• Home » Eluru

Eluru

 Sankranti Bus Fares: పండుగ పేరుతో ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీ

Sankranti Bus Fares: పండుగ పేరుతో ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీ

సాధారణంగా తిరుగు ప్రయాణంలో చార్జీల మోత ఉంటుంది. ఈసారి ఆర్టీసీ సర్వీసులు తక్కువ నడపడం, వచ్చే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండడం, డిమాండ్‌కు అనుగుణంగా రైళ్లు నడవకపోవడంతో ప్రైవేట్ ఆపరేటర్ల వంట అ౦డింది. స్పెషల్ పేరుతో అయిన కాడికి దోచేస్తున్నారు.

Bomb Threat: అనంత కోర్టుకు బాంబు బెదిరింపు.. పోలీసులు అలెర్ట్

Bomb Threat: అనంత కోర్టుకు బాంబు బెదిరింపు.. పోలీసులు అలెర్ట్

అనంతపురం జిల్లా కోర్టులో బాంబు ఉన్నట్టు మెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కోర్టు ప్రాంగణం మొత్తం గాలింపు చర్యలు చేపట్టారు.

Eluru News: ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై దారుణం..

Eluru News: ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై దారుణం..

ఏలూరు జిల్లాకు చెందిన ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఆపై కొత్తగా కాపురం మొదలుపెట్టారు. కానీ అంతలోనే

 Mukkoti Ekadashi:  ఈ ఏడాది ప్రత్యేకంగా ముక్కోటి ఏకాదశి

Mukkoti Ekadashi: ఈ ఏడాది ప్రత్యేకంగా ముక్కోటి ఏకాదశి

ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తారు. ఈ ప్రత్యేక పర్వదినాన్ని పురస్కరించుకుని ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Train Tickets: రైల్వే టిక్కెట్‌ ధరలు పెరిగాయ్‌..

Train Tickets: రైల్వే టిక్కెట్‌ ధరలు పెరిగాయ్‌..

రైల్వే చార్జీలు పెరిగాయి. ఈమేరకు భారతీయ రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఈ నెల 21నుంచి పెరిగిన చార్జీలు అమలులోకి వస్తున్నాయి. ఇదిలా ఉంటే..215 కిలోమీటర్లలోపు ఆర్డినరీలో ప్రయాణాన్ని కొనసాగించే వారికి ఎలాంటి ధరల పెంపు లేదు.

Road Accident: ఘోర ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి

Road Accident: ఘోర ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి

ఏలూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులు ద్వారకా తిరుమల ప్రాంతవాసులుగా గుర్తించారు. యువకులు బైక్ పై ప్రయాణిస్తుండగా అతివేగం లేదా..

దొరసానిపాడులో వైసీపీ బ్యాచ్ వీరంగం.. బైక్‌పై పెట్రోల్ పోసి

దొరసానిపాడులో వైసీపీ బ్యాచ్ వీరంగం.. బైక్‌పై పెట్రోల్ పోసి

దొరసానిపాడులో బైక్‌కు సైలెన్సర్లు తీసివేసి స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు వైసీపీ శ్రేణులు. పోలీసులు బైక్‌ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా దౌర్జన్యానికి దిగారు.

 YSRCP  Violence: మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు.. ఏం చేశారంటే..

YSRCP Violence: మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు.. ఏం చేశారంటే..

వైసీపీ శ్రేణులు యథేచ్ఛగా రెచ్చిపోతున్న ఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. వైసీపీ హయాంలో బరితెగించిన కార్యకర్తలు, కూటమి ప్రభుత్వంలోనూ అదే ధోరణి కొనసాగిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Flexi Controversy: వైసీపీకి మరో షాక్.. వివాదాస్పద ఫ్లెక్సీపై కేసు నమోదు

Flexi Controversy: వైసీపీకి మరో షాక్.. వివాదాస్పద ఫ్లెక్సీపై కేసు నమోదు

మాజీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ వ్యహహారానికి సంబంధించి ఏడుగురు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Brahma Kamalam: కనువిందు చేసిన బ్రహ్మ కమలం పుష్పాలు

Brahma Kamalam: కనువిందు చేసిన బ్రహ్మ కమలం పుష్పాలు

అద్భుతమైన వాసనతో ఉండే బ్రహ్మ కమలం అర్థరాత్రి సమయంలో వికసించి కొన్ని గంటలు మాత్రమే ఉండి వాడిపోతాయి. మామూలుగా బ్రహ్మకమలం ఒకటి పూస్తేనే జనం అద్భుతంగా చూస్తుంటారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి