Home » Editorial
భారత గణతంత్ర రాజ్యం ఆవిర్భవించిన తరువాత ఇంచుమించు మొదటి నాలుగు దశాబ్దాల పాటు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) అనే రాజ్యాంగ సంస్థ ఉనికి గురించి చాలామంది భారతీయులకు తెలియనే తెలియదు.
తెలంగాణ విద్యా కమిషన్ ఫిబ్రవరి 26న సమర్పించిన సిఫార్సుల రిపోర్టును వివిధ రంగాలకు చెందినవారు విభిన్న కోణాలలో చూస్తున్నారు. భవిష్యత్తులో టీచర్ల వేతన స్థిరీకరణ పరిశీలన చేయాలని కమిషన్ చేసిన ఒక సిఫార్సుపై ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమన్నాయి.
లారెన్స్ బిన్వన్ అనే ఇంగ్లీషు కవి రాసిన (TO THE FALLEN AND TO THE FREE– మరణించిన వీరులకు, స్వేచ్ఛ పొందిన వారికి ఈ విజయం అంకితం) వాక్యాలను 1947 ఆగస్టు 15న, నాటి ‘నేషనల్ హెరాల్డ్’ పత్రికలో రాసిన వ్యాసంలో మానికొండ చలపతిరావు ఉటంకించారు.
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమైన మలుపు తీసుకుంది. పరిమిత లక్ష్యాల స్థానే వైరి పక్షం ఆర్థిక మూలాల ధ్వంసం జరుగుతోంది. అది ప్రపంచవ్యాప్తంగా ఇంధన భద్రతను, ఆర్థికాన్ని, ప్రగతిని దారుణంగా దెబ్బ తీసే స్థితికి చేరుకుంది.
కటక్ ఎస్సీబీ వైద్యకళాశాల ఐసీయులో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో మరణించినవారి సంఖ్య పన్నెండుకు చేరింది. తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతున్నవారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని కూడా వింటున్నాం.
భారతదేశ ఆధునిక మేధోచింతనలో హేతువాద– మానవవాదాలను ప్రతిపాదించిన అరుదైన తత్వశాస్త్రవేత్త మానవేంద్రనాథ్ రాయ్ (ఎంఎన్ రాయ్). విప్లవకారుడిగా జీవితాన్ని ప్రారంభించి...
ఈ నెల నుంచి ఎండలు పెరిగి, అనేక ప్రాంతాల్లో తాగు నీటి సమస్య తీవ్రం కానుంది. సామాన్య ప్రజలు కిలోమీటర్ల దూరం మండుటెండలో నడిచి వెళ్లి గుంతల నుంచి నీరు తెచ్చుకోవాల్సిన...
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రత్యేకంగా నగదు రహిత ఆరోగ్య బీమా పథకం ప్రవేశపెట్టడం చాలా సంతోషకరమైన విషయం. ఇదే రీతిలో సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు...
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఉమ్మడి జిల్లాల్లో జిల్లా కేంద్ర గ్రంథాలయాలున్నాయి. పట్టణాల్లో, మండల కేంద్రాల్లో శాఖా గ్రంథాలయాలున్నాయి. వీటికి అనుబంధంగా..
పేరులోనే పరాభవముందని తీరు కూడా అలాగే వుంటుందని ఆందోళన వద్దు! ఎన్ని పరాభవాలు వచ్చినా ఘోర అవమానాలు ఎదురైనా...