Home » Drugs Case
గంజాయి, డ్రగ్స్పై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న కేటుగాళ్లు మాత్రం మారడం లేదు. తాజాగా బిహార్కు చెందిన యువకుడు ఏకంగా కిస్మత్పురలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఎవరికీ అనుమానం రాకుండా గంజాయి సాగుచేస్తున్నాడు.
భాగ్యనగరంలో డ్రగ్స్ వినియోగంపై ఈగల్ టీమ్ కఠిన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పబ్బులపై నిర్వహించిన ఆకస్మిక సోదాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సిటీలోని నాలుగు ప్రముఖ పబ్బుల్లో ఈగల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
విద్యార్థులకు డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టైంది. కేరళలోని తిరువనంతపురంలో డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న వైద్యుడితో సహా ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో నిందితులు ఉంటున్న ఇంటిపై దాడి చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి భారీగా...
ఓ మహిళ.. గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి నగరంలో విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడింది. ఆమె హ్యాండ్ బ్యాగ్లో 0.43 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ లభించింది. కాగా.. నగరంలో కొన్ని ఏరియాల్లో ఈ డగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. వివరాలిలా ఉన్నాయి.
హైదరాాబాద్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. మియాపూర్లో లక్షన్నర విలువ చేసే ఎండీఎంఏ డ్రగ్స్ను మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్లోని పలు పబ్లపై ఈగల్ టీమ్ మెరుపు దాడులు నిర్వహించింది. కొండాపూర్లోని క్వేక్ ఎరేనా పబ్లో తనిఖీలు చేసి, కస్టమర్లకు ర్యాపిడ్ కిట్లతో డ్రగ్ టెస్టులు చేయగా 8 మందికి పాజిటివ్గా తేలింది.
డ్రగ్స్ కేసులపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబసభ్యుల భవిష్యత్ నాశనమవుతుందనే భయంతోనే.. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఈ కేసు నీరుగార్చారని ఆరోపించారు.
డ్రగ్స్ కేసులో టాలీవుడ్, బాలీవుడ్లో గుర్తింపు ఉన్న ప్రముఖ నటి సోదరుడి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. గత సంవత్సరం కూడా డ్రగ్స్ కేసులో నటి సోదరుడు పట్టుబడిన విషయం తెలిసిందే.
న్యూ ఇయర్ సెలబ్రెషన్స్ లక్ష్యంగా చేసుకొని భారీగా డ్రగ్స్ సరఫరా చేస్తూ డబ్బు సంపాదించే ప్లాన్ ఉన్నారు కేటుగాళ్ళు. హైదరాబాద్లో డ్రగ్స్ గుట్టు రట్టుచేశారు పోలీసులు
హైదరాబాద్, బెంగళూరు, గోవాలో ప్రేమ పేరుతో అమ్మాయిలకు వల వేసి.. వారికి డ్రగ్స్ అలవాటు చేసి, ఆపై వారిని ఏజెంట్లుగా నియమించి డ్రగ్స్ దందా చేస్తున్న యెమెన్కు చెందిన వ్యక్తి..