• Home » Gold News

Gold News

‘డిజిటల్‌’... కళ్లు జిగేల్‌!

‘డిజిటల్‌’... కళ్లు జిగేల్‌!

ఆభరణాలు కేవలం ఆకట్టుకునేలా ఉంటే సరిపోదు... వాటిలో టెక్నాలజీ మిళితమై ఉండాలి. ఈతరం కోరుకుంటున్న ‘డిజిటల్‌’ జువెలరీ ఇది.

14 క్యారెట్ల పసిడి ఆభరణాలకే అనుమతి! భారత్‌లో ఈ రూల్ ఉండేదని తెలుసా?

14 క్యారెట్ల పసిడి ఆభరణాలకే అనుమతి! భారత్‌లో ఈ రూల్ ఉండేదని తెలుసా?

విదేశీ కరెన్సీ కొరత నెలకొన్న సందర్భాల్లో భారత్ అనేక సార్లు బంగారం దిగుమతుల కట్టడికి ప్రయత్నించిందని నిపుణులు చెబుతున్నారు. 14 క్యారెట్లకు మించిన ఆభరణాల తయారీపై నిషేధం, గోల్డ్ బార్స్, కాయిన్స్ నిల్వలపై నిషేధం వంటి రూల్స్‌ను ప్రభుత్వం అమలు చేసింది.

తగ్గిన బంగారం కొనుగోళ్లు

తగ్గిన బంగారం కొనుగోళ్లు

ఏడాది పాటు బంగారం కొనొద్దని ప్రధాని మోదీ పిలుపు, దిగుమతి సుంకం పెంపుతో పసిడి కొనుగోళ్లు తగ్గిపోయాయి. హైదరాబాద్‌లో రెండు రోజులుగా బంగారం..

బంగారంపై కేంద్రం సంచలన నిర్ణయం.. త్వరలో కొత్త 'గోల్డ్ మానిటైజేషన్' పాలసీ!

బంగారంపై కేంద్రం సంచలన నిర్ణయం.. త్వరలో కొత్త 'గోల్డ్ మానిటైజేషన్' పాలసీ!

దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. త్వరలో కొత్త ‘గోల్డ్ మానిటైజేషన్ పాలసీ’ తీసుకురానున్నట్లు సమాచారం.

ప్రధాని మోదీ ప్రకటన.. రివర్స్ సైకాలజీనా..!

ప్రధాని మోదీ ప్రకటన.. రివర్స్ సైకాలజీనా..!

కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకాన్ని 5 శాతం నుంచి దాదాపు 15-16 శాతం వరకు పెంచడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భాను ప్రకాష్ కోగంటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతీయులకు బంగారం కొనడం సంస్కృతిలో భాగమైందని, ధరలు పెరిగినా..

ఇందిరమ్మ చెప్పింది నిజమేనా? వైరల్ అవుతున్న 'గోల్డ్' క్లిప్పింగ్‌.. వాస్తవమిదే.!

ఇందిరమ్మ చెప్పింది నిజమేనా? వైరల్ అవుతున్న 'గోల్డ్' క్లిప్పింగ్‌.. వాస్తవమిదే.!

బంగారం కొనొద్దని 1967లో ఇందిరా గాంధీ చెప్పినట్లుగా వైరల్ అవుతున్న ‘ది హిందూ’ పత్రిక క్లిప్పింగ్ పూర్తిగా ఫేక్ అని స్పష్టమైంది. చారిత్రక వాస్తవాలను వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారాన్ని గురించి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి వివరించారు.

ప్రధాని మోదీ బంగారం కొనొద్దన్నారు.. అసలు కారణమిదే..

ప్రధాని మోదీ బంగారం కొనొద్దన్నారు.. అసలు కారణమిదే..

ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయవద్దని తన హైదరాబాద్ పర్యటన సందర్భంగా దేశ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. అయితే.. ఆయన ఎందుకు ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రభావం ధరలపై ఎలా ఉండనుందనే విషయాన్ని ఓ సారి పరిశీలిస్తే...

పసిడి ప్రియులకు షాక్.. నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

పసిడి ప్రియులకు షాక్.. నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ అనిశ్చితి దృష్ట్యా ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కల్పించే ఉత్తమ సాధనంగా పెట్టుబడిదారులు బంగారాన్ని భావిస్తున్నారు. దీంతో పసిడిని ఒక ముఖ్యమైన పెట్టుబడి మార్గంగా ఎంచుకుంటున్నారు. ఈ మేరకు కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి.

పెరిగిన వెండి, బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..

పెరిగిన వెండి, బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..

నిన్న(శుక్రవారం) హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,50,600 రూపాయల వద్ద.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,38,050 రూపాయల వద్ద..10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,12,950 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

గురువారం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,52,730 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,40,000 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,14,550 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి