• Home » Editorial

Editorial

మారిన రాజకీయం.. ప్రమాదంలో ప్రజాస్వామ్యం

మారిన రాజకీయం.. ప్రమాదంలో ప్రజాస్వామ్యం

ఇరవయ్యవ శతాబ్దం మొదటి ఐదు దశాబ్దాలు రెండు ప్రపంచ యుద్ధాలు, వలస పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం జరిగిన ఉద్యమాలు చరిత్రను చాలా మలుపులు తిప్పాయి. మన దేశం కూడా ఆ చరిత్రలో భాగమే...

‘డీలిమిటేషన్’పై వక్రీకరణలు!

‘డీలిమిటేషన్’పై వక్రీకరణలు!

‘డీలిమిటేషన్: దక్షిణాది రాష్ట్రాల సెల్ఫ్‌గోల్’ శీర్షికతో 28.4.2026 తేదీన ఆంధ్రజ్యోతిలో డా. జయప్రకాశ్ నారాయణ రాసిన వ్యాసంలో, ‘‘1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రతి రాష్ట్రానికీ కేటాయించిన సీట్లను 25 ఏళ్ల పాటు...

ఈ ఆర్థిక తిరోగమనం తాత్కాలికమేనా?

ఈ ఆర్థిక తిరోగమనం తాత్కాలికమేనా?

ప్రపంచీకరణ తర్వాత ప్రపంచంలో ఏ మూల ఏ విపత్తు సంభవించినా దాని ప్రతికూల ప్రభావం ప్రపంచమంతటా ఉంటున్నది. ముఖ్యంగా బలమైన ఆర్థిక పునాదులపై నిలబడని భారత్ వంటి వర్ధమాన...

‘అర్బన్ నిక్సనైట్లు’ ఉన్నారు జాగ్రత్త!

‘అర్బన్ నిక్సనైట్లు’ ఉన్నారు జాగ్రత్త!

దాదాపు పది సంవత్సరాలుగా బి.జె.పి ప్రభుత్వం నోటినించీ, దాని సమర్ధకుల నోళ్ళ నించీ విరివిగా వినవస్తున్న మాట: ‘అర్బన్ నక్సల్స్’ లేదా ‘అర్బన్ నక్సలైట్లు’. ఈ మాటని ప్రధానంగా, మావోయిస్టుల్ని...

డీలిమిటేషన్‌.. అమెరికా పద్ధతి మేలు

డీలిమిటేషన్‌.. అమెరికా పద్ధతి మేలు

భారతదేశంలో తాజా జనగణన పూర్తయిన తర్వాత... యాభయ్యేళ్ల కిందటి లెక్కల ప్రకారం డీలిమిటేషన్‌ చేయడం సహేతుకం కాదని ఉత్తరాది రాష్ట్రాలు గొడవ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు జనాభా నియంత్రణ...

పెద్ద నేతల సరెండరే దెబ్బతీసింది!

పెద్ద నేతల సరెండరే దెబ్బతీసింది!

మావోయిస్టుల ఉద్యమం చాలాకాలంగా పెద్ద సమస్యగా మారి కొన్ని రాష్ట్రాలకూ, కేంద్రానికీ శాంతిభద్రతల పరిరక్షణలో తలనొప్పులు తెచ్చి పెట్టింది. ఈ ఏడాది మొదట్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, నక్సల్‌ ఉద్యమం...

శ్రీలంకలో తెలుగును బతికించండి

శ్రీలంకలో తెలుగును బతికించండి

‘అమ్మా... తెలుగు జాతివాళ్లం ఈ శ్రీలంకలో దాదాపు ఎనిమిది లక్షల మంది ఉన్నాం. మాలో చాలా మంది బ్రిటిష్‌ కాలంలో పనుల కోసం ఇక్కడికి వచ్చినవాళ్లమే. కొద్దో గొప్పో బాగానే ఉన్నాం. అయితే మేం...

కాలంలో నిలిచిన నిష్కళంక కమ్యూనిస్టు

కాలంలో నిలిచిన నిష్కళంక కమ్యూనిస్టు

అవినీతికి, అవకాశవాదానికి తలొగ్గకుండా రాజకీయ విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచి, నిస్వార్ధ జీవిగా, అందరూ మెచ్చిన ప్రజా నాయకునిగా పేరు పొందారు మద్దికాయల ఓంకార్. 1926 మే 12న నేటి సూర్యాపేట...

ఈ తరం కాంగ్రెస్‌కు దారిదీపం

ఈ తరం కాంగ్రెస్‌కు దారిదీపం

తన మేధాశక్తితో, రాజకీయ వ్యూహ చతురతతో రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగిన అరుదైన వ్యక్తి భాట్టం శ్రీరామమూర్తి. ఉమ్మడి విశాఖ జిల్లా, ఎస్. కోట సమీపంలోని ధర్మవరంలో 1926మే 12న జన్మించారు. ధర్మవరం...

వికసిత తెలంగాణ లక్ష్యమే ఈ పర్యటన

వికసిత తెలంగాణ లక్ష్యమే ఈ పర్యటన

ఏ రాష్ట్ర అభివృద్ధినైనా కొలిచే అసలు ప్రమాణం హామీల హోరు కాదు.. ప్రజల జీవితాల్లో నిలిచిపోయే శాశ్వత ఆస్తులు. రహదారులు, రైల్వే లైన్లు, విద్యుత్ కేంద్రాలు, పారిశ్రామిక పార్కులు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి