Home » Drugs Case
మొయినాబాద్లో డ్రగ్స్ పార్టీని రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. ఇంటర్మీడియట్ చదువుతున్న 50 మందికి పైగా పార్టీలో పాల్గొన్నట్లు సమాచారం.
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్తో యువత ఉజ్వల భవిష్యత్తు నాశనం అవుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
డ్రగ్స్పై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్లో డ్రగ్స్ గ్యాంగుల ఆటకట్టిస్తున్నారు పోలీసులు. నైజీరియా నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి హైదరాబాద్లో సప్లై చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
ముగ్గురు యువతుల్ని నమ్మించి తన డెన్కు తీసుకెళ్లిపోయాడు. తర్వాత వారిని ఓ చోట బంధించి చిత్ర హింసలకు గురి చేయటం మొదలెట్టాడు. దీన్నంతా ఇన్స్టాగ్రామ్లో లైవ్ స్ట్రీమింగ్ పెట్టాడు.
మేథా స్కూల్ డ్రగ్స్ కేసులో మరో కీలక ముందడుగు పడింది. ఈ కేసును ముమ్మరంగా దర్యాఫ్తు చేస్తున్న ఈగిల్ టీమ్ తాజాగా మరొకరిని అరెస్ట్ చేసింది. స్కూల్ డైరెక్టర్ జయప్రకాష్ గౌడ్కు ఆల్ప్రజోలo తయారీ కోసం ఫార్ములా ఇచ్చిన గురువారెడ్డిని ఈగిల్ టీమ్ అదుపులోకి తీసుకుంది.
డబ్బు సంపాదనే లక్ష్యంగా మత్తు మందును తయారు చేసి విక్రయిస్తున్న మేధ స్కూల్ కరస్పాండెంట్ జయప్రకాశ్ గౌడ్ను అరెస్ట్ చేసిన ఈగల్ టీమ్ కోర్టులో హాజరుపరిచింది. కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతడిని చంచల్గుడా జైలుకు తరలించారు.
మహారాష్ట్రలో డ్రగ్స్ ముఠాలపై తెలంగాణ ఈగల్ పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన డెకాయ్ ఆపరేషన్ సంచలనంగా మారింది. డ్రగ్స్ హవాలా నెట్వర్క్ ను చేదించిన తెలంగాణ ఈగల్ పోలీసులు..
ఒకప్పుడు పెద్ద పట్టణాల్లో, సంపన్నులు, పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో మాత్రమే రహస్యంగా వినియోగించే మాదక ద్రవ్యాలు ఇప్పుడు పాఠశాలలకు ప్రవేశించడం ఆందోళన కలిగిస్తోంది. తల్లిదండ్రులను విస్మయానికి గురి చేస్తోంది.’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి.
దేశంలో అతిపెద్ద డ్రగ్ స్మగ్లింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న పవన్ ఠాకూర్ దుబాయ్ కేంద్రగా డ్రగ్స్ మాఫియా నడిపిస్తున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తులో నిర్ధారణ అయింది.
గంజాయి, డ్రగ్స్ రవాణాకు ఆయా ముఠాలు.. సరి కొత్త దారులను ఎంచుకుంటున్నాయి. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు, మట్టి గాజుల పార్సిళ్లలో డ్రగ్స్ పెట్టి.. దర్జాగా కొరియర్లోనే పంపిస్తున్నాయి.