• Home » Editorial

Editorial

నేతన్నల లోగిళ్లలో వెలుగులు

నేతన్నల లోగిళ్లలో వెలుగులు

చేనేత అంటే కేవలం వస్త్రమే కాదు.. లక్షల కుటుంబాలతో పెనవేసుకుపోయిన పోగు బంధం. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో ఓ భాగం. దేశంలో వ్యవసాయం తరువాత ఎక్కువ మంది ఆధారపడేది చేనేత రంగం పైనే.

విద్యాగంధమే ఇరాన్‌ను మండిస్తోంది!

విద్యాగంధమే ఇరాన్‌ను మండిస్తోంది!

అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై యుద్ధం మొదలుపెట్టి నెలరోజులు దాటుతోంది. ఇప్పటిదాకా ఇరాన్‌ యుద్ధరంగాన నిలబడటమే గొప్ప. మొదట్లో ఊదరగొట్టిన అంచనాల ప్రకారం, ఇరాన్‌ వారంరోజుల్లోనే అమెరికా పాదాక్రాంతం కావాలి.

నిలదీస్తేనే మార్పు!

నిలదీస్తేనే మార్పు!

ప్రతి ఎన్నికల సమయంలోనూ రాజకీయ నాయకులు హామీల వర్షం కురిపిస్తారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే, ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజలు నిత్యం వందలాది సమస్యలతో సతమతమవుతూ ఉంటారు.

మైనారిటీ సంక్షేమానికి మొండిచెయ్యేనా?

మైనారిటీ సంక్షేమానికి మొండిచెయ్యేనా?

బడ్జెట్ అనేది ప్రభుత్వ ఆలోచనా విధానం, సామాజిక న్యాయం పట్ల దాని నిబద్ధత, సమాజంలోని వివిధ వర్గాల మధ్య సమతుల్యతను ఎలా సమన్వయం చేస్తుందో తెలియజేసే ప్రామాణిక పత్రం.

మమతపై తుది పోరు

మమతపై తుది పోరు

పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వయానా ఈ దేశ హోంమంత్రి చార్జిషీట్‌ విడుదల చేసిన నేపథ్యంలో, అక్కడ రాజకీయం మరింత వేడెక్కడమే కాదు...

పునర్విభజనతో బీసీ తల్లులకేం లాభం?

పునర్విభజనతో బీసీ తల్లులకేం లాభం?

చట్టసభల్లోకి ఇప్పటి వరకు పెద్దకులాల వాళ్లే వస్తున్నారు, మేమెప్పుడూ అసెంబ్లీ, పార్లమెంటు గడపల్లోకి వెళ్లలేదని గత 8 దశాబ్దాలుగా బీసీ సామాజిక వర్గాలు గొంతెత్తి అరుస్తున్నాయి.

అన్నల రాజ్యం అంతమయ్యేనా?‍

అన్నల రాజ్యం అంతమయ్యేనా?‍

భారతదేశ హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఈ నెల 31 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం అని ప్రకటన చేయడం దేశంలోనే పెద్ద చర్చకు దారి తీసింది. దీనికి తోడు ఆపరేషన్‌ కగార్‌ను పరిశీలిస్తే ప్రధాన నాయకులతో పాటు కిందిస్థాయి నక్సలైట్లు అనేక మంది ఆయుధాలతో లొంగిపోతున్నారు.

న్యాయస్థానం నోట కార్పొరేట్ మాట

న్యాయస్థానం నోట కార్పొరేట్ మాట

ఇటీవల సుప్రీంకోర్టు మహిళల ఋతుస్రావ సందర్భంలో నెలసరి సెలవు విధానం దేశవ్యాప్తంగా తప్పనిసరి చేస్తే, మహిళల నియామకంలో కంపెనీలు వెనకడుగు వేయవచ్చని, తద్వారా...

మూడు తరాల ప్రభంజనం!

మూడు తరాల ప్రభంజనం!

నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న స్థాపించిన రాజకీయ పార్టీ ‘తెలుగుదేశం’ 9 నెలల స్వల్ప వ్యవధిలోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించింది. పార్టీ ఆవిర్భావానికి దారితీసిన నేపథ్యం ఎంతో ఆసక్తికరమైనది.

జనహితం లేని సుందరీకరణ!

జనహితం లేని సుందరీకరణ!

మూసీ నది హైదరాబాద్ చరిత్రలో ఒక భాగం. ఇది నగర ఆత్మకు ప్రతిబింబం. ఈ నదిని పునరుజ్జీవింపజేయాలనే ఆకాంక్ష అందరిలోనూ ఉంది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన ‘మూసీ సుందరీకరణ’ ప్రాజెక్టు నగరంలో తీవ్ర చర్చకు, ఆందోళనకు దారితీస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి