• Home » Editorial

Editorial

మరస్పర్శ మానవస్పర్శను మించగలదా!

మరస్పర్శ మానవస్పర్శను మించగలదా!

భారతదేశపు నేటి రాజకీయ నాయకులకు ‘కృత్రిమ మేధ’ ఒక ఊతపదమైపోయింది. కొందరైతే అనాదిగా వస్తున్న ‘మానవ కేంద్రీకృత ప్రజారోగ్య సంరక్షణ’ కంటే ఈ కృత్రిమమేధతో కూడిన మరబొమ్మల...

ప్రాంతీయ పార్టీలకు మరణశాసనమేనా ?

ప్రాంతీయ పార్టీలకు మరణశాసనమేనా ?

ఈ దేశంలోని ప్రాంతీయ పార్టీలకు మరణ శాసనం లిఖించబడుతోందా? ముంచుకొస్తున్న ముప్పు నుంచి ప్రాంతీయ పార్టీలు తమను తాము కాపాడుకునే మార్గాలు మిగిలి ఉన్నాయా?

మానవవాదమే ప్రజాస్వామ్య పరిణతి

మానవవాదమే ప్రజాస్వామ్య పరిణతి

ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా మానవవాదులు, హేతువాదులు, నాస్తికులు, శాస్త్రీయ దృక్పథాన్ని విశ్వసించే ప్రజలు ప్రపంచ మానవవాద దినోత్సవాన్ని జరుపుకుంటారు.

సవాళ్లు దాటుతూ సమాజసేవలో...

సవాళ్లు దాటుతూ సమాజసేవలో...

బసవతారకం ఆసుపత్రికి పాతికేళ్లు నిండుతున్న ఈ సందర్భం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ ఆసుపత్రి ఆలోచన పురుడు పోసుకున్న రోజు నుంచి జరిగిన అనేక సంఘటనలకు, కార్యక్రమాలకు, అభివృద్ధికి నేను ప్రత్యక్ష సాక్షిని...

ఆమె... ఎగసిపడే కెరటం కాదు!

ఆమె... ఎగసిపడే కెరటం కాదు!

ఇటీవలి వరకూ నారా భువనేశ్వరి ఓ సాధారణ గృహిణి. కుటుంబం ఆలనాపాలనా చూసుకుంటూ, వారితో తప్ప మిగతావారితో పెద్దగా మాట్లాడేవారు కూడా కాదు. రాజకీయాల్లో ఆమెకు అ, ఆ లు కూడా తెలియవు, ఏనాడూ...

ప్రజాపాలనలో ‘శ్రామిక విజయగీతిక’

ప్రజాపాలనలో ‘శ్రామిక విజయగీతిక’

రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్‌.అంబేడ్కర్ ఆకాంక్షించిన శ్రమ గౌరవం, కార్మిక సంక్షేమం లక్ష్యాల సాధన దిశగా కృషి చేయాల్సిన అవసరాన్ని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే స్వరాష్ట్రంలో కార్మిక–కర్షక వర్గానికి...

జ్ఞానదీపం.. వీరేశలింగం గ్రంథాలయం

జ్ఞానదీపం.. వీరేశలింగం గ్రంథాలయం

ఒక సంస్కర్త పేరును గ్రంథాలయానికి పెట్టడం, 1897లో స్థాపించిన ఆ గ్రంథాలయం 129 సంవత్సరాలుగా నిరాఘాటంగా పాఠకులకు జ్ఞానకాంతులు పంచుతూ రావడం ఓ చరిత్రాత్మక విశేషమే. ఈ జ్ఞాననిధికి...

ఆశించిన వానలు లేక నిరాశలో రైతాంగం!

ఆశించిన వానలు లేక నిరాశలో రైతాంగం!

తెలంగాణ రైతాంగం ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా మృగశిర కార్తెతో పాటు ఖరీఫ్ సీజన్‌పై ఆశలు పెట్టుకుంది. జూన్ తొలి వారం నుంచే నాగలి పట్టి, నారుమళ్లు పోసి, విత్తనాలు సిద్ధం చేసుకున్న రైతులు...

కొత్త టెక్నాలజీతో భూ వివాదాలకు పరిష్కారం

కొత్త టెక్నాలజీతో భూ వివాదాలకు పరిష్కారం

గత వైసీపీ ప్రభుత్వం... ప్రజల, ప్రభుత్వ భూములు కాజేసేందుకు భూ రికార్డులను గందరగోళంగా మార్చింది. రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించింది. లక్షల కొద్దీ ప్రభుత్వ, ప్రైవేట్ భూములను వైసీపీ నేతలు ఆక్రమించుకున్నారు....

ఆర్థిక వివేకం లేని అధికార లాలస

ఆర్థిక వివేకం లేని అధికార లాలస

ఇప్పటికి కనీసం ఒక ఏడాది కాలంగా భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఆరోగ్యకరంగా లేదు. రూపాయి విలువ బాగా పడిపోయింది, దేశం నుంచి పెట్టుబడి తరలిపోతోంది. దేశీయ ప్రైవేట్‌ మదుపులు వెనుకబడ్డాయి....

తాజా వార్తలు

మరిన్ని చదవండి