Home » EPFO
పీఎఫ్ ఖాతాదారులకు గొప్ప శుభవార్త. ఈపీఎఫ్వో త్వరలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేందుకు సిద్దమవుతోంది. యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులను నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి తీసుకురానున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి..
ప్రైవేట్ సెక్టార్, ఇంకా కవర్ అయిన పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇదొక శుభవార్త. రూ.15,000 మించి బేసిక్ శాలరీ ప్లస్ డీఏ పొందుతున్న వారికి కూడా సామాజిక భద్రత చేకూర్చే అవకాశం కనిపిస్తోంది.
మీ పీఎఫ్ యూఏఎన్ నెంబర్ మర్చిపోయారా? మరేం పర్వాలేదు. టెన్షన్ పడకండి. ఇక మీ యూఏఎన్ నెంబర్ను సులభంగా తెలుసుకోవచ్చు. అదెలాగో ఈ కథనంలో తెలుసుకుందాం..
ఉద్యోగం మారినా లేదా మానేసినా మీ ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్పై వడ్డీ సంగతి ఎలా ఉంటుంది? ఇది మొత్తం అమౌంట్ ఉపసంహరించే వరకు లేదా 58 ఏళ్లు నిండే వరకు..
పీఎఫ్ పాక్షిక విత్డ్రాకు సంబంధించిన 13 కఠినమైన నిబంధనలను సీబీటీ ఒకే నిబంధనగా మార్పు చేసింది. ‘ముఖ్యమైన అవసరాలు’ (అనారోగ్యం, విద్య, వివాహం), ‘గృహ అవసరాలు’, ‘ప్రత్యేక పరిస్థితులు’ అనే మూడు రకాలుగా వర్గీకరించింది.
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నుంచి ఒక శుభవార్త రానుంది. గత 11 ఏళ్లుగా ఎటువంటి పెంపు లేని పెన్షనర్లకు ఇప్పుడు ఉపశమనం దక్కే ఛాన్సుంది. ఈ అంశంపై మరో మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యులకు శుభవార్త వచ్చింది. ఇకపై EPFO సర్వీసులను ఉపయోగించేందుకు మీరు రెండు వేర్వేరు లాగిన్లను ఉపయోగించాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి తాజాగా కొత్త మార్పులు చేశారు. అవేంటో ఇక్కడ చూద్దాం.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నుంచి 3.0 పేరుతో మరో కీలక అప్డేట్ రాబోతుంది. ఈ అప్గ్రేడ్ దేశవ్యాప్తంగా 8 కోట్లకు పైగా సభ్యులకు వేగవంతమైన సేవలను అందించడానికి రూపొందించబడింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఇటీవల కాలంలో ఆర్థిక మోసాలు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో పీఎఫ్ సభ్యులు కూడా టార్గెట్ అవుతున్నారు. మీ పీఎఫ్ డబ్బులు విత్డ్రా చేయిస్తామని దుండగులు లేదా పలు కన్సల్టెంట్లు వ్యక్తిగత సమాచారం సేకరించి మోసం చేస్తున్నాయి. విషయం తెలిసిన పీఎఫ్ సంస్థ సభ్యులకు కీలక సూచనలు జారీ చేసింది.
ఈ మధ్యనే మీరు కొత్తగా ఉద్యోగంలో చేరారా. అయితే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త రూల్ గురించి తప్పక తెలుసుకోండి. ఇది 2025 ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.