Home » Editorial
ఇప్పుడు కృత్రిమ మేధస్సు (ఏఐ) రూపంలో ప్రారంభమైన కొత్త విప్లవం, మానవ నాగరికతను కొత్త దిశలో నడిపిస్తోంది. అయితే అదే సమయంలో ఒక కీలకమైన ప్రశ్నను కూడా ముందుకు తెస్తోంది. భూమిపై ఉన్న...
చుక్కల భూముల సమస్యకు 2017లోనే చట్టం తీసుకొచ్చినా, ఇప్పటి వరకూ పూర్తిగా పరిష్కారం కాలేదు. అలాంటి సమస్యే ఉత్తరాంధ్రలోని ఫెయిరీ చెక్ ఆపరేషన్ (ఎఫ్సీవో) భూములది. ఇది విజయనగరం జిల్లాలో...
ఈ మధ్య బెంగళూరులో జరిగిన హిందూ పత్రిక సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వ బడులను నాలుగు వేలకు కుదిస్తామని ప్రకటించడం, అత్యంత బాధాకరమైన విషయం. మరొకవైపు నీతి ఆయోగ్ సమావేశంలో...
మెడికల్ రీయింబర్స్మెంట్ స్థానంలో సమగ్రమైన ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకం కావాలని రెండు దశాబ్దాలుగా ఉద్యోగులు, పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు. ఆ మేరకు ఉమ్మడి రాష్ట్రంలో 2013లో ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్)...
దళితుల అభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ‘దళితుల జీవితాల్లో మార్పు ఎక్కడ కనిపిస్తోంది?’ అనే ప్రశ్నకు మాత్రం సమాధానం...
పది రోజుల క్రితం జరిగిన ప్రతిపక్ష ఇండియా కూటమి సమావేశం మన కాలపు ఒక రాజకీయ ఆవశ్యకతను గుర్తుచేసింది. తమ విధ్యుక్త ధర్మ నిర్వహణలో ప్రతిపక్షాలు సరికొత్తగా పునఃప్రారంభమవడమే...
‘విపక్షాలకు ఒకే మాట, ఒకే బాట ఏదీ?’ అన్న వ్యాసం (జూన్ 10) చూశాక, దానిలో వ్యాసకర్త ఎ.కృష్ణారావు ప్రస్తావించిన రెండు విషయాల గురించి రాయాలనిపించింది: 1) తన పాలన మీద విమర్శలు..
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంతో పాటు, దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను భారత్ ఎంత సమర్థంగా నిర్వహిస్తుందో ఇప్పుడు చూడాలి. చైనాకు చెందిన ‘గావ్కావ్’ పరీక్ష– ఏటా కోటి ముప్పై లక్షల మందికి...
విద్యా వివక్షను రూపుమాపాలంటే కామన్ స్కూల్ విధానం తప్పనిసరి. కామన్ స్కూల్ అంటే నిర్ధారించిన ఆవాస ప్రాంతంలో నర్సరీ నుంచి ఇంటర్ వరకు తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ఒకే స్కూల్ ప్రజలకు...
రాష్ట్ర ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు 15శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేశారు. ఆధునికతను అందిపుచ్చుకొని రెండంకెల వృద్ధిరేటు సాధించి...