Home » GHMC
మహానగరంలో పార్కింగ్ చిక్కులకు చెక్ పెట్టాలని జీహెచ్ఎంసీ(GHMC) నిర్ణయించింది. ప్రధాన రహదారులపై వాహనాల పార్కింగ్ చేయడం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో సమస్య పరిష్కారానికి కసరత్తు ప్రారంభించింది.
హైదరాబాద్ నగరంలో టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. రసాయనాలతో మామిడిపండ్లు నిల్వ చేస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
స్పీడ్బ్రేకర్ల(Speedbreakers)తో ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటికి ప్రత్యామ్నాయంగా జీహెచ్ఎంసీ(GHMC) ఏర్పాటు చేసిన రంబుల్ స్ర్టిప్స్ ప్రయాణికులకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(Chief Minister Revanth Reddy) ఆదేశాలతో గ్రేటర్లోని పలు ప్రాంతాల్లో సొరంగ మార్గాల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై జీహెచ్ఎంసీ అధ్యయనం చేయాలని నిర్ణయించింది.
అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రోస్(GHMC Commissioner Ronaldros) బ్యాంకర్లకు సూచించారు.
Telangana: తెలంగాణలో మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది. బల్దియాలో బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్స్ స్కాం బయటపడింది. నాన్ అవెలబులిటి సర్టిఫికెట్ లేకుండానే బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లను ఫలక్నుమా సర్కిల్ అధికారులు జారీ చేసిన వైనం వెలుగు చూసింది. నాన్ అవెలబులిటి సమాచారం రికార్డులలో లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గతేడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకు ఇదే సర్కిల్ నుంచి 80 సర్టిఫికెట్స్ జారీ అయినట్లు తెలుస్తోంది.
Telangana: ఎల్ఆర్ఎస్పై(లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం) తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరుబాటకు దిగింది. మార్చి 6న అన్ని నియోజకవర్గాల్లో, హైదరాబాద్లో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కార్యాలయాల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చింది. 7న జిల్లా కలెక్టర్, ఆర్డీవోలను కలిసి వినతి పత్రాలు సమర్పించాలని నిర్ణయించింది.
ఉద్యోగ విరమణ చేసినా విధుల్లో కొనసాగుతున్న అధికారులు, ఉద్యోగులను జీహెచ్ఎంసీ(GHMC) నుంచి తొలగించారు. మార్చి 1వ తేదీ నుంచి విధులకు రావొద్దని కమిషనర్ రోనాల్డ్ రోస్(Commissioner Ronald Rose) ఆదేశాలు జారీ చేశారు.
కార్మికుల నకిలీ వేలిముద్రలతో జీతాలు కాజేస్తున్న ఇద్దరు కాంట్రాక్టర్లను సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్(Central Zone Task Force) పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
Andhrapradesh: జీహెచ్ఎంసీలో అడ్వర్టైజ్మెంట్ అక్రమాలు భారీగా వెలుగులోకి వచ్చాయి. అక్రమంగా బస్ స్టాపులు, ట్రాఫిక్ గొడుగులపై ప్రకటనలు వెలిశాయి. అక్రమ అడ్వర్టైజ్మెంట్పై ఈవీడీఎం చర్యలు చేపట్టింది. గత రాత్రి పలు ప్రాంతాల్లో అక్రమ ప్రకటనలను అధికారులు తొలగించారు. 80 ట్రాఫిక్ పోలీసుల గొడుగులు.. 20 బస్ షెల్టర్ల ప్రకటనలను అధికారులు తొలగించారు.