Home » Gautam Gambhir
భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై పెద్దఎత్తున వ్యతిరేకత మొదలైంది. సొంతగడ్డపై చెలరేగాల్సిన భారత జట్టు.. గంభీర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వరుస ఓటములను చవిచూస్తోందంటూ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీమిండియా టీ20, వన్డే ఫార్మాట్లతో పోలిస్తే టెస్టుల్లో దారుణంగా విఫలమవుతూ వస్తుంది. ఇప్పుడు 2026లో పుంజుకుని 2027 వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ చేరడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో టెస్టు జట్టులో పలు మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. టెస్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ కీలక సూచనతో ముందుకు వచ్చాడు.
టీమిండియా హెడ్ కోచ్ గంభీర్పై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్ జట్టు టెస్టుల్లో ఎదుర్కొంటున్న వైఫల్యాలకు కోచ్ గౌతమ్ గంభీర్ కూడా బాధ్యత వహించాల్సిందేనని వ్యాఖ్యానించాడు.
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై గత కొంత కాలంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడికి సంబంధించిన ఓ కొత్త విషయం బయటికి వచ్చింది.
టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించిన భారత జట్టును సెలక్టర్లు నేడు ప్రకటించనున్నారు. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీకి ఇంకా 50 రోజుల సమయం ఉంది. ఈ నేపథ్యంలో జట్టులో ఎవరి ఉంటారు? అనే దానిపై ఆసక్తి నెలకొంది.
సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ వైట్వాష్పై రవిశాస్త్రి స్పందించాడు. ఒక వ్యక్తిని మాత్రమే బాధ్యుడిని చేయడం తగదని, ఆటగాళ్లు కూడా బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఓటమికి కారణాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
87 ఏళ్లుగా ఓ అద్భుతమైన రికార్డు చెక్కు చెదరకుండా ఉంది. అదే వరుసగా ఆరు టెస్టుల్లో సెంచరీలు చేసి డాన్ బ్రాడ్మాన్ చరిత్ర సృష్టించాడు. ఈ మైలురాయికి అత్యంత చేరువైన భారత స్టార్ గౌతమ్ గంభీర్ వరుసగా ఐదు టెస్టుల్లో సెంచరీలు చేశాడు.
స్వదేశంలో వరుస టెస్టు సిరీస్ల్లో వైట్వాష్ కావడంతో ఒత్తిడిలో ఉన్న గౌతమ్ గంభీర్కు రవిశాస్త్రి కీలక హెచ్చరిక చేశాడు. పనితీరు బాగాలేకపోతే ఉద్యోగం ప్రమాదంలో పడుతుందని.. పనిని ఆస్వాదించాలని సూచించాడు.
గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ అయ్యాక భారత్ వరుస ఓటములను చవి చూస్తుంది. సౌతాఫ్రికాతో టెస్టులో స్వదేశంలోనే వైట్ వాష్కు గురైంది. ఈ విషయంపై మాజీ కోచ్ రవి శాస్త్రి స్పందించాడు. తానే కోచ్గా ఉంటే ఓటమికి బాధ్యత తీసుకునేవాడినని తెలిపాడు.
టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ త్వరలో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. 2027 ప్రపంచకప్ విషయంలో వారి నుంచి స్పష్టత తీసుకోవడం, జట్టు వారి నుంచి ఏం ఆశిస్తోందో చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది.