• Home » GHMC

GHMC

ఆగని నీటి దందా

ఆగని నీటి దందా

వేసవిలో నీటి అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు అక్రమంగా బోర్లు వేసి నీటిని అమ్ముకుంటూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు.

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆకస్మిక తనిఖీ.. అధికారులకు కీలక ఆదేశాలు

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆకస్మిక తనిఖీ.. అధికారులకు కీలక ఆదేశాలు

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా క్షేత్రస్థాయిలో కమిషనర్ పర్యటించారు.

ఆస్తి పన్ను చెల్లింపుదారులకు జీహెచ్ఎంసీ గుడ్ న్యూస్

ఆస్తి పన్ను చెల్లింపుదారులకు జీహెచ్ఎంసీ గుడ్ న్యూస్

హైదరాబాద్ నగరవాసులకు జీహెచ్ఎంసీ గొప్ప శుభవార్త చెప్పింది. ఆస్తి పన్ను బకాయిలు చెల్లించేవారికి భారీ ఊరటనిస్తూ.. ‘వన్ టైమ్ సెటిల్‌మెంట్’ను ప్రకటించింది. వివరాల్లోకి వెళితే..

ఐటీ కారిడార్‌లో 6.30 ఎకరాలకు హైడ్రా రక్షణ

ఐటీ కారిడార్‌లో 6.30 ఎకరాలకు హైడ్రా రక్షణ

ఐటీ కారిడార్‌ సమీపంలోని గంధంగూడలో 6.30 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది.

సైబరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌కు కొత్త వెబ్‌సైట్‌

సైబరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌కు కొత్త వెబ్‌సైట్‌

సైబరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌కు కొత్త వెబ్‌సైట్‌ అందుబాటులోకి వచ్చింది. ఔటర్‌ రింగురోడ్డు సరిహద్దుగా జీహెచ్‌ఎంసీని విస్తరించిన తర్వాత మూడు కార్పొరేషన్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

హైడ్రా యాక్షన్.. పదేళ్ల సమస్యకు పరిష్కారం..

హైడ్రా యాక్షన్.. పదేళ్ల సమస్యకు పరిష్కారం..

హైదరాబాద్ పంజాగుట్టలో హైడ్రా మరోసారి తన మార్క్ చూపించింది. చట్నీస్ రెస్టారెంట్ నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించిన మెట్ల మార్గాన్ని అధికారులు ఇవాళ తెరిపించారు..

జీహెచ్ఎంసీ విభజనపై హైకోర్టులో రిట్ పిటిషన్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు..

జీహెచ్ఎంసీ విభజనపై హైకోర్టులో రిట్ పిటిషన్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు..

జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించడంపై తెలంగాణ కోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. జీవో నంబర్ 55ను సవాల్ చేస్తూ కోర్టులో గురువారెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు..

మున్సిపల్ కార్యాలయాల్లో తప్పని తిప్పలు

మున్సిపల్ కార్యాలయాల్లో తప్పని తిప్పలు

విలీనం, విస్తరణ.. తాజాగా జరిగిన విభజన నేపథ్యంలో సర్కిల్, జోనల్ కార్యాలయాల్లో పాలన గాడిన పడలేదు. రెండున్నర నెలల క్రితమే వార్డులు, సర్కిల్, జోనల్ కార్యాలయాల పునర్‌ వ్యవస్థీకరణ జరిగింది.

సమస్యను వాట్సాప్‏లో చెబితే చాలు..

సమస్యను వాట్సాప్‏లో చెబితే చాలు..

సమస్యల మీద స్పష్టత.. పరిష్కారాలపై అవగాహన.. పక్కా ప్రణాళిక.. హడావిడి నిర్ణయాలకు బదులు దీర్ఘకాల ప్రయోజనాల మీద ఫోకస్‌. అందుబాటులో ఉన్న సాంకేతికత సాయంతో ప్రజలకు మెరుగైన జీవనాన్ని అందించాలన్నదే తన ధ్యేయం అంటున్నారు సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (సీఎంసీ) తొలి కమిషనర్‌ జి. సృజన.

మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ విభజన

మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ విభజన

జలమండలి పరిధిని విస్తరిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ), మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ)గా విభజించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి