Home » Editorial
ఉన్నత విద్యా సంస్థలలో కుల ఆధారిత వివక్షను నివారించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గత నెల 13న జారీ చేసిన కొత్త నిబంధనలు తీవ్ర అలజడికి దారితీశాయి. వాటిపై నెలకొన్న...
అమెరికా ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను బయటి దేశాలవారే ఎక్కువగా పొందుతున్నారనే ఉద్దేశంతో ఆ పథకాలపై ఆధారపడి జీవిస్తున్న వలసదారుల లెక్కలు తీసింది ట్రంప్ ప్రభుత్వం. ఈ లెక్కల...
ప్రపంచంలోనే అత్యంత అరుదైన, అపారమైన ఖనిజ నిల్వలకు చిరునామా భారతదేశం. దేశ సజీవ, నిర్జీవ సహజ వనరుల్లో (అటవీ సంపద, ఖనిజం= మినరల్, ముడి ఖనిజం= ఓర్) అత్యధిక శాతం...
భారతదేశంలో క్యాన్సర్ నానాటికీ విస్తరిస్తోంది. ప్రతి ఏడాది 15 లక్షలకు పైగా కొత్త కేసులు నిర్ధారణ అవుతుండగా, దాదాపు 9 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 2040 నాటికి ప్రతి ఏడాది కొత్త...
సంవత్సర కాలంగా పట్టిపీడిస్తున్న భౌగోళిక రాజకీయ, ఆర్థిక అనిశ్చితుల నుంచి భారతదేశాన్ని రక్షించుకోవడానికి చేసిన ప్రయత్నంగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ను చూడాలి...
‘నీటి వివాదాలకు సామరస్యమే పరిష్కారం’ అని ఆంధ్రజ్యోతిలో జనవరి 22న నెల్లూరు దుర్గాప్రసాద్ వ్యాసం రాశారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాన్ని న్యాయ పోరాటాల...
జీవితంలో ఎప్పుడూ రెండు దార్లు మన ముందుంటాయి. ఒకటి విశాలమైనది– సులభంగా వెళ్ళగలిగినదే కానీ వినాశనం వైపు నడిపిస్తుంది. రెండవది ఇరుకైన దారి– వెళ్ళడం కష్టమే అయినా జీవితాన్ని గౌరవప్రదంగా, ప్రశాంతంగా సాగించే అవకాశాన్నిస్తుంది...
రైతులు, వ్యవసాయ కూలీలు, దళితులు, మహిళలు, కార్మికుల జీవన అనుభవాల నుంచే గద్దర్ పాటలు పుట్టాయి. బుర్రకథ, ఒగ్గుకథ, జముకుల కథ వంటి సంప్రదాయ కళారూపాలను సంస్కరించి, వాటిలో విప్లవ భావజాలాన్ని నింపారు....
ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతి నిర్మాణంలో నేలవిడిచి సాము చేస్తున్నామన్న విమర్శలకు ప్రతిస్పందనగా, సమ్మక్క–సారలమ్మల అస్తిత్వ పోరాట స్మృతి....
అమెరికాలోని వాషింగ్టన్ కేంద్రంగా నడుస్తున్న ‘సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ ఆర్గనైజ్డ్ హేట్’ అనే ఎన్జీవో సంస్థ భారతదేశంలో 2025 సంవత్సరంలో రాజకీయ నాయకులు చేసిన విద్వేష ప్రసంగాలపై అధ్యయనం చేసింది.....