• Home » Editorial

Editorial

యుద్ధం మీది, లాభం నాది

యుద్ధం మీది, లాభం నాది

యుద్ధంలో ఇరాన్ బలహీనపడటం చైనాకు నష్టమే కావచ్చు, కానీ ఇరాన్ పూర్తిగా పతనమై, నాయకత్వం మారితే చైనాకు ఇంకా పెద్ద కష్టం. అమెరికా ఆధిపత్యానికి బీటలు వారుతున్నాయని బీజింగ్ చాలా ఏళ్లుగా ప్రపంచం ముందు వాదనను వినిపిస్తోంది.

కార్మికుల ధర్మాగ్రహం

కార్మికుల ధర్మాగ్రహం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా పారిశ్రామికవాడలో సోమవారం కార్మికులు చేపట్టిన భారీ ఆందోళన ఇటీవలికాలంలో లేనిది. సుమారు యాభైవేలమంది కార్మికులు రోడ్లమీదకు వచ్చి నిరసనలకు దిగడంతో నియంత్రణ కష్టమైపోయింది.

నవ భారత నిర్మాణానికి నారీశక్తి ఊతం!

నవ భారత నిర్మాణానికి నారీశక్తి ఊతం!

మహిళా సాధికారత సనాతన భారతంలో కొత్త భావన కాదు. మన సంస్కృతిలో ఇది వేల ఏళ్లుగా ఉన్న ఆచరణ. వేదకాలంలో మహిళలు జ్ఞానంలో, ధర్మంలో, సమాజ నిర్మాణంలో, అభివృద్ధిలో, వేదాంత చర్చలలో ప్రధాన పాత్ర పోషించారు.

అమరావతి గ్రహణం వీడింది!

అమరావతి గ్రహణం వీడింది!

అమరావతి అంటే ఒక నగరం కాదు; ఒక శక్తి, ఒక పుణ్యభూమి, ఓ సంప్రదాయం, పురోగతికి నిదర్శనం. అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ ప్రగతికి, వికసిత్ భారత్‌కు బలమైన పునాదిగా నిలవబోతున్నది.

మోదీ దూకుడును అడ్డుకునేదెవరు?

మోదీ దూకుడును అడ్డుకునేదెవరు?

తిరుగులేని అధికారం చలాయిస్తున్న ప్రధానమంత్రి ఉంటే సుదీర్ఘ కాలంగా ప్రజలు ఎదురు చూస్తున్న ప్రయోజనాలు సమకూరుతాయనడంలో సందేహం లేదు. ఈ ఏకఛత్రాధిపత్యం వల్ల వచ్చే నష్టాలు ప్రస్తుతం చర్చనీయాంశం కాదు కానీ..

పెన్షనర్లతో చెలగాటమెందుకు?

పెన్షనర్లతో చెలగాటమెందుకు?

ప్రభుత్వాలు వృద్ధుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ఇది నేడు పరాకాష్ఠకు చేరింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 55కు తగ్గించారు.

ప్రాథమిక హక్కుగా కుల మార్పిడి

ప్రాథమిక హక్కుగా కుల మార్పిడి

ప్రకృతి, మనిషీ, సమాజమూ, చట్టమూ, ఎగ్జిక్యూటివ్, న్యాయ, రాజకీయ, సమస్త వ్యవస్థలూ నిరంతర చలనశీలమైనవి (డైనమిక్) అయినప్పుడు, వర్ణం/కులం మాత్రం ఎందుకు కాదు? మతం కాలానుగుణంగా కొత్త ఆచారాలు...

మృగాళ్లకు ఉరిశిక్ష విధించాలి

మృగాళ్లకు ఉరిశిక్ష విధించాలి

ఇటీవల దేశవ్యాప్తంగా మహిళలపై, ముఖ్యంగా పసిపిల్లలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఈ దుశ్చర్యలకు పాల్పడినవారికి కఠినశిక్షలు పడటం లేదు. దీనిపై అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు సుప్రీంకోర్టు కానీ సరైన దృష్టి పెట్టడం లేదు.

బిహార్‌లో పెనుమార్పు

బిహార్‌లో పెనుమార్పు

పాతికేళ్ళక్రితం లాలూ యాదవ్‌ పార్టీ ఆర్జేడీతో తన రాజకీయ ప్రస్థానం ఆరంభించి, పన్నెండేళ్ళక్రితం నితీశ్‌కుమార్‌ పార్టీ జేడీయూలో చేరి, మూడేళ్ళలోనే అక్కడనుంచి బీజేపీలోకి గెంతిన సామ్రాట్‌ చౌదరి నేడు బిహార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.

అంబేడ్కర్‌ తొలి ప్రధాని అయివుంటే...

అంబేడ్కర్‌ తొలి ప్రధాని అయివుంటే...

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, భారత్‌ కేవలం రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదు, నాగరికత పునర్నిర్మాణ అంచులపై కూడా నిలిచింది. అలాంటి సమయంలో నాయకత్వం కేవలం పరిపాలనను మాత్రమే కాకుండా దేశ స్వరూపాన్ని, భవిషత్తును నిర్ణయిస్తుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి