Home » Farmers
అప్పులు తెచ్చి పంటలు సాగు చేయగా.. సరైన దిగుబడి రాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఇద్దరు రైతులు శనివారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఎన్నో ఆశల తో అప్పులు తెచ్చి సాగు చేసిన పంటలు సరైన దిగుబడులు రాక దిక్కుతోచని స్థితిలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నా రు.
గతేడాదితో పోలిస్తే ఈ వానాకాలం సీజన్లో 18 శాతం ఎక్కువ యూరియాను సరఫరా చేసినట్లు రాష్ట్ర సహకారశాఖ కార్యదర్శి
యూరియా కొరతతో రైతులు అవస్థలు పడుతున్నారు. వారం రోజలుగా యూరియా సరఫరా లేదు.
అభివృద్ధి పేరుతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పచ్చని పంట పొలాలను ధ్వంసం..
నైరుతి రుతుపవనాలు మందగించడంతో రాష్ట్రంలో వర్షపా తం తగ్గింది.
ఇవ్వాల్సిన మోడల్ ఇవ్వకపోగా, అధిక ధర వసూలు చేసిన కంపెనీ నుంచి తమ డబ్బులు ఇప్పించాలని రైతు రథం లబ్ధిదారులు ఏడేళ్లుగా ఏపీ ఆగ్రోస్ చుట్టూ తిరుగుతున్నారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్రంగా నష్టపోకుండా రైతులకు పంటల బీమా కొంత ఊరటనిస్తుంది. ఊహించని విపత్తుల వల్ల ఉత్పన్నమయ్యే పంటనష్టానికి గురైన రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం రక్షణ కవచమనే చెప్పవచ్చు. జిల్లాలో పీఎంఎఫ్బీవై పథకం కింద 10 పంటలు ఎంపికయ్యాయి.
పీఎం కిసాన్ 20వ విడత సొమ్ములు త్వరలోనే రైతుల ఖాతాల్లో వేయబోతోంది కేంద్రం. మీరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను సద్వినియోగం చేసుకోవాలనుకుంటే, ఈ-కెవైసిని చేయించుకోవాలి. ఈ ప్రక్రియ చాలా సులభం.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎ్సఎ్స)లో ఉన్న భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా రైతుగా మారారు. మెంతి, పెసర విత్తనాలను మొలకెత్తించే ప్రయోగాల్లో భాగస్వామి అయ్యారు.