• Home » Education

Education

CUET PG 2026 Notification Released: సీయూఈటీ పీజీ

CUET PG 2026 Notification Released: సీయూఈటీ పీజీ

దేశంలోని కేంద్ర విశ్వవిద్యాలయాలకు తోడు బీహెచ్‌యూ సహా పలు సంస్థలు అందించే పీజీ కోర్సుల్లో చేరేందుకు ఉద్దేశించిన..

BEL Job Notifications: బీఈఎల్‌ జాబ్ నోటిఫికేషన్.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..

BEL Job Notifications: బీఈఎల్‌ జాబ్ నోటిఫికేషన్.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రైనీ ఇంజనీర్‌లను భర్తీ చేయనున్నారు. అప్లికేషన్స్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి..

UGC NET Admit Cards: యూజీస్ నెట్ హాల్‌టికెట్ల విడుదల.. డౌన్‌లోడ్ చేసుకోండిలా..

UGC NET Admit Cards: యూజీస్ నెట్ హాల్‌టికెట్ల విడుదల.. డౌన్‌లోడ్ చేసుకోండిలా..

యూజీసీ నెట్ అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఈ నెల 31 నుంచి ప్రారంభమయ్యే ఈ పరీక్షలు.. 2026 జనవరి 07న ముగియనున్నాయి. అభ్యర్థులు హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి.. ఎగ్జామ్ సంబంధిత పూర్తి షెడ్యూల్ వివరాలు మీకోసం...

JNTU: జేఎన్‌టీయూలో కొలిక్కిరాని పదోన్నతుల ప్రక్రియ

JNTU: జేఎన్‌టీయూలో కొలిక్కిరాని పదోన్నతుల ప్రక్రియ

నగరంలోగల జవహర్ లాల్ నెహ్రు టెక్నాలజీ యూనివర్సిటీలో పదోన్నతుల ప్రక్రియ కొలిక్కిరాలేదు. దీంతో ఆచార్యుల్లో అసహనం వ్యక్తమవుతోంది. 2022 నుంచి తాము పదోన్నతులకు అర్హులమే అయినప్పటికీ, ఇంతకు ముందున్న ఉన్నతాధికారులు తమ మొర ఆలకించలేదని వాపోతున్నారు.

Facial for NEET - JEE: నీట్, జేఈఈ పరీక్షలకు ఇకపై ముఖ గుర్తింపు.!

Facial for NEET - JEE: నీట్, జేఈఈ పరీక్షలకు ఇకపై ముఖ గుర్తింపు.!

వచ్చే ఏడాది నుంచి జరిగే ప్రధాన పరీక్షలకు ఇకపై ఫేసియల్ రికగ్నిషన్ తప్పనిసరి కానుంది. నీట్, జేఈఈ వంటి ప్రతిష్ఠాత్మక ప్రవేశ పరీక్షల్లో ముఖ గుర్తింపు విధానాన్ని ప్రవేశపెట్టాలని ఎన్‌టీఏ సిద్ధమైనట్టు సమాచారం.

JNTU: జేఎన్‌టీయూ ఆచార్యుల పదోన్నతుల్లో ప్రతిష్టంభన

JNTU: జేఎన్‌టీయూ ఆచార్యుల పదోన్నతుల్లో ప్రతిష్టంభన

హైదరాబాద్ లోగల జవహర్‏లాల్ నెహ్రు టెక్నాలజీ యూనివర్సటీలో ఆచార్యుల పదోన్నతుల్లో ప్రతిష్టంభన నెలకొంది. పాలకమండలిలో కీలక సభ్యులైన ముగ్గురు ఐఏఎస్‌లు.. ఆచార్యులకు ప్రమోషన్లు కల్పించడంలో నిబంధనలను పాటించకపోవడంపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు తెలిసింది.

SBI Scholarship: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్కాలర్‌షిప్స్ గురించి మీకు తెలుసా?

SBI Scholarship: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్కాలర్‌షిప్స్ గురించి మీకు తెలుసా?

దేశంలో అతిపెద్ద భారత ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిభగల విద్యార్థులకు వెన్నుదన్నుగా ఉండేందుకు స్కాలర్‌షిప్‌లు ఇస్తుంది. సుమారు 23,230 మంది విద్యార్థులకు దాదాపు రూ. 90 కోట్లు ప్రతీ ఏడాది ఖర్చు చేస్తుంది.

Education: ప్రాథమిక విద్య బలోపేతానికి అడుగులు

Education: ప్రాథమిక విద్య బలోపేతానికి అడుగులు

చదవడం, రాయడం, ప్రాథమిక గణితం ఇవే విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు. ప్రభుత్వం అందుకే ప్రాథమిక స్థాయి విద్య బలోపేతంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే 75 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక గ్యారెంటీడ్‌ ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ (జీఎ్‌ఫఎల్‌ఎన్‌) కార్యక్రమాన్ని రూపొందించింది.

Science Fair శాస్త్ర, సాంకేతిక రంగాలపై అవగాహన అవసరం

Science Fair శాస్త్ర, సాంకేతిక రంగాలపై అవగాహన అవసరం

విద్యార్థులకు శాస్త్రసాంకేతిక రంగాలపై అవగాహన ఉండాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ నెలవల విజయశ్రీ అన్నారు. నాయుడుపేట జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం జిల్లా స్థాయి సైన్స్‌ఫెయిర్‌ కార్యక్రమాన్ని ఆమె టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం, సర్వశిక్ష అభియాన్‌ జిల్లా అధికారి గౌరీశంకర్‌రావు, డీఈవో కేవీఎస్‌ కుమార్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

Collector: విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలి

Collector: విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలి

విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే నైపుణ్యాలు పెంచుకోవాలని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ సూచించారు. విద్యాశాఖ-సమగ్రశిక్ష సంయుక్తంగా శనివారం స్థానిక జ్యోతిరావ్‌ పూలే భవనంలో ఏర్పాటు చేసిన కెరీర్‌ ఎక్స్‌పో, ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించి, ప్రసంగించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి