Home » Education
నిరుద్యోగులకు అలర్ట్.. భారతీయ రైల్వే ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పారామెడికల్ స్టాఫ్ వివిధ పారామెడికల్ కేటగిరీల పోస్టుల కోసం అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.
IBPS 10,277 క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా దరఖాస్తు గడువు తేదీని పొడిగించింది. గ్రాడ్యుయేట్ పూర్తయిన అభ్యర్థులు ఇంకా అప్లై చేసుకోకపోతే కింద ఇచ్చిన లింక్ ఆధారంగా వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఇదే లాస్ట్ ఛాన్స్..
ప్రధాని మోదీ బ్యాచిలర్ డిగ్రీకి సంబంధించిన సమాచారాన్ని బహిర్గతం చేయడం కుదరదని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. సమాచార కమిషన్ ఇచ్చిన ఆదేశాన్ని ఢిల్లీ హైకోర్టు పక్కన పెట్టింది.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB)750 అప్రెంటిస్ పోస్టులకు నియామకాలు చేపడుతోంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఈ రోజే (ఆగస్టు 25) లాస్ట్ ఛాన్స్. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి వెంటనే అప్లై చేసుకోండి.
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి మరో ఛాన్స్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 500 జనరల్ ఆఫీసర్ (స్కేల్ II) పోస్టులకు నోటిఫికేషన్ విడుదలు చేసింది. జీతం నెలకు రూ.90 వేలపైనే. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి.
పీవో ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డును ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) విడుదల చేసింది. పరీక్ష ఆగస్టు 17, 23, 24 తేదీల్లో జరుగుతుంది. పరీక్ష కోసం రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి తమ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవడానికి..
భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో.. గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad) పరిధిలోని విద్యా సంస్థలకు బుధవారం, గురువారం ఒంటి పూట బడులు నిర్వహిస్తున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నీకోలస్ తెలిపారు.
IGI ఏవియేషన్ సర్వీసెస్ 1400 కి పైగా ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్, లోడర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులు పొందాలంటే కేవలం టెన్త్ పాసైతే చాలు. మీరు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటే త్వరపడండి. వయోపరిమితి, జీతం, తదితర పూర్తి వివరాలు కింద ఉన్నాయి.
తెలంగాణలో అమిటీ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసినందుకు ఛాన్సలర్ అతుల్ చౌహాన్ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీతో తాము ఒప్పందం చేసుకుంటామని చౌహాన్ పేర్కొన్నారు.
గేట్ పరీక్ష షెడ్యూల్ వచ్చింది. ఐఐటీలతో పాటు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు గాను ఈ పరీక్ష నిర్వహిస్తారు. గేట్ స్కోర్ను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు, పీహెచ్డీలో ప్రవేశాలకు..