Home » East Godavari
కోడలు భోజనం పెడితే మరో నాలుగేళ్లు బ్రతికేది... కొడుకు బాగా చూసుకుంటే తండ్రి కొన్నాళ్లు జీవించేవాడు.... ఇలాంటి మాటలు అతడి మనసులో గాఢమైన ముద్ర వేశాయి.
దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు సతీమణి లక్ష్మీదుర్గకు రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
అమలాపురంలో ఫైర్ క్రాకర్స్ షాపులు, తయారీ కేంద్రాలపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనుమతి లేకుండా నడుస్తున్న షాపులను డీఎస్పీ ప్రసాద్ సీజ్ చేశారు.
భార్యను అతికిరాతకంగా భర్త హత్య చేసిన ఘటన బొబ్బిల్లంక గ్రామంలో చోటుచేసుకుంది. అడ్డొచ్చిన అత్తను కూడా కత్తితో నరికి చంపాడు. ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
కాకినాడలో సీజన్ 5 రెస్టారెంట్ నిర్వాహకుల నిర్వాకం బయటపడింది. కస్టమర్లకు నిల్వ ఉంచిన మాంసాన్ని వడ్డిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు.
వేట్లపాలెం బాణాసంచా దుర్ఘటనపై కాకినాడ జిల్లా పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకి సంబంధించి సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ యజమాని అడబాల అర్జున్ పోలీసులు ఎదుట లొంగిపోయాడు. మరో సోదరుడు అడబాల వీరబాబు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన ఘోర బాణసంచా పేలుడు ఘటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.20 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు..
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా వివరాల ప్రకారం..
కాకినాడలో భారీ పేలుడు సంభవించింది. బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో 18 మంది మృతి చెందారు.
కాకినాడ బాణసంచా పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో మాట్లాడారు. ఘటనాస్థలిలో అందుతున్న సహాయక చర్యలపై సీఎం ఆరా తీశారు.