Home » Drugs Case
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ను రాష్ట్ర సర్కార్ కొత్తగా ఏర్పాటు చేసింది.
రాజస్థాన్ -హైదరాబాద్ డ్రగ్స్ ట్రాఫికింగ్ నెట్వర్క్ గుట్టురట్టయింది. తెలంగాణ ఈగల్ ఫోర్స్ చేపట్టిన భారీ ఆపరేషన్లో రెండు వేర్వేరు కేసుల్లో ఏడుగురిని అరెస్ట్ చేశారు.
దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న బిహార్కు చెందిన రంజిత్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
మత్తు రహిత సమాజమే లక్ష్యంగా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు.
చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఉగాండాకు చెందిన మహిళా డాన్ను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
ములుగు జిల్లా తాండూరు మండలంలో స్వామీజీ ముసుగులో గంజాయి సాగు చేస్తున్న ఓ సాధువును పోలీసులు అరెస్టు చేశారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు భారీ గంజాయి అక్రమ రవాణాను అడ్డుకున్నారు.
హైదరాబాద్లో ఈగల్ ఫోర్స్ అధికారులు ఈరోజు(ఆదివారం) మెగా ఆపరేషన్ నిర్వహించారు. ఓ బస్సులో గుట్టుగా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు.
డ్రగ్స్ మాఫియాపై తెలంగాణ ఈగల్ ఫోర్స్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత ఏడాదిలో ఏకంగా ఏడు టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ అత్తాపూర్లో ఎస్వోటీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి డ్రగ్స్ విక్రయిస్తున్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీగా ఎండీఎంఏ, ఇంజెక్షన్లు, కత్తి, నగదును స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు..