Home » Elections
రోజులు గడుస్తున్నాయి. కానీ... లెక్కలు తేలడంలేదు! తమిళనాడు రాజకీయాల్లో అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ మినహా ఇతర పార్టీల మద్దతు కూడగట్టలేని అసహాయ స్థితిలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధిపతి విజయ్! ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే కూడా...
తమిళనాడు రాజకీయాల్లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలపై మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ సోషల్ మీడియా వేదిక ఎక్స్లో ఓ పోస్టు చేశారు. ఈ పోస్టు ఇప్పుడు చర్చనీయాంశమైంది.
తమిళనాడు రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది.
తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె.స్టాలిన్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆరు నెలల వరకూ తాము అడ్డుకోమంటూ ప్రకటించారు.
పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు ఎన్నికలపై హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి నటసింహం బాలకృష్ణ స్పందించారు. ఆయా రాష్ట్రాల్లో విజయం సాధించిన ఎన్డీఏ కూటమి పార్టీలకు శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడులో గెలుపొందిన విజయ్కి అభినందనలు తెలియజేశారు.
దేశంలో ఐదు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా తేలుతున్నాయి. అయితే ఇదే సమయంలో ఆయా రాష్ట్రాల్లో జరిగిన 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలూ వెలువడ్డాయి.
తమిళనాడు, కేరళం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ప్రజలు ఈసారి మార్పును బలంగా కోరుకున్నారని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆ మార్పును తమ తీర్పు ద్వారా స్పష్టంగా తెలియజేశారని పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయం దిశగా బీజేపీ దూసుకెళ్తోంది. దీంతో కమలం పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 'తమిళగా వెట్రి కజగం' పార్టీ అధినేత, నటుడు విజయ్ సత్తా చాటుతున్నారు. 100కు పైగా శాసనసభ సీట్లలో ముందంజలో ఉండడంపై విజయ్ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దాదాపు దశాబ్దం తర్వాత కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటింది. దీంతో కేపీసీసీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు మిన్నంటాయి.