Home » Editorial
ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం అనేక దశాబ్దాలుగా నీటి కొరతతో అల్లాడుతోంది. భూగర్భ జలాలు అడుగంటాయి. వర్షాధార వ్యవసాయం రైతులకు శాపంగా మారింది...
ప్రపంచ జనాభాలో పిల్లలు 25శాతం ఉన్నారు. వీరిలో సుమారు 16.8 కోట్ల మంది బాల కార్మికులు ఉన్నారు. ప్రతి 10 మందిలో ఒకరు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉన్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ.....
చైనాలో చీమ చిటుక్కుమన్నా పాశ్చాత్యమీడియా ఉలిక్కిపడుతుంది కనుక, చైనా అధ్యక్షుడు ఏకంగా తన సైనికాధిపతిమీదే చర్యలు ప్రకటిస్తే ఇక ఆ కథనాలకు అంతూపొంతూ ఉండదు.
‘సెంట్రల్ రూరల్ శానిటేషన్ ప్రోగ్రామ్’ పేరుతో ఉన్న స్కీమ్, 2012లో ‘నిర్మల్ భారత్ అభియాన్’గా, మోదీ వచ్చాక స్వచ్ఛభారత్గా మారింది.
మారుమూలన ఉన్న ఓ వనారణ్యం రెండేళ్లకోసారి జనారణ్యమై భాసిల్లడానికి జాతరలోని విభిన్నతే కారణం. స్వచ్ఛమైన ప్రకృతి ఒడిలో ఈ జాతర నాలుగు రోజుల పాటు సాగుతుంది. ఆదివాసీల అరుదైన పూజా విధానాలతో, తీరొక్క మొక్కులతో అబ్బురపరుస్తుంది.
ఒకప్పుడు మన ‘ఆకాశవాణి’ వార్తలను భారతీయులే అంతగా విశ్వసించేవారు కాదు. తాజా, నిష్పాక్షిక వార్తలకు బీబీసీపైనే ఆధారపడేవారు. నిష్పాక్షిక వార్తలు, పదునైన విశ్లేషణలతో గ్రామీణ రైతాంగం మొదలు దౌత్యవేత్తల వరకు తనకొక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న మార్క్ టలీ మృతితో ఒక దిగ్గజ పాత్రికేయుడు చరిత్ర పుటల్లోకి జారిపోయారు.
రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడకుండా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు, చర్యలను సరిదిద్ది, సమన్వయం చేసేందుకు గవర్నర్ పదవీ బాధ్యతలు ఉపయోగపడతాయి. మరి గవర్నర్లు రాజ్యాంగ నిష్ఠతో వ్యవహరిస్తున్నారా? నిజానికి ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలపై చట్టాలు చేసేటప్పుడు రాష్ట్రాలను విధిగా సంప్రదించాలని సర్కారియా కమిషన్కు బీజేపీ విన్నవించింది. మరి ఇప్పుడు అలా సంప్రదిస్తున్నారా?
స్వతంత్ర భారతదేశ చరిత్రలో పలువురు ప్రముఖ రాజకీయవేత్తల జీవితాలు హింసాత్మక మరణాలతో ముగిశాయి. తన తుది అరవైలలో ఇందిరాగాంధీ, తన నడిమి నలభైలలో రాజీవ్గాంధీ....
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మీయంగా అభిమానించే ఆర్థికవేత్త ప్రొఫెసర్ అరవింద్ పనగారియా. ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో ఇరువురి మధ్య భావ సమైక్యత ఉన్నది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, పశ్చిమాసియా సలహాదారుగా ఉన్న అల్లుడు జరాడ్ కుష్నర్ ఆరంభించిన ఆ భారీ రియలెస్టేట్ ప్రాజెక్టులో పాలుపంచుకోవాలా వద్దా అని కొన్ని దేశాలు ఇంకా మల్లగుల్లాలు పడుతున్నాయి.