• Home » Education

Education

సీబీఎస్ఈ పోర్టల్ పునఃప్రారంభానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరణ

సీబీఎస్ఈ పోర్టల్ పునఃప్రారంభానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరణ

సీబీఎస్ఈ 12వ తరగతి రీ-వెరిఫికేషన్, రీ-ఎవాల్యుయేషన్ పోర్టల్‌ను తక్షణమే తిరిగి తెరిచేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిల్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ అంశంపై శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. తక్షణ ఉపశమనం కల్పించేందుకు నిరాకరించింది.

డైటీషియన్‌గా మారాలనుకుంటున్నారా? ఏం చదవాలో తెలుసుకోండి

డైటీషియన్‌గా మారాలనుకుంటున్నారా? ఏం చదవాలో తెలుసుకోండి

ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో డైటీషియన్లు, న్యూట్రిషనిస్టులకు డిమాండ్‌ గణనీయంగా పెరుగుతోంది. డైటీషియన్‌గా కెరీర్‌ ఎలా నిర్మించుకోవాలి, ఏ కోర్సులు చదవాలి, ఎలాంటి అవకాశాలు ఉంటాయో తెలుసుకుందాం..

కంటెంట్ క్రియేటర్‌గా రాణించాలంటే ఇవి నేర్చుకోండి

కంటెంట్ క్రియేటర్‌గా రాణించాలంటే ఇవి నేర్చుకోండి

కంటెంట్ క్రియేటర్‌గా రాణించాలంటే కేవలం సృజనాత్మకత సరిపోదు. సరైన నైపుణ్యాలు, టెక్నికల్ పరిజ్ఞానం కూడా అవసరం. ఈ రంగంలో విజయవంతం కావడానికి ఉపయోగపడే కోర్సులు, స్కిల్స్ గురించి తెలుసుకుందాం..

తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులు తమ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్ల ద్వారా చెక్ చేసుకోవచ్చు.

బీటెక్‌ సెకండియర్‌లో సగానికి పైగా ఫెయిల్‌ !

బీటెక్‌ సెకండియర్‌లో సగానికి పైగా ఫెయిల్‌ !

జేఎన్‌టీయూ నుంచి గుర్తింపు పొందిన ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలల్లో వార్షిక పరీక్షా ఫలితాలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.

డిగ్రీ పూర్తి చేశారా? SBIలో 7,150 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి

డిగ్రీ పూర్తి చేశారా? SBIలో 7,150 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి

ప్రభుత్వ బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఎస్‌బీఐ శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా 7,150 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న నియామక ప్రక్రియలో దరఖాస్తుల గడువును జూన్ 15 వరకు పొడిగించింది.

బడి పిల్లలపై బ్యాగు భారం

బడి పిల్లలపై బ్యాగు భారం

నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న తరుణంలో స్కూల్‌ బ్యాగుల భారానికి విద్యార్థులు మళ్లీ భయపడుతున్నారు.

యువత పెద్ద కలలు కనండి.. పట్టుదలతో కృషి చేస్తే ఏ లక్ష్యమైనా సాధ్యం: గవర్నర్ నజీర్

యువత పెద్ద కలలు కనండి.. పట్టుదలతో కృషి చేస్తే ఏ లక్ష్యమైనా సాధ్యం: గవర్నర్ నజీర్

ప్రస్తుత కాలంలో డిజిటల్ పరివర్తన, కృత్రిమ మేధస్సు ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ వ్యాఖ్యానించారు. ఉన్నత విద్యాసంస్థలు సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించి విద్యార్థులను భవిష్యత్తు సవాళ్లకు సిద్ధం చేయాలని సూచించారు.

అడ్మిషన్ల కోసం ఇంటింటికీ..!

అడ్మిషన్ల కోసం ఇంటింటికీ..!

వేసవి సెలవులు మరి కొద్ది రోజుల్లోనే ముగుస్తుండగా, తమ పిల్లలను ‘మా పాఠశాలల్లో చేర్పించాలి అంటే మా పాఠశాలలో’ అని ప్రైవేట్‌ పాఠశాలలు ప్రచారాలతో ఊదరగొడుతున్నాయి.

పూలు, పండ్ల తోటలపై శాస్త్రీయ అవగాహనకు హార్టికల్చర్‌

పూలు, పండ్ల తోటలపై శాస్త్రీయ అవగాహనకు హార్టికల్చర్‌

వ్యవసాయ పరిధిలోనే ఉద్యాన రంగానికి ఎంతో ప్రాధాన్యం నేడు ఉంది. ఈ రంగంలోనూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో శాస్త్రీయ పరిజ్ఞానం కలిగిన...

తాజా వార్తలు

మరిన్ని చదవండి