Home » Eluru
Eluru District: స్కూళ్లలో మత ప్రచారం తీవ్ర కలకలం రేపుతోంది. హిందూదేవుళ్లను కించపరుస్తూ ఏకంగా ప్రధానోపాధ్యాయుడే ప్రచారం చేయడం చర్చకు దారి తీసింది.
Denduluru Politics: ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై హత్యాయత్నం జరిగింది. ఓ వివాహ వేడుకలో చింతమనేని ప్రభాకర్ , మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఈ వివాదంలో చింతమనేని డ్రైవర్, గన్మ్యాన్లపై అబ్బయ్యచౌదరి దాడికి పాల్పడ్డారు.ఈ దాడితో అబ్బయ్యచౌదరి మీద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏలూరు జిల్లా వట్లూరులో ఓ వివాహ కార్యక్రమానికి దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాజరయ్యారు. అయితే ఫంక్షన్ హాల్ కారిడార్ మధ్యలో చింతమనేని వాహనానికి అడ్డుగా వైసీపీ నేత అబ్బయ్య చౌదరి డ్రైవర్ తన కారును పెట్టాడు.
YCP vs TDP: ఏలూరు జిల్లాలో మరోమారు వైసీపీ, టీడీపీ నేతల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. ఓ కార్యక్రమంలో ఇరువర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో ఏలూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల జోక్యం చేసుకుని ఇరు పార్టీల వారిని శాంతపరిచారు.
అనకాపల్లి పట్టణ సీఐ టీవీ విజయ్కుమార్ అందించిన వివరాలిలా ఉన్నాయి. అనకాపల్లికి చెందిన హోంగార్డు దొండా రాంబాబు కుమార్తె ఝాన్సీకి...
ఆస్తి వివాదంలో జరిగిన ఘర్షణలో ఆయన మనవడు కీర్తితేజ(29)నే ఆయనపై కత్తితో దాడి చేసి హతమార్చాడు.
ఆమెకు గుండె జబ్బు ఉంది.. గతంలో ఆపరేషన్ చేసిన వైద్యులు పేస్ మేకర్ కూడా అమర్చారు.
Andhrapradesh: ఏలూరులోని ఓ డయాగ్నొస్టిక్ సెంటర్లో జరిగిన ఓ ఘటన గురించి తెలిస్తే ప్రతిఒక్కరూ భయాందోళనకు గురికాకతప్పదు. స్కానింగ్కు వచ్చిన ఓ మహిళ పట్ల అక్కడి సిబ్బంది వ్యవహరించిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే...
ప్రియుడితో కలిసి తన ఇద్దరి పిల్లలను విచక్షణా రహితంగా కొట్టి చిత్రహింసలు పెడుతోంది.. ఎట్టకేలకు ఈ విషయం...
పల్నాడు జిల్లా సత్తెనపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని, కన్న కూతురినే ఓ మహాతల్లి చిత్రహింసలకు గురి చేసింది. తల్లి అనే పదమే సిగ్గపడేలా దారుణంగా ప్రవర్తించింది.