Home » Elephant
పులిచెర్ల మండలంలో మూడేళ్లుగా పంటలపై గజరాజులు వరుస దాడులు చేస్తున్నాయి.
పలమనేరు మండలం బయప్పగారిపల్లి పం చాయితీ ఊసరపెంట గ్రామ సమీపంలోని వరి, అరటి తోటలపై ఏనుగులు దాడి చేసి పంటలను ధ్వంసం చేశాయి.
శానమావు అటవీ ప్రాంతాలలోని జాతీయ రహదారిపై ఏనుగుల సంచారం అధికమైంది. ఈ నేపథ్యంలో అటవీశాఖ చుట్టుపక్కల గ్రామాల ప్రజలను హెచ్చరించింది. పోటూరు, అజియాళం, నాయకనపల్లి, బీర్జేపల్లి, శానమావు, దొరపల్లి, అంబలట్టి గ్రామాలకు చెందిన గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచర్ల పంచాయతీ నగరి సిరిగలవారిపల్లె గ్రామ పరిసరాల్లో ఒంటరి ఏనుగు పంటలను ధ్వంసం చేస్తున్నది.
మనుషులను అనుకరించే ఏనుగులను నిత్యం చూస్తుంటాం. కొన్ని ఏనుగులు మనుషుల్లాగా డాన్స్ చేస్తే.. మరికొన్ని ఏనుగులు మనుషులకు వివిధ రకాలుగా సాయం చేస్తుంటాయి. అయితే తాజాగా..
నీలగిరి జిల్లాలో 13 పశువులను వేటాడిన పులిని బంధించేందుకు రెండు కుంకీ ఏనుగులను రప్పించారు. దేవర్సోలై, సర్కార్ములై, పాడన్తోరై, చుట్టుపక్కల గ్రామాల్లోకి వస్తున్న పులి ప్రజలు పెంచుకునే పశువులను వేటాడుతోంది. పులిని బంధించి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ గ్రామస్తులు ఆందోళనలు చేపడుతున్నారు.
ఏనుగుల దినోత్సవం సందర్భంగా సినీనటి, మిస్ ఇండియా-2020 విజేత మానస వారణాశి మంగళవారం ఉదయం తిరుమల గోశాలకు చేరుకున్నారు. ఏనుగుల ఆశీర్వాదం తీసుకున్నారు.
నీలగిరి జిల్లా ముదుమలై వద్ద ఓ అడవి ఏనుగుతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించిన పర్యాటకుడిపై ఆ ఏనుగు దాడి చేయటంతో గాయపడ్డాడు. ముదుమలై బందిపూర్ పులుల అభయారణ్యం ఉన్న జాతీయ రహదారిలో ఆదివారం సాయంత్రం ఓ ఏనుగు సంచరించింది.
చాలా మంది సందర్శకులు జూలో జంతువులను చూసేందుకు వెళ్లారు. ఇంతలో కొందరు ఏనుగు ఎన్క్లోజర్పై నిలబడి చూస్తున్నారు. అయితే ఇంతలో ఎవరూ ఊహించని షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..
ఓ పిల్ల ఏనుగు తన తల్లి వద్ద ఆడుకుంటూ ఉండగా.. ఓ వ్యక్తి అరటి పండ్లు తీసుకుని అటుగా వెళ్లాడు. అరటి పండ్లను చూడగానే పిల్ల ఏనుగు పరుగెత్తుకుంటూ దగ్గరికి వెళ్లింది. అయితే ఆ వ్యక్తి దానికి పండ్లు ఇవ్వకుండా కాసేపు ఆట పట్టించాడు. దీంతో చివరకు ఏం జరిగిందో చూడండి..