Home » Editorial
ఇరాన్ అమెరికాల మధ్య జరుగుతున్న యుద్ధం తాలూకు ఆర్థిక ప్రభావం ప్రపంచం మీద పెరుగుతోంది. ఈ రెండు దేశాల మధ్య ఒక శాంతి సయోధ్య ఎప్పుడు కుదురుతుందా అని ప్రపంచ దేశాలన్నీ వేయి కళ్ళతో...
మన జీవితంలో వేగం పెరిగింది, ప్రయాణాలు పెరిగాయి, కానీ సహనం తగ్గింది. అందుకే రోడ్లపై ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మనల్ని ఆపి ఆలోచింపచేయాల్సిన ఆలోచన ఒకటి ఉంది. ఈ విశ్వాన్ని...
హర్యానాలోని కురుక్షేత్ర జాతీయ సాంకేతిక విద్యాసంస్థలో కేవలం రెండు నెలల్లోనే తెలంగాణకు చెందిన అమ్గోత్ శివ, హర్యానాకు చెందిన పవన్ కుమార్, ప్రియాంశు, బిహార్కు చెందిన దీక్షా దూబే ప్రాణాలు...
తెలుగు నాటక పరిషత్ వ్యవస్థలో అసలు సిసలైన మాండలికాన్ని ఉపయోగించి ఆధునిక తెలుగు సాంఘిక నాటక మాండలిక పితామహునిగా రాణించిన ఖ్యాతి పులుగుండ్ల రామకృష్ణయ్యకు దక్కింది. ‘తుఫాన్’ నాటిక...
ఒక దేశం లేదా రాష్ట్రం ఆర్థికంగా ఎదగాలంటే కేవలం వనరులు ఉంటే సరిపోదు, వాటిని సంపదగా మార్చగల విజన్ ఉన్న నాయకత్వం కావాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును...
కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలూ చేపట్టవద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయటంతో బీఆర్ఎస్ పార్టీ సంబరాలు చేసుకుంది. న్యాయస్థానం...
తెలుగుదేశం పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు మూడో తరం సిద్ధమవుతోంది. ఒక ప్రాంతీయ పార్టీ మూడు తరాల నాయకత్వంలో సజీవంగా, పరిపుష్టంగా ఉండటం ఆషామాషీ కాదు. ‘నాతో మొదలైన పార్టీ నాతోనే పోతుంది’ అని పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు నిర్వేదంలో ఉన్నప్పుడు అన్నప్పటికీ నాలుగు దశాబ్దాలుగా పార్టీ సగర్వంగా నిలబడింది.
తన ఎనభై మూడో ఏట, ఏ్రపిల్ 26న కాలం చేసిన రఘురాయ్ భారతీయ ఛాయాచిత్రకారుల్లో అగ్రగణ్యులు. అంతర్జాతీయ స్థాయిలోనూ వారు అద్వితీయ కళాకారులు.
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీలోకి ఫిరాయించడం మూడు రకాల ప్రతిస్పందనలను పురిగొల్పింది. మొదటిది– ఫిరాయింపుదారులపై ఏహ్యత. వారు సిగ్గూ శరమూ లేని...
ఇరాన్కు వ్యతిరేకంగా అమెరికా, ఇజ్రాయెల్లు సంయుక్తంగా చేస్తోన్న యుద్ధం సుదూర యుద్ధం కానేకాదు. భారత ఉపఖండానికి పొరుగున ఉన్న పశ్చిమాసియాలో సాగుతోన్న సమరమది. ఆ ప్రాంతంలో...