• Home » Eluru

Eluru

ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం.. ప్రజలకు అధికారుల హెచ్చరిక..

ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం.. ప్రజలకు అధికారుల హెచ్చరిక..

పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలు కొత్తూరు, వాడపల్లి పరిసరాలలో పెద్దపులి సంచరిస్తోంది. ఆ పెద్దపులి అల్లూరి జిల్లా మాంటూరు నుంచి గోదావరి నది దాటి ఏలూరు జిల్లాలోకి తిరిగి ప్రవేశించింది.

తప్పు చేసిన వారి విషయంలో చట్ట ప్రకారమే చర్యలు: హోం మంత్రి అనిత

తప్పు చేసిన వారి విషయంలో చట్ట ప్రకారమే చర్యలు: హోం మంత్రి అనిత

తప్పు చేసిన వారి విషయంలో చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటామని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏదైనా చట్ట ప్రకారం చేయడమే తప్ప ఎక్కడా ఉదాసీనతగా వ్యవహరించదని పేర్కొన్నారు

ఏబీఎన్‌ ఎండీపై జగన్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి పార్థసారథి

ఏబీఎన్‌ ఎండీపై జగన్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి పార్థసారథి

మాజీ ముఖ్యమంత్రిగా, సాక్షి దినపత్రికకు అధిపతిగా ఉండి సంయమనం పాటించకుండా దూషణలు చేయడం సరికాదని వైఎస్ జగన్‌పై మంత్రి పార్థసారథి మండిపడ్డారు. పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి బలమైన ఆయుధమన్నారు.

భవనంపై నుంచి దూకి ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ మృతి

భవనంపై నుంచి దూకి ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ మృతి

ఏలూరులోని సర్ సి.ఆర్.రెడ్డి ఫార్మసి కాలేజ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన విద్యార్థిని చికిత్స పొందుతూ మరణించింది.

ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు షాక్.. భారీగా నగదు మాయం

ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు షాక్.. భారీగా నగదు మాయం

ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. తన ఖాతా నుంచి భారీగా నగదు కాజేశారు. ఈ విషయంపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

షోకాజ్ నోటీసు.. టీడీపీ హైకమాండ్‌కు ఎంపీ పుట్టా మహేశ్ వివరణ

షోకాజ్ నోటీసు.. టీడీపీ హైకమాండ్‌కు ఎంపీ పుట్టా మహేశ్ వివరణ

ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ పేరు డ్రగ్స్ కేసులో వినిపించడమే కాకుండా, పరీక్షల్లో పాజిటివ్ అని తేలడంతో టీడీపీ హైకమాండ్ తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే.

జల్లేరు జలాశయంలో మునిగి ఇద్దరు యువకుల మృతి

జల్లేరు జలాశయంలో మునిగి ఇద్దరు యువకుల మృతి

ఏలూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బుట్టాయగూడెం మండలం దొరమామిడిలోని జల్లేరు జలాశయంలో మునిగి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.

ఏలూరు జిల్లా కైకలూరులో ఆర్యవైశ్య కళ్యాణ మండపం ప్రారంభించిన మంత్రి టీజీ భరత్

ఏలూరు జిల్లా కైకలూరులో ఆర్యవైశ్య కళ్యాణ మండపం ప్రారంభించిన మంత్రి టీజీ భరత్

ఏలూరు జిల్లా కైకలూరు పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన నూతన ఆర్యవైశ్య కళ్యాణ మండపాన్ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార‌శుద్ధి మంత్రి టీజీ భరత్, స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌తో కలిసి ఘనంగా ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే..

పిల్లల విక్రయాలపై సమగ్ర దర్యాప్తు: డీఎస్పీ శ్రావణ్ కుమార్

పిల్లల విక్రయాలపై సమగ్ర దర్యాప్తు: డీఎస్పీ శ్రావణ్ కుమార్

పిల్లల విక్రయాలపై సమగ్ర విచారణ చేస్తున్నామని ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. తమకు లభించిన ఆధారాల సహాయంతో ఈ కేసును పూర్తిగా దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.

పోలవరం జిల్లాలో పులి సంచారం.. అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ హెచ్చరిక

పోలవరం జిల్లాలో పులి సంచారం.. అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ హెచ్చరిక

పోలవరం జిల్లాలో పులి సంచారం స్థానికుల్లో భయాందోళన కలిగిస్తోంది. రాజవొమ్మంగి రేంజ్ పరిధిలోని బోర్ణగూడెం అటవీ ప్రాంతంలో పులి తిరుగుతున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి