• Home » Floods

Floods

Crop Loss: 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం

Crop Loss: 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. జూన్‌, జూలై నెలల్లో రైతులు పంటలు సాగు చేయగా.. అవి ఇంకా నిలదొక్కుకోకముందే వానలు, వరదలకు కొట్టుకుపోతున్నాయి.

Damage Properties: వరుణుడి విధ్వంసం

Damage Properties: వరుణుడి విధ్వంసం

మురికికూపంగా మారిన కాలనీలు! మోకాలి లోతులో చేరిన బురద నీళ్లతో కంపుకొడుతున్న ఇళ్లు! మోటార్లతో అదేపనిగా నీటిని తోడేస్తున్నా పుట్టుకొస్తున్న కొత్త వరదతో సంపులను తలపిస్తున్న అపార్ట్‌మెంట్‌ సెల్లార్లు

Pocharam Dam: భారీ వరదలు వచ్చినా తట్టుకొని నిలబడ్డ పోచారం ప్రాజెక్టు

Pocharam Dam: భారీ వరదలు వచ్చినా తట్టుకొని నిలబడ్డ పోచారం ప్రాజెక్టు

తెలంగాణలో భారీ వర్షాలతో కామారెడ్డి, మెదక్ జిల్లాలను వరదలు ముంచెత్తాయి. చెరువులు, కట్టలు తెగిపోయి ప్రవహించాయి. 43 సెంటీమీటర్ల వర్షపాతంతో ఎక్కడా లేని వరద నీరు జిల్లాల్లో ప్రవహించింది.

Congress Criticism: వరద బాధితులను రెచ్చగొడుతున్న హరీశ్‌

Congress Criticism: వరద బాధితులను రెచ్చగొడుతున్న హరీశ్‌

మాజీ మంత్రి హరీశ్‌రావు వరద బాధితులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మండిపడ్డారు.

Telangana floods: వర్షాలు, వరదలతో ఆర్‌అండ్‌బీకి రూ.1,157 కోట్ల నష్టం

Telangana floods: వర్షాలు, వరదలతో ఆర్‌అండ్‌బీకి రూ.1,157 కోట్ల నష్టం

భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖకు ఇప్పటివరకు రూ.1,157.46 కోట్ల నష్టం వాటిల్లినట్లుగా సర్కారుకు ఆ శాఖ నివేదికను అందజేసింది.

DGP Jitender: రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది మృతి

DGP Jitender: రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది మృతి

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో 10 మంది మృతి చెందినట్లు సమాచారం అందిందని డీజీపీ జితేందర్‌ తెలిపారు.

CM Revanth Reddy: నష్టం లెక్కలు వేయండి..

CM Revanth Reddy: నష్టం లెక్కలు వేయండి..

భారీ వర్షాల కారణంగా కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో జరిగిన పంట, ఆస్తి నష్టాలపై నివేదికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

Kamareddy Floods: వరద బీభత్సం

Kamareddy Floods: వరద బీభత్సం

ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టు.. ఆగకుండా ఒకటే వాన.. కుంభవృష్టి! కామారెడ్డి, మెదక్‌, నిర్మల్‌, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాలో కుండపోతగా కురిసిన వానకు చెరువులు నిండి కట్టలు తెగాయి. వంతెనలు కూలాయి.

Krishna District Flood Update: కృష్ణానదిలో వరద ఉదృతి నేపథ్యంలో హై అలర్ట్

Krishna District Flood Update: కృష్ణానదిలో వరద ఉదృతి నేపథ్యంలో హై అలర్ట్

కృష్ణానదిలో వరద ఉదృతి నేపథ్యంలో మచిలీపట్నం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని కృష్ణజిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. సురక్షిత ప్రాంతాల్లో వరద సహాయక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆర్టీవోలను ఆదేశించారు.

KTR Meets Bandi Sanjay: రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. ఎదురుపడ్డ ప్రత్యర్థులు.. ఆ తర్వాత జరిగింది ఇదే..

KTR Meets Bandi Sanjay: రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. ఎదురుపడ్డ ప్రత్యర్థులు.. ఆ తర్వాత జరిగింది ఇదే..

సిరిసిల్లలో వరద ప్రభావిత ప్రాంతాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పరిశీలించారు. అయితే ఈ సమయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నర్మాల ప్రాజెక్ట్ దగ్గరకు కేటీఆర్, కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమార్ ఒకే సమయంలో వచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి