Home » Fire Accident
సిగాచి పరిశ్రమ దుర్ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన వారికి కడసారి చూపూ దక్కని వేదన వర్ణనాతీతంగా మారింది. గల్లంతైన వారిలో పది మంది ఆచూకీ దొరకని పరిస్థితి నెలకొంది.
పఠాన్చెరు మండలంలోని పాశమైలారం సిగాచి కంపెనీలో జూన్ 30న భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 36 మంది కార్మికులు మృతిచెందారు. కార్మికులు చనిపోవడంతో సిగాచి కంపెనీ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
సిగాచి రసాయన పరిశ్రమలో పేలుడు మృతుల సంఖ్య మంగళవారం అర్ధరాత్రి సమయానికి 46కి చేరింది. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య సోమవారం అర్ధరాత్రి సమయానికే 20కి చేరినట్టు అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే.
పాశ మైలారంలోని సిగాచి రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదానికి సంబంధించి జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) కేసు నమోదు చేసింది.
పటాన్చెరులోని పాశమైలారంలో పెను విషాదం చోటుచేసుకుంది. సోమవారం సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్ డ్రయింగ్ యూనిట్లో ఈ ఘటన జరిగింది. ఈ పేలుడు ఘటనలో 45 మంది కార్మికులు మృతిచెందారు.
బతుకు దెరువు కోసం పొట్టచేతబట్టుకుని వస్తున్న వలస కూలీలు.. అనుకోని ప్రమాదాల బారిన పడుతున్నారు. పరిశ్రమలు, గోదాముల్లో జరుగుతున్న ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నవారు కొందరైతే...
పఠాన్చెరు మండలం పాశ మైలారం పారిశ్రామికవాడలోని సిగాచి కెమికల్స్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. రియాక్టర్ పేలడంతో ప్రమాదం జరిగింది. పరిశ్రమలో మంటలు ఎగిసిపడుతున్నాయి.
Fire Accidents: హైదరాబాద్లో రెండు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు సంభవించాయి. ఆసిఫ్నగర్, జీడిమెట్లలో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు వెంటనే సంఘటనల ప్రదేశాలకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
బాణసంచా కర్మాగారంలో జరిగిన భారీ పేలుడులో ఐదుగురు మహిళలు మృతిచెందగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన, గాయపడ్డ వాళ్లంతా స్థానిక మహిళలే. టపాసులు కడుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
దుబాయ్ మరీనా ప్రాంతంలోని 67 అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి.