Home » Editorial
దేశంలో అత్యధిక ప్రజానీకానికి ప్రధాన ఉపాధి, ఆదాయ వనరు వ్యవసాయమే. ఒకప్పుడు వ్యవసాయం అంటే కేవలం ‘పంట పండించడం’ వరకే పరిమితం అనుకునేవారు. కానీ ఈ రోజుల్లో పంట పండించడం ఒక ఎత్తయితే...
గత దశాబ్ద కాలంలో రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు సకాలంలో విడుదల కాలేదు. దీంతో నిరుద్యోగులు నష్టపోయారని భావించిన ప్రస్తుత ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి అభ్యర్థుల...
‘మాట మాటకు మండు దూరంలా/ మేం సాగుతాం/ మేం రేగుతాం’.. అంటూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ/ బొద్దింకల జనతా పార్టీ) ‘ఝంఝానిల షడ్జధ్వానం’ చేసింది. సీజేపీ ఒక డిజిటల్ దృగ్విషయం. నిరుద్యోగ యువతను...
‘బెయిలు నియమం, జైలు మినహాయింపు’ ఇది న్యాయసిద్ధాంత ప్రాథమిక సూత్రాలలో ఒకటి. ఒక ప్రజాస్వామిక, రాజ్యాంగబద్ధ వ్యవస్థలో ఇది తప్పక పాటించవలసిన సూత్రం. అయితే గత దశాబ్ద కాలంలో...
పెట్టుబడిదారీ విధానం, కార్పొరేట్ శక్తుల విస్తరణ కారణంగా నేడు గ్రామీణ ప్రాంతాల్లోని అనేక సంప్రదాయ వృత్తులు తీవ్ర సంక్షోభంలో పడ్డాయి. చేనేత, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, కంసాలి వంటి వృత్తులపై...
అమెరికా– ఇరాన్ యుద్ధం పేరిట కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. ఆయిల్ కంపెనీల ద్వారా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టించి, ధర సంగతి ఎలా ఉన్నా చమురు...
ఐదేళ్ల పాటు అహంకారం తలకెక్కి, చట్టాలను చుట్టాలుగా మార్చుకుని, వ్యవస్థలను నిర్వీర్యం చేసిన పాలకులకు ప్రజలు ఏ విధంగా బుద్ధి చెబుతారో నిరూపించిన చరిత్రాత్మక రోజు 2024 జూన్ 4...
ప్రస్తుత వేసవి కాలంలో ఉత్తర భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులు నమోదవుతున్నాయి. ఈ వేసవిలో దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత సుమారు 48 డిగ్రీలు ఉత్తరప్రదేశ్లోని ‘బాండా’ పట్టణంలో....
ఒకరు డేరా బాబా, ఇంకొకరు ప్రొఫెసర్ సాయిబాబా. డేరా బాబా హర్యానాలో ఒక ప్రసిద్ధ మత గురువు. 2015లో ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక మన దేశంలోని వందమంది ‘పవర్ ఫుల్’ వ్యక్తుల జాబితాను ప్రకటిస్తే ఆయన...
తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాకుండా ఆంధ్ర, తెలంగాణను కలిపి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటు చేసి ఆంధ్ర రాజకీయ నాయకులు తెలివిగా తెలంగాణ భూములను, ఆర్థిక వనరులను, నీళ్లను, నిధులను...