Home » Eluru
తిరుగు ప్రయాణంలో తల్లీకొడుకులు ద్వారకా తిరుమల బస్టాండులో బస్ ఎక్కారు. బస్ ఎక్కిన తర్వాత సత్యవాణి తన బ్యాగ్ చెక్ చేసుకుంది. బ్యాగులో ఉంచిన బంగారం, వెండి ఉన్న పర్సు పోయినట్లు గుర్తించింది.
రైతులకు ప్రభుత్వ రాజమద్రతో భూ యాజమాన్య హక్కు పత్రాలను (పట్టాదారు పాస్ పుస్తకాలు) జారీ చేయడానికి ప్రభుత్వం చేపట్టిన కసరత్తులు పూర్తయ్యాయి. ప్రభుత్వం పాస్ పుస్తకాలను ఎంతో ఆకర్షణీయంగా తయారు చేసింది.
గ్రామానికి చెందిన ఓ వివాహితను అదే గ్రామంలోని ఓ యువకుడు గత కొన్ని రోజులుగా ఫోన్లో అసభ్యకరమైన మెసేజ్లు పంపించి వేధిస్తున్నాడు. అయితే దీనిని వివాహిత పట్టించుకోలేదు.
నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణం చోటుచేసుకుంది. ఎగ్జామ్ హాల్లోకి అనుమతించలేదని అధ్యాపకుడిపై విద్యార్థి అతి దారుణంగా దాడి చేశాడు.
ఏలూరు జిల్లా పోలవరంలో గోదావరి వరద శాంతించింది. దీంతో పునరావాస కేంద్రాలకు చేరుకున్న ముంపు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
రాష్ట్రంలో గంజాయిని రూపుమాపేందుకు ప్రత్యేక ప్రణాళికతో ‘ఆపరేషన్ విజయ్’ నిర్వహిస్తున్నామని ఈగల్ టీమ్ ఐజీ ఎ.రవికృష్ణ పేర్కొన్నారు. ఇందులో భాగంగా గురువారం జిల్లా కేంద్రం ఏలూరు పెద్ద రైల్వేస్టేషన్లో...
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కన్నా మెరుగైన సంక్షేమం అందించామని ఎవరైనా చెబితే కూటమి నాయకులు చర్చకు సిద్ధమని మంత్రి కొలుసు పార్థసారథి సవాల్ విసిరారు.
YCP: యువత పోరు పేరుతో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా ఏలూరు కలెక్టరేట్ వద్ద వైసీపీ మూకలు రచ్చ చేశాయి. డీజేలు పెట్టి నృత్యాలు చేశాయి. ఒకానొక దశలో బారికేడ్లను తోసుకుని కలెక్టరేట్లోకి వెళ్ళేందుకు వైసీపీ మూకలు ప్రయత్నించాయి. దీంతో పోలీసులు అడ్డుకున్నారు.
Crime News: ఏలూరు శాయ్ క్రీడా సంస్థలో కోచ్ లైంగిక వేధింపులు కలకలం రేపింది. వెయిట్ లిఫ్టింగ్లో శిక్షణ తీసుకుంటున్న బాలికల పట్ల కోచ్ వినాయక ప్రసాద్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు కొంతకాలంగా ఉన్నాయి. దీంతో ఓ బాలిక స్పోర్ట్స్ అథారిటీ అధికారులకు ఫిర్యాదు చేసింది.
ఏలూరు జిల్లా ఏలూరు కొత్త బస్టాండ్ వద్ద విశాలమైన ప్రాంగణంలో వేగ జ్యువెలర్స్ షోరూమ్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ షోరూమ్ను సినీ నటి సంయుక్త మీనన్తో కలిసి సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు.