• Home » Editorial

Editorial

జగన్ అరాచకీయమే కూటమికి రక్ష!

జగన్ అరాచకీయమే కూటమికి రక్ష!

జగన్‌ పాలనలో 2019–24 మధ్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నిప్పుల కొలిమిలా మండింది. పోలీసు తాలింపు పెట్టిన కక్షలు, కార్పణ్యాలు, ప్రతీకారాలు, దాడులు, బూతులు పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఈ అరాజకీయ...

నిశ్శబ్దంగా దహిస్తున్న ‘స్టూడెంట్ బర్నౌట్’

నిశ్శబ్దంగా దహిస్తున్న ‘స్టూడెంట్ బర్నౌట్’

నేటి విద్యా వ్యవస్థలో పుస్తకాల బరువు కంటే బాధ్యతల బరువు, ఆశయాల ఒత్తిడి విద్యార్థిని ఎక్కువగా కుంగదీస్తున్నాయి. ఉదయం సూర్యోదయానికి ముందే మొదలయ్యే అక్షరాల యుద్ధం...

ప్రపంచాన్ని తుపాకీతో బెదిరించి...

ప్రపంచాన్ని తుపాకీతో బెదిరించి...

వారు ఎప్పుడూ నేర్చుకోరు, ఎప్పటికీ మారరు. ఒక సార్వభౌమిక దేశాన్ని దుర్బలం చేసేందుకు కలహశీల అమెరికా అధ్యక్షుడు ఒకరు మరోసారి విధ్వంసక దాడులకు పూనుకున్నారు. తన చర్యను...

తెలంగాణ హృదయంలో ఓ మౌన గానం!

తెలంగాణ హృదయంలో ఓ మౌన గానం!

హైదరాబాద్‌ పాత గల్లీల్లో బిర బిరా నడిచే అడుగుల సడుల కంటే, బిగ్గరగా అరిచే మాటల కంటే మౌనాలే ఎక్కువగా వినిపిస్తాయి! ఆ మౌనాల మధ్య ఒక కిటికీ నెమ్మదిగా తెరుచుకుంటుంది. అది బయట ప్రపంచాన్ని...

పరీవాహక ప్రాంతాన్ని బట్టి నీటి పంపకాలా?

పరీవాహక ప్రాంతాన్ని బట్టి నీటి పంపకాలా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కృష్ణ, గోదావరి నదీ జలాలపై రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు తీవ్ర స్థాయికి చేరాయి. ఒకవైపు రెండు రాష్ట్రాల మధ్య వివాదం. మరొక వైపు రెండు రాష్ట్రాలలో అధికార–ప్రతిపక్ష పార్టీల...

రైతాంగంపై ‘పారాక్వాట్‌’ కాటు!

రైతాంగంపై ‘పారాక్వాట్‌’ కాటు!

కరీంనగర్‌ జిల్లాకు చెందిన మహేష్‌రెడ్డి అనే వైద్యునికి ఇటీవల ఒక హృదయవిదారకమైన ఘటన ఎదురైంది. పాతికేళ్ళ మహిళా రైతు భర్తతో గొడవపడి క్షణికావేశంలో గడ్డిమందు తాగింది. సమీప...

సదుపాయాలు కల్పించాలి.. అవగాహన పెంచాలి

సదుపాయాలు కల్పించాలి.. అవగాహన పెంచాలి

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 200కు పైగా మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో లక్ష మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు...

అనాథ శవాలను మెడికల్‌ కాలేజీలకు ఇవ్వాలి

అనాథ శవాలను మెడికల్‌ కాలేజీలకు ఇవ్వాలి

మెడికల్‌ కళాశాలల్లో పీజీ వైద్య విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు థియరీ కంటే ప్రాక్టికల్‌ విజ్ఞానం ఎంతో అవసరం. భవిష్యత్‌లో వారు ఏ ఆపరేషన్‌ చేయాలన్నా ప్రాక్టికల్‌ విజ్ఞానం కావాల్సిందే. ఈ ప్రయోగాల కోసం...

హక్కులకు బాధ్యతలు ప్రత్యామ్నాయం కాదు!

హక్కులకు బాధ్యతలు ప్రత్యామ్నాయం కాదు!

‘బాధ్యతలు నెరవేరిస్తేనే హక్కులు దక్కుతాయి’ అనే శీర్షికతో ఫిబ్రవరి 24న ప్రచురితమైన వ్యాసం పౌరుల నైతిక ప్రవర్తనను ఉద్బోధించే క్రమంలో, ప్రజాస్వామ్యంలోని ప్రాథమిక సూత్రాలను విస్మరించింది.

భారత్‌ పరిణత ప్రజాస్వామ్యమేనా?

భారత్‌ పరిణత ప్రజాస్వామ్యమేనా?

న్యూఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సదస్సులో, పెచ్చరిల్లుతున్న నిరుద్యోగం, అమెరికా–భారత్‌ వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ యువజన కాంగ్రెస్‌ కార్యకర్తల అర్ధనగ్న ప్రదర్శనకు తీవ్ర ప్రతిస్పందనలు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి