Home » Fire Accident
దేశ రాజధానిలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలోని ఒక ఐదంతస్తుల భవనంలో ఏసీ కంప్రెషర్ పేలి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు.
నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం జంగారెడ్డిగూడెం శివారులో శుక్రవారం ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో నిమ్మతోటతో పాటు కొట్టం అందులో ఉన్న నిమ్మకాయలు కాలి బూడిదయ్యా యి. స్థానికులు, బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెం శివారులో కంచర్ల వివేకానందరెడ్డికి సం బంధించిన నిమ్మతోటను తిప్పర్తి గ్రామానికి చెందిన నూ కల విజయ్ సాగు చేస్తున్నాడు.
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పేరేపల్లి గ్రామశివారులోని నోష్ ఫార్మా ల్యాబ్లో శుక్రవారం రియాక్టర్ పేలింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
హైదరాబాద్ పాతబస్తీలో గల బహదూర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని నెహ్రూ జూ పార్క్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ స్క్రాప్ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
ఉత్తర్ ప్రదేశ్లోని ఘజియాబాద్లో బుధవారం ఇందిరాపరంలోని గౌర్ గ్రీన్ అవెన్యూ హౌసింగ్ సొసైటీలోని ఓ ఫ్లాట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్లోని అంబర్పేట్ చౌరస్తాలో మహీంద్రా షోరూమ్లో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి.
హైదరాబాద్ అంబర్పేట్ చౌరస్తాలో మహీంద్రా సర్వీసింగ్ సెంటర్లో సంభవించిన అగ్నిప్రమాదంలో మంటలు అదుపులోకి వచ్చాయని సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డీసీపీ నరసయ్య వెల్లడించారు.
మెదక్ జిల్లాలోని మాసాయిపేట వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. ఈ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ఘటన జరిగింది.
తిరుపతి జిల్లా శేషాచలం అడవుల్లో మరోసారి మంటలు చెలరేగాయి. జీవకోన పైభాగంలో ప్రమాదవశాత్తూ ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
కేరళలో విషాదం నెలకొంది. ఓ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించడంతో పలువురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.