Home » Editorial
సెర్బియా అధ్యక్షుడు స్లోబోడాన్ మిలోషెవిచ్ను అధికారం నుంచి తొలగించిన ఒట్పోర్ ఉద్యమం ప్రధాన నాయకుల్లో స్జ్రా పోపోవిచ్ ఒకరు. ఆయన అభిప్రాయం ప్రకారం– తాము నిరంకుశ పాలనగా భావించే...
ఒకప్పుడు పిల్లలను పక్కింటి పిల్లాడితో, క్లాస్మేట్తో, ఎక్కువలో ఎక్కువ చుట్టాల పిల్లలతో మాత్రమే పోల్చేవారు. అది కూడా అరుదుగానే, ఆ తర్వాత మర్చిపోయేవారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం అరచేతిలో ఇమిడిపోయింది...
భారత ప్రభుత్వం ఇజ్రాయెల్ రక్షణ రంగంతో ఎలా సన్నిహితమైన, లాభదాయకమైన భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుందో, ఆ దేశ సైనిక కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే సరఫరా గొలుసులకు ఎలా ఒక ముఖ్యమైన సహకారిగా...
ప్రపంచీకరణ తర్వాత భారతదేశ ఆర్థిక ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం కార్పొరేట్ సంస్థల దగ్గర వేల కోట్లలో సంపద పోగుపడుతోంది. వందల కోట్లలో ప్రభుత్వ ఉద్యోగస్థుల దగ్గర అవినీతి సొమ్ము..
అడవిని, భూమిని, ప్రకృతి వనరులను నమ్ముకుని జీవించే ఆదివాసీల జీవన విధానాన్ని, సంస్కృతిని, ఉపాధిని కాపాడేందుకు అనేక ప్రత్యేక చట్టాలు, విధానాలు అమలులోకి వచ్చాయి. అయితే నేడు ఆ చట్టాలు...
ప్రజాసేవకు ప్రతీకగా, గాంధేయ జీవనానికి సజీవ రూపంగా, తెలుగు జాతి ఆత్మగౌరవానికి శాశ్వత చిరునామాగా నిలిచిన జీవితం మండలి వెంకటకృష్ణారావుది. అధికారం లక్ష్యంగా కాదు, ప్రజలే...
స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో సార్వత్రిక వయోజన ఓటుహక్కు కల్పించడం భారత ప్రజాస్వామ్యానికి మొదటి బలమైన పునాది. అయితే 1988లో ఓటు హక్కు వయస్సును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించడం...
బొద్దింకల జనతా పార్టీ–పేరు వ్యంగ్యంగా ఉన్నా దాని ఆశయం, పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. బొద్దింకల పార్లమెంటు ముట్టడి గర్జనకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే సాక్ష్యం...
జాతీయ రాజ్యం (Nation–state) ఏర్పాటులోనే నియంతృత్వానికి సంబంధించిన బీజాలు అంతర్గతంగా ఉన్నాయి. అయితే, భారతదేశంలో శతాబ్దాలుగా వర్ధిల్లిన స్థానిక సంప్రదాయక బహుళత్వం ఆ నియంతృత్వాన్ని ఒక పెద్ద వృక్షంగా ఎదగకుండా అడ్డుకుంటూ వచ్చింది.
రాహుల్ సాంకృత్యాయన్ విగ్రహ ధ్వంసంపై.. ఆయన రచనల ద్వారా అమితంగా ప్రభావితులైన ఉభయ తెలుగు రాష్ట్రాల అభిమానులు, సాహిత్య సంఘాలు, కవులు, కళాకారుల నుంచి నామమాత్రంగానైనా నిరసన ప్రకటనలు రాకపోవటం విచారకరం. ఈ మౌనం రేపటిరోజు గురజాడ, కందుకూరి, కాళోజీ, భాగ్యరెడ్డివర్మ ఇత్యాదుల విగ్రహాల విధ్వంసానికి కూడా దారితీయవచ్చునేమో కదా!