• Home » Dubai

Dubai

సీబీఎస్ఈ షాకింగ్ నిర్ణయం..12వ తరగతి పరీక్షలు రద్దు

సీబీఎస్ఈ షాకింగ్ నిర్ణయం..12వ తరగతి పరీక్షలు రద్దు

ఇరాన్‌ , అమెరికా- ఇజ్రాయెల్‌ల పరస్పర దాడులతో పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.

దుబాయ్ ఖాళీ.. ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందంటే..

దుబాయ్ ఖాళీ.. ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందంటే..

దుబాయ్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల కలల నగరం. పెట్టుబడులకు, రక్షణకు, స్వేచ్ఛా జీవితానికి దుబాయ్ ప్రతీక. విమానయాన రంగానికి కీలక స్థానం. ఎప్పుడూ విదేశీ పర్యాటకులు, పెట్టుబడిదారులతో కళకళలాడే నగరం.

అబ్రహం లింకన్‌ యుద్ధనౌకపై దాడి!

అబ్రహం లింకన్‌ యుద్ధనౌకపై దాడి!

అమెరికాకు చెందిన కీలక విమాన వాహక యుద్ధ నౌక ‘యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌’పై దాడులు చేశామని ఇరాన్‌ ఇస్లామిక్‌ రెవెల్యూషనరీ గార్డ్స్‌ కార్ప్స్‌......

మరోసారి ఉదారతను చాటుకున్న సోనూసూద్.. ఆ ప్రయాణికులకు భరోసా

మరోసారి ఉదారతను చాటుకున్న సోనూసూద్.. ఆ ప్రయాణికులకు భరోసా

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ దుబాయ్‌లో చిక్కుకుపోయిన ప్రయాణికులను ఆదుకునేందుకు నటుడు సోనూసూద్ మరోసారి ముందుకొచ్చారు. దుబాయ్‌లో తలదాచుకుంటున్న పర్యాటకులు, ప్రయాణికులకు ఉచిత వసతి కల్పిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్‌పై ఇరాన్ డ్రోన్ దాడి..

దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్‌పై ఇరాన్ డ్రోన్ దాడి..

ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై భారీ ఎత్తున వైమానిక దాడులు ప్రారంభించాయి. దాదాపు నాలుగు రోజుల నుంచి యుద్ధం కొనసాగుతూనే ఉంది. వివరాల్లోకి వెళితే..

సురక్షితంగా భారత్ చేరుకున్న పీవీ సింధు

సురక్షితంగా భారత్ చేరుకున్న పీవీ సింధు

పశ్చిమాసియా ప్రాంతాల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. మంగళవారం ఆమె సురక్షితంగా భారత్ చేరుకున్నారు.

దుబాయ్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. షాపింగ్ మాల్‌కు వెళ్లిన యూఏఈ ప్రెసిడెంట్

దుబాయ్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. షాపింగ్ మాల్‌కు వెళ్లిన యూఏఈ ప్రెసిడెంట్

ఇరాన్ దాడుల నేపథ్యంలో ప్రజల్లో భయాన్ని పోగొట్టడానికి యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యన్ ఓ గొప్ప పని చేశారు. సోమవారం సాయంత్రం దుబాయ్‌లోని షాపింగ్ మాల్‌కు వెళ్లారు.

ఇక్కడ మేమంతా క్షేమం..!

ఇక్కడ మేమంతా క్షేమం..!

బతుకుదెరువు కోసం కదిరి ప్రాంతం నుంచి వందలాది మంది గల్ఫ్‌ దేశాలకు వలస కార్మికులుగా వెళ్లారు. ఇరాన్‌, ఇజ్రాయిల్‌ యుద్ధం నేపథ్యంలో గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన కదిరి వాసుల కుటుంబికులు ఆందోళన చెందుతున్నారు.

2 వేల మంది.. దుబాయ్‌లో చిక్కుకున్న హైదరాబాదీయులు

2 వేల మంది.. దుబాయ్‌లో చిక్కుకున్న హైదరాబాదీయులు

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య జరుగుతున్న యుద్ధం నగరవాసులను కూడ వణికిస్తోంది. దుబాయ్‌ విమానాశ్రయం మూసివేతతో పర్యాటకం, వ్యాపారాలు, ఉన్నత విద్య, వైద్యం కోసం వెళ్లిన వారిలో సుమారు 24.4వేలకు పైగా భారతీయులు అక్కడే చిక్కుకున్నారు.

ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం: బుర్జ్ ఖలీఫాకు ఇన్సురెన్స్ ఉందా? వివరాలు ఇవే...

ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం: బుర్జ్ ఖలీఫాకు ఇన్సురెన్స్ ఉందా? వివరాలు ఇవే...

దుబాయ్‌లోని అమెరికాకు చెందిన సైనిక స్థావరాలపై ఇరాన్ దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అక్కడి ప్రముఖ బుర్జ్ ఖలీఫాపై కూడా ఇరాన్ క్షిపణుల ప్రయోగం జరిగింది. అయితే ఆ భవనంకి ఎలాంటి ముప్పు వాటిల్ల లేదు. ఒకవేళ...

తాజా వార్తలు

మరిన్ని చదవండి