Home » Fire Accident
అమెరికా టెన్నెస్సీ రాష్ట్రంలోని స్థానిక, మిలిటరీ యుద్ధ సామగ్రి ప్లాంట్లో భారీ పేలుడు సంభవించింది. 19 మంది గల్లంతయ్యారు. కార్లు చెల్లాచెదురయ్యాయి. చాలా వాహనాలకు మంటలు వ్యాపించాయి.
రాయవరంలోని బాణ సంచా తయారీ కేంద్రంలో పేలుడికి కారణాలను అన్వేషించాలని ఆదేశాల్లో వెల్లడించింది. దుర్ఘటనకు బాధ్యులు ఎవరో తేల్చాలని తెలిపింది.
ప్రమాద కారణాలు, ప్రస్తుత పరిస్థితి, సహాయక చర్యలు, వైద్య సాయంపై అధికారులతో మాట్లాడినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. స్వయంగా సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఉన్నతాధికారులను ఆదేశించామన్నారు.
ఆగి ఉన్న గ్యాస్ సిలిండర్ల ట్రక్కును ట్యాంకర్ ఢీకొనడంతో ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. అనేక మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. మంటలు, పేలుళ్ల శబ్దాలు కిలోమీటర్ల దూరం నుండి కనిపించాయి. వినిపించాయి.
జైపూర్లోని సవాయి మాన్ సింగ్ హాస్పిటల్ ట్రామా సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు.అయితే, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని..
విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులో ఇవాళ(సోమవారం) భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎనికేపాడులోని ఓ ప్రముఖ కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలు నిల్వచేసే గోదాంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలు ఎగిసిపడితుండటంతో విలవైన ఎలక్ట్రానిక్ పరికరాలు అగ్నికి ఆహుతి అయినట్లు తెలుస్తోంది.
జైపూర్లోని సవాయ్ మన్ సింగ్ (ఎస్ఎమ్ఎస్) ఆస్పత్రిలో ఆదివారం రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా సెకండ్ ఫ్లోర్లోని ట్రోమా ఐసీయూలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెద్దపాలయం సమీపంలోని ఎర్నాకుప్పం అగరబత్తి ఫ్యాక్టరీలో మంటలు వ్యాపించాయి. ఈ ఫ్యాక్టరీలో ఆకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి.
అమెరికాలోని కీలక నగరం కాలిఫోర్నియాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆయిల్ రిఫైనరీలో పెద్ద పేలుడు సంభవించి మంటలు ఎగిసిపడ్డాయి. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఎస్ఆర్ నగర్లో ట్రావెల్స్ బస్సులో అగ్ని అగ్నిప్రమాదం సంభవించింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మియాపూర్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ కింద ఈ ఘటన చోటు చేసుకుంది. నడుస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో