Home » Education
స్పెషల్ ఎడ్యుకేషన్, డీఎస్ఎన్ఎల్యూలో ఎల్ఎల్బీ, ముంబై ఐఐఎంలో బీఎస్
కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో టీచర్ పోస్టులను పొందేందుకు అర్హతగా నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్)కు...
జేఈఈ అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT) 2026 ఫలితాలను ఐఐటీ రూర్కీ విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
దేశంలోని ప్రముఖ ఐఐటీల్లో జాయిన్ అయ్యేందుకు అమ్మాయిలు పోటీ పడుతున్నారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో మొత్తం 56 వేల మందికి పైగా క్వాలిఫై కాగా.. వారిలో సుమారు 10వేల మందికి పైగా యువతులే ఉండటం ఇందుకు నిదర్శనం.
యూజీసీ నెట్ జూన్ 2026 సెషన్కు సంబంధించిన అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల చేయనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు భారీగా పెరిగిపోయాయి. జగన్ హయాంలో చివరి ఏడాది 2023-24 విద్యా సంవత్సరంలో మూడు క్వార్టర్ల ఫీజులు సుమారు రూ.2000 కోట్లు పెండింగ్ ఉన్నాయి.
సీబీఎస్ఈ రీ-వాల్యుయేషన్, వెరిఫికేషన్ దరఖాస్తుల కోసం చెల్లింపులు చేసే విద్యార్థులకు బోర్డు కీలక సమాచారం వెల్లడించింది. పలు బ్యాంకుల పేమెంట్ గేట్వేలు అందుబాటులో ఉన్నాయని, ఆయా బ్యాంకుల్లో ఖాతాలు లేకపోయినా యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా సులభంగా ఫీజులు చెల్లించవచ్చని స్పష్టం చేసింది.
కేంద్ర విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈకి కొత్త చీఫ్, కార్యదర్శులను నియమించింది.
నిరుద్యోగ యువతకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) శుభవార్త చెప్పింది. రోడ్లు, భవనాల (R&B) శాఖలో ఖాళీగా ఉన్న 222 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
సీబీఎస్ఈ రీవాల్యూయేషన్ పోర్టల్పై భారీ స్థాయిలో సైబర్ దాడి ప్రయత్నాలు జరిగినట్లు బోర్డు వెల్లడించింది. కేవలం రెండు నిమిషాల్లోనే 15 లక్షల హిట్స్ నమోదు కావడంతో పాటు లక్షకు పైగా అనధికారిక ఫైల్ యాక్సెస్ ప్రయత్నాలు జరిగినట్లు తెలిపింది.