Home » Editorial
చట్టాలలో ప్రజాప్రయోజన చట్టాలకు ఒక విశిష్ట స్థానం ఉంది. వాటికి ఒక సామాజిక కోణం ఉంటుంది. అలాగే ఆ చట్టాన్ని ఉదారంగా నిర్వచించాల్సి వస్తుంది. అయితే ఆ ఉదారత ఆ చట్టం ఎవరి కోసం అయితే నిర్దేశించిందో..
మన దేశంలో సీనియర్ సిటిజన్ల సంఖ్య సుమారు 17 కోట్లు. వీరిలో చాలామంది పుణ్య క్షేత్రాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు తరచూ రైలు ప్రయాణాలు చేస్తుంటారు.
అసలు మనం అర్ధరాత్రి వేళ స్వేచ్ఛను ఎందుకు కోరుకున్నాం? అది మన నిర్ణయమేనా? మన ‘విధితో ముఖాముఖి’ (ట్రిస్ట్ విత్ డెస్టినీ)కి ఆ అర్ధరాత్రికీ ఉన్న సంబంధం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి..
నేడు స్వతంత్ర భారతదేశం 80వ పడిలో అడుగుపెడుతోంది. అనేక వైరుధ్యాలకు నెలవైన భారతదేశం ఎక్కువ కాలం మనుగడ సాగించదన్న వాదనలను పటాపంచలు చేస్తూ, భిన్నత్వంలో ఏకత్వానికి ఆదర్శంగా నిలిచాం.
బ్రిటిష్ వలస పాలకుల నుంచి స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం దశాబ్దాలపాటు సాగించిన జాతీయోద్యమం ఫలించి అప్పుడే ఎనభయ్యో ఏట అడుగుపెడుతున్నాం. మహోధృతంగా సాగిన జాతీయోద్యమంతోనూ..
భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే విలువలు సామాజిక ఆచరణలో వాస్తవమయ్యే కొద్దీ ప్రజాస్వామ్యం తాత్వికార్థంలో ఉన్నతీకరణ చెందుతుంది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహారశైలి, భారత్–-అమెరికా సంబంధాల ప్రస్తుత స్థితిగతులు ఎలా ఉన్నా, అంతరిక్ష రంగంలో సహకారం మాత్రం స్థిరంగానే సాగుతోంది.
ఒకటిన్నర దశాబ్దం తర్వాత అమెరికా భారీ రాజకీయ కుదుపునకు లోను కాబోతున్నదా? చాపకింద నీరులాగా డెమోక్రాట్లలో తమ ప్రాబల్యం పెంచుకుంటున్న డెమోక్రటిక్ సోషలిస్టులు అమెరికా రాజకీయ విధాన స్వరూపాలను...
సహాయం ఎవరు చేసినా సంతోషంగా ఆహ్వానిద్దాం... కానీ దాని వెనుక ఉండే ప్రయోజనాలపై మాత్రం కన్నేసి ఉంచుదాం! విదేశీ విరాళాల నియంత్రణ (ఎఫ్ఆర్సీఏ) సవరణ బిల్లు–2026 ఆంతర్యం ఇదే. దేశవ్యాప్తంగా బడులు, ఆస్పత్రులు...
‘ఆంధ్రజ్యోతి’లో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య (12.08.2026న) ‘వరి వృద్ధికి కారణం కాళేశ్వరం కాదు’ అనే శీర్షికన రాసిన ఒక వ్యాసాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి...