Home » Drugs Case
రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన తెలంగాణ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. లగ్జరీ పార్టీ, డ్రగ్స్ వినియోగం, విదేశీ మద్యం, అలాగే కాల్పుల ఆరోపణలు వంటి అంశాలు ఈ కేసును మరింత సంచలనంగా మార్చాయి.
మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు జరుగుతోందని ఈగల్ ఎస్పీ గిరిధర్ తెలిపారు. డ్రగ్స్ తీసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రగ్స్ పార్టీ సమాచారం తెలుసుకునే అక్కడికి వెళ్లామని చెప్పారు.
తెలంగాణలో భారీ సింథటిక్ డ్రగ్స్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. షాద్నగర్లో రహస్యంగా మెఫెడ్రోన్ డ్రగ్ తయారీ చేస్తున్న ల్యాబ్ను పోలీసులు గుర్తించారు.
విజయవాడ నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. భారీగా మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మండలకేంద్రంలో గంజాయి సిగరెట్ రూ.250కి విక్రయిస్తున్నారు. విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. యువతను టార్గెట్గా చేసుకొని గంజా సిగరెట్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వాటిని తాగిన యువకులు మత్తులో తూలుతున్నారు.
హైదరాబాద్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు సాఫ్ట్వేర్ యువకులను మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 12.6 గ్రాముల ఎమ్డీఎమ్ఏ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు.
మెక్సికో, అమెరికా దేశాలకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్న 'ఎల్ మెంచో' ఎట్టకేలకు హతమయ్యాడు. అతడ్ని పట్టుకోవడానికి మెక్సికన్ స్పెషల్ ఫోర్సెస్ జరిపిన ఒక ఆపరేషన్ యుద్ధరంగంలా మారింది.
ఏపీలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించామని ఈగల్ ఐజీ రవికృష్ణ తెలిపారు. అల్లూరి సీతారామరాజు నడిచిన పవిత్ర భూమిలో గంజాయి సాగు ఉండకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
గంజాయి కేసులో వైసీపీ ఎంపీటీసీ నగేశ్ బాబుని కాకినాడ జిల్లా జగ్గంపేట పోలీసులు ఇవాళ (శుక్రవారం) అరెస్టు చేశారు. విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం దాకమర్రికి చెందిన ఎంపీటీసీ చెల్లూరి నగేశ్బాబును అరెస్ట్ చేశారు..
హైదరాబాద్లోని బేగంబజార్లో వెలుగులోకి వచ్చిన గంజాయి పాల ఉదంతం నగరవాసులను తీవ్ర ఆందోళనలకు గురిచేస్తోంది. ముఖ్యంగా యువతను, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సాగిస్తున్న ఈ అక్రమ దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు..