• Home » GST

GST

జీఎస్‌టీ వసూళ్లలో తెలుగు రాష్ట్రాల జోరు.. జూన్ నెల నివేదిక విడుదల చేసిన కేంద్రం

జీఎస్‌టీ వసూళ్లలో తెలుగు రాష్ట్రాల జోరు.. జూన్ నెల నివేదిక విడుదల చేసిన కేంద్రం

జీఎస్‌టీ వసూళ్లలో రెండు తెలుగు రాష్ట్రాలు దూసుకుపోతున్నాయి. దేశవ్యాప్తంగా జూన్ నెలకు సంబంధించిన స్థూల, నికర జీఎస్‌టీ వసూళ్ల వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

జీఎస్‌టీ పదేళ్లు

జీఎస్‌టీ పదేళ్లు

మన దేశంలో వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) విజయవంతంగా తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది.

స్పెసిఫైడ్‌ ప్రెమిసెస్‌ నిబంధనలు....

స్పెసిఫైడ్‌ ప్రెమిసెస్‌ నిబంధనలు....

హోటల్‌ రంగంలో ఉన్న వారికి స్పెసిఫైడ్‌ ప్రెమిసెస్‌ అంటే అవగాహన ఉండే ఉంటుంది. ఇంతకు ముందు ఉన్న నిర్వచనం ప్రకారం ఏదైనా ఒక హోటల్‌లో....

జీఎస్‌టీ చెల్లింపులు ఆలస్యమైతే వడ్డీ ఎలా లెక్కించాలి?

జీఎస్‌టీ చెల్లింపులు ఆలస్యమైతే వడ్డీ ఎలా లెక్కించాలి?

వస్తు సేవల పన్నుల్లో సకాలంలో పన్ను చెల్లించకుంటే, సదరు పన్ను మీద వడ్డీ చెల్లించాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే. పన్ను చెల్లింపునకు సాధారణంగా బ్యాలెన్స్‌లో ఉన్న ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌...

హెడ్‌ ఆఫీస్‌ బ్రాంచీల మధ్య సర్వీసులకు జీఎ్‌సటీ వర్తిస్తుందా?

హెడ్‌ ఆఫీస్‌ బ్రాంచీల మధ్య సర్వీసులకు జీఎ్‌సటీ వర్తిస్తుందా?

ఏదేనీ పెద్ద వ్యాపార సంస్థలు, బ్యాంకులు లాంటివి వివిధ రాష్ట్రాల్లో షోరూమ్‌లు, ఆఫీసులు లేదా బ్రాంచీ (శాఖ)లు కలిగి ఉంటాయి. అలాగే వీటి మధ్య తరచు అనేక లావాదేవీలు...

విశాఖలో బయటపడ్డ రూ.217 కోట్ల భారీ జీఎస్టీ స్కామ్

విశాఖలో బయటపడ్డ రూ.217 కోట్ల భారీ జీఎస్టీ స్కామ్

విశాఖపట్నంలో రూ.217 కోట్ల భారీ జీఎస్టీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన 72 నకిలీ సంస్థల నెట్‌వర్క్‌‌ను డీజీజీఐ అధికారులు ఛేదించారు.

తెలంగాణలో భారీ జీఎస్టీ కుంభకోణం

తెలంగాణలో భారీ జీఎస్టీ కుంభకోణం

తెలంగాణలో భారీ జీఎస్టీ కుంభకోణం వెలుగు చూసింది. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఈ కుంభకోణం గుట్టు రట్టు చేసింది. దాదాపు రూ.84.15 కోట్ల విలువైన ఐటీసీ మోసం జరిగినట్లు గుర్తించింది. ఇందులో ప్రధాన నిందితుడు, ఎస్‌కేజీ ట్రేడింగ్ కంపెనీ ప్రొఫ్రైటర్ సందీప్‌ను అధికారులు అరెస్టు చేశారు.

GST Rates: ఎయిర్, వాటర్ ప్యూరిఫయ్యర్స్‌పై పన్ను కోత.. యోచనలో జీఎస్‌టీ కౌన్సిల్

GST Rates: ఎయిర్, వాటర్ ప్యూరిఫయ్యర్స్‌పై పన్ను కోత.. యోచనలో జీఎస్‌టీ కౌన్సిల్

ఎయిర్, వాటర్ ప్యూరిఫయ్యర్స్‌పై పన్నును 5 శాతానికి తగ్గించే అంశాన్ని జీఎస్‌టీ మండలి తదుపరి సమావేశాల్లో పరిశీలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గాలి, నీటి నాణ్యత సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో జీఎస్టీని తగ్గించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

AP News: చిత్తూరు జీఎస్టీ స్కాంపై అమిత్‌షాకు ఫిర్యాదు

AP News: చిత్తూరు జీఎస్టీ స్కాంపై అమిత్‌షాకు ఫిర్యాదు

చిత్తూరు జీఎస్టీ స్కాంపై ఓ యువకుడు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఫిర్యాదు చేశారు. చిత్తూరు నగరానికి చెందిన విజయచక్రవర్తి అనే యువకుడు అమిత్‌షాకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంభంధిచిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

CM Chandrababu on PM Modi AP Visit :ప్రధాని మోదీ పర్యటన సక్సెస్.. అధికారులకు సీఎం చంద్రబాబు ప్రశంసలు

CM Chandrababu on PM Modi AP Visit :ప్రధాని మోదీ పర్యటన సక్సెస్.. అధికారులకు సీఎం చంద్రబాబు ప్రశంసలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటన విజయవంతమైందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మంత్రులు, వివిధ శాఖల అధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి