన GST కలెక్షన్లు

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సంకేతంగా జులై నెలలో జీఎస్టీ వసూళ్లు రెండు లక్షల కోట్ల రూపాయల మార్క్‌ను దాటాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 15.4 శాతం వృద్ధి నమోదవగా, తెలంగాణలో 19 శాతం పెరుగుదల కనిపించింది.

మరోసారి కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు.. నిబద్ధతను చాటుకున్న ఏబీఎన్-ఆంధ్రజ్యోతి

మరోసారి కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు.. నిబద్ధతను చాటుకున్న ఏబీఎన్-ఆంధ్రజ్యోతి

తెలుగు మీడియా రంగంలో తనదైన ముద్ర వేసుకున్న ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మరోసారి తన నిబద్ధతను చాటుకుంది. కేవలం వార్తలు, సామాజిక బాధ్యతల విషయంలోనే కాదు.. పన్నుల చెల్లింపులోనూ పారదర్శకతకు మారుపేరుగా నిలుస్తూ వస్తోంది. దీనికి నిదర్శనమే కేంద్ర ఆర్థిక శాఖ నుంచి వరుసగా ప్రశంసలు అందుకోవడం.

జీఎస్‌టీ వసూళ్లలో తెలుగు రాష్ట్రాల జోరు.. జూన్ నెల నివేదిక విడుదల చేసిన కేంద్రం

జీఎస్‌టీ వసూళ్లలో తెలుగు రాష్ట్రాల జోరు.. జూన్ నెల నివేదిక విడుదల చేసిన కేంద్రం

జీఎస్‌టీ వసూళ్లలో రెండు తెలుగు రాష్ట్రాలు దూసుకుపోతున్నాయి. దేశవ్యాప్తంగా జూన్ నెలకు సంబంధించిన స్థూల, నికర జీఎస్‌టీ వసూళ్ల వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

జీఎస్‌టీ పదేళ్లు

జీఎస్‌టీ పదేళ్లు

మన దేశంలో వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) విజయవంతంగా తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది.

స్పెసిఫైడ్‌ ప్రెమిసెస్‌ నిబంధనలు....

స్పెసిఫైడ్‌ ప్రెమిసెస్‌ నిబంధనలు....

హోటల్‌ రంగంలో ఉన్న వారికి స్పెసిఫైడ్‌ ప్రెమిసెస్‌ అంటే అవగాహన ఉండే ఉంటుంది. ఇంతకు ముందు ఉన్న నిర్వచనం ప్రకారం ఏదైనా ఒక హోటల్‌లో....

జీఎస్‌టీ చెల్లింపులు ఆలస్యమైతే వడ్డీ ఎలా లెక్కించాలి?

జీఎస్‌టీ చెల్లింపులు ఆలస్యమైతే వడ్డీ ఎలా లెక్కించాలి?

వస్తు సేవల పన్నుల్లో సకాలంలో పన్ను చెల్లించకుంటే, సదరు పన్ను మీద వడ్డీ చెల్లించాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే. పన్ను చెల్లింపునకు సాధారణంగా బ్యాలెన్స్‌లో ఉన్న ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌...

హెడ్‌ ఆఫీస్‌ బ్రాంచీల మధ్య సర్వీసులకు జీఎ్‌సటీ వర్తిస్తుందా?

హెడ్‌ ఆఫీస్‌ బ్రాంచీల మధ్య సర్వీసులకు జీఎ్‌సటీ వర్తిస్తుందా?

ఏదేనీ పెద్ద వ్యాపార సంస్థలు, బ్యాంకులు లాంటివి వివిధ రాష్ట్రాల్లో షోరూమ్‌లు, ఆఫీసులు లేదా బ్రాంచీ (శాఖ)లు కలిగి ఉంటాయి. అలాగే వీటి మధ్య తరచు అనేక లావాదేవీలు...

విశాఖలో బయటపడ్డ రూ.217 కోట్ల భారీ జీఎస్టీ స్కామ్

విశాఖలో బయటపడ్డ రూ.217 కోట్ల భారీ జీఎస్టీ స్కామ్

విశాఖపట్నంలో రూ.217 కోట్ల భారీ జీఎస్టీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన 72 నకిలీ సంస్థల నెట్‌వర్క్‌‌ను డీజీజీఐ అధికారులు ఛేదించారు.

తెలంగాణలో భారీ జీఎస్టీ కుంభకోణం

తెలంగాణలో భారీ జీఎస్టీ కుంభకోణం

తెలంగాణలో భారీ జీఎస్టీ కుంభకోణం వెలుగు చూసింది. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఈ కుంభకోణం గుట్టు రట్టు చేసింది. దాదాపు రూ.84.15 కోట్ల విలువైన ఐటీసీ మోసం జరిగినట్లు గుర్తించింది. ఇందులో ప్రధాన నిందితుడు, ఎస్‌కేజీ ట్రేడింగ్ కంపెనీ ప్రొఫ్రైటర్ సందీప్‌ను అధికారులు అరెస్టు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి